తమ్ముళ్లు బజ్జున్నారా?

భారీ విజయం తో టీడీపీ సుషుప్తావ స్థితి లోకి వెళ్ళిపోయిందా! చంద్రబాబు, లోకేష్ కూడా పార్టీని వదిలేసి ప్రభుత్వం లో మునిగిపోయారా? పార్టీ యంత్రాంగానికి దిశా నిర్దేశం కరువైందా? జగనిష్టుల అసత్యాల ఫ్యాక్టరీల నుంచి వెలువడే రాజకీయ కాలుష్యానికి విరుగుడు ఏంటి? టీడీపీయులు ఇప్పుడు చేయాల్సింది ఏమిటీ? చేయాల్సింది చేయకపోతే… ఏం జరుగుతుంది? టీడీపీ యంత్రాంగం నిస్తేజం అయిపోయిందా !? మొన్నటి ఎన్నికల నాటికి, గత ఐదేళ్లు గా తిండీ […]

Read More

‘రెడ్డి’గారి.. ‘కమ్మ’టి ప్రవచనం

– కమ్మవారికే కీలక పదవులిస్తున్నారట – టీటీడీ అడిషనల్ ఈఓ పోస్టు కమ్మవారికిచ్చారట – విజయసాయిరెడ్డి ‘కులో’పాఖ్యానం – జగన్ జమానా మొత్తం ‘రెడి’్డ కార్పెట్టేకదా తాతయ్య? – ముందు మీ అ‘శాంతి’ సంగతి చూడండి – వైవి, భూమన, ధర్మారెడ్డి, జవహర్‌రెడ్డి దళితులా? – పార్టీ సమన్వయకర్తలంతా రెడ్లేకదా దొరా? – ఎన్నికల ముందు 32 మంది కమ్మ డీఎస్పీలకు ప్రమోషన్లంటూ గత్తర – తర్వాత అసెంబ్లీలో అలాంటిదేమీ […]

Read More

రాజధాని టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించిన మంత్రి నారాయణ

రాజధాని అమరావతిలోని టిడ్కో గృహ సముదాయాలను పరిశీలించిన మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేసిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. మందడం, దొండపాడులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఎ కమిషనర్, టిడ్కో ఎండీతో కలిసి పర్యటించిన మంత్రి, తన అభిప్రాయాలను వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చినా, వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం దాన్ని 2 లక్షల 62 […]

Read More

ఇంధన సామర్థ్య రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు

– దక్షిణాది రాష్ట్రాలకు బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ సూచన – 60 క్లస్టర్లలో వడ్డీ రాయితీ పథకాన్ని అమలు చేయనున్న బీఈఈ – ఇంధన సామర్థ్యంలో పెట్టుబడులకు డెస్టినీగా ఆంధ్రప్రదేశ్‌ – సీఎం చంద్రబాబు నేతృత్వంలో సమగ్రాభివృద్ధికి గ్రోత్‌ ఇంజిన్‌లా అమరావతి రాజధాని – అమరావతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించనున్న మిషన్‌ లైఫ్‌ లక్ష్యాలు అమరావతి : సహజ వనరుల సంరక్షణ, సమగ్రాభివృద్ధికి గ్రోత్‌ ఇంజిన్‌లాంటి ఇంధన […]

Read More

మన దేవతలు – గ్రామ దేవతలు

సిగమాడే శివసత్తులు ~బొడ్రాయికి బొడొత్తులు… కొడిగట్టని దీపంతలు ~ ముడిగట్టిన ఒడినింతలు… ఎడ కోరిన ద్యావరలు ~ బండారు అమ్మోరులు… ముగ్గేసిన కుంకుమలు-~ఉడికించిన కలిబువ్వలు… దీవించే దేవతలు-~ బలికోరే కాళికలు.. !!!! పూదించి పూజించే గ్రామదేవతలు గ్రామాలకు ఒక కాపలా ! వీరు గ్రామాలను గ్రామ ప్రజలను ప్రకృతి విపత్తులు కరువు కాటకాల నుండి రక్షిస్తూ.. అంటువ్యాదుల నుండి కాపాడుతూ.. పాడి పంటలను వృద్ధి చేస్తూ, భూత ప్రేతాలను పారద్రోలుతూ.. […]

Read More

వాస్తు అద్భుతాలకు తెలంగాణ నిలయం

– కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ వద్ద కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం నాకు ఆనందంతో పాటు గౌరవంగా ఉంది. వేల సంవత్సరాల నాటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణ కు మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు మరియు […]

Read More

కడుపు నింపే దేవాలయ నిర్మాత!

ఆ నవయువకుడు తనది కాని దేశంలో ఉద్యోగం చేయడానికి కడుపు చేతితో హోపట్టుకుని వచ్చాడు. కావేరి, గోదావరి నదుల దగ్గర ఉద్యోగం చేశాడు. ధవళేశ్వరంలో ఉద్యోగ నిమిత్తం కాపురం ఉన్నాడు. ఓసారి ఆతని ఇంటిలో పనిచేసే ఆమె ఓ పదిరోజులు పనిలోకి రాలేదు. పదకొండో రోజున పనిలోకి వచ్చిన పనిమనిషిని ఆతని భార్య నిలదీసింది ‘పనిలోకి ఇన్ని రోజులనుంచి ఎందుకు రాలేదని?’ అంతే..! ఆ పనిమనిషి భోరున ఏడవడం మొదలుపెట్టింది. […]

Read More

అసెంబ్లీకి పోని జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి

– ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో అడుగుపెట్టే విషయంపై జగన్ మోహన్ రెడ్డి సానుకూలత లేని స్థితిని షర్మిలా రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ రోజు మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, “ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగుపెడతా అనడం జగన్ […]

Read More

ఢిల్లీలోముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి

న్యూ ఢిల్లీ ,జులై 28: ఢిల్లీలో కురిసిన భారీ వర్షం విషాదాన్ని నింపింది. సెంట్రల్ ఢిల్లీలోని ఓ సివిల్స్ సర్వీస్ కోచింగ్ సెంటర్ లోకి భారీగా వరద నీరు వచ్చిం ది. కోచింగ్ సెంటర్ భవనం బేస్ మెంట్లోకి వరద నీరు చేరడంతో ముగ్గురు అభ్యర్థులు మరణించారు. సమాచారం అందుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ముగ్గురి డెడ్ బాడీలను వెలికి తీశారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం కోచింగ్ […]

Read More

హోంమంత్రి రాజీనామా చేయాలి: విజయసాయి

రాష్ట్ర హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్లిపోయింది. బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణ స్థితి ఉంది. దీనికి బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలి. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ విచారణకు ఆదేశించాలి’ అని డిమాండ్ చేశారు.

Read More