వీరబ్రహ్మేంద్ర స్వామి ఆత్మప్రభోదంతో తదుపరి మఠాధిపతిగా నియామకం కాబడిన గోవింద స్వామి చక్కగా వేద వేదాంత శాస్త్రాలలో తిరుపతి లోని రాష్ట్రీయ సంస్కృత విశ్వ విద్యాలయం లో శిక్షణ పొందుతున్నారు. గత వారంలో ప్రొఫెసర్ సచ్చిదానంద మూర్తి ఆధ్వర్యంలో అష్టావధానం సాహిత్య ప్రక్రియలో భాగంగా నిర్వహించిన అష్టవధాన కార్యక్రమంలో వృచ్చికుడుగా పాల్గొన్నారు, మంచి ప్రశ్నలు సంధించారు.మంచి ప్రతిభ కనబరిచిన గోవింద స్వామిని ఆహూతులు & విశ్వ విద్యాలయ వైస్ ఛాన్సలర్ […]
Read Moreకృష్ణలంకలో స్టేడియం
– ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె విజయవాడ, మహానాడు: కృష్ణలంకలోని పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్ పక్కన ఉన్న గ్రౌండ్లో స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తున్నట్టు ఎం.పి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్లోని కృష్ణలంక పొట్టిశ్రీరాములు హైస్కూల్లోని గ్రౌండ్, వాకింగ్ ట్రాక్, ఇండోర్ స్టేడియంలను మంగళవారం ఉదయం పరిశీలించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ గ్రౌండ్ను పరిశీలించి శుభ్రం చేయాల్సిందిగా […]
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను గెలిపించాలి
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే అధ్యక్షతన, ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో కలిసి పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే […]
Read Moreనాలుగో నెల ఒకటవ తేదీనే పెన్షన్ల జాతర
– కూటమి ప్రభుత్వంలో అవ్వాతాతల ఆనందం రెట్టింపు :- ఎమ్మెల్యే సత్యానందరావు కొత్తపేట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగవ నెల పెన్షన్ల పంపిణీ జాతరలా కొనసాగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం,జనసేన,భాజపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు.ఒకటవ తారీకునే ఠంచనుగా పెన్షన్లు ఇవ్వడంతో […]
Read Moreదసరా స్పెషల్ – ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే
అమరావతి: దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్ఆర్టీసీ అదిరిపోయే వార్త చెప్పింది.అక్టోబర్ 4 నుంచి 20 వరకు 6 వేల 100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. అంతే కాకుండా రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ సైతం ఇవ్వనుంది. దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రతి ప్రయాణికుడినీ సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేలా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు […]
Read Moreరూ.99కే క్వార్టర్ మద్యం
విజయవాడ: నూతన మద్యం విధానం ద్వారా మద్యం ధరలు తగ్గించారు. రూ.99కే క్వార్టర్ మద్యం లభించేలా ఎమ్మార్పీలు నిర్ణయించారు. వైకాపా హయాంలో మద్యంపై 10 రకాల పన్నులు విధించేవారు. వాటిని నూతన మద్యం విధానంలో 6కు కుదించారు. కొత్తగా మాదకద్రవ్యాల నియంత్రణ సుంకం విధించారు. ల్యాండెడ్ కాస్ట్పై 2 శాతం మేర ఈ పన్ను ఉంటుంది. దీని ద్వారా ఏడాదికి రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకూ సమకూరుతుందని […]
Read Moreఉషా -సుజనా పౌండేషన్ నవలల పోటీ ఫలితాలు విడుదల
ఉషా -సుజనా పౌండేషన్ నిర్వహించిన ప్రతిష్టాత్మక నవలల పోటీ ఫలితాలు ఉషా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సరస్వతి కరవది, అసోసియేట్ ఎడిటర్ కట్టా రాంబాబు సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఉషా మేనేజింగ్ ఎడిటర్ శరత్ చంద్ర మాట్లాడుతూ త్వరలో విజయవాడ లో ఉషా *బహుమతుల పండుగ*పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు. గతం లో నిర్వహించిన ఉషా -వెలగపూడి కథ-నవలల పోటీ విజేతలకు, తటవర్తి భారతీ ప్రపంచ స్థాయి […]
Read Moreహైదరాబాద్లో డీజేలపై నిషేధం
– పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హైదరాబాద్లో డీజేలపై నిషేధం విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తున్న డీజేలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నట్లు, డయల్ 100కు ఫిర్యాదులు పెరిగాయి. ఈ క్రమంలో డీజేలపై నిషేధం విధిస్తూ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Moreతిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి
– ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విజయవాడ: తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కేవలం 740 మంది క్యాథలిక్స్ ఉండే వాటికన్ సిటీ ప్రత్యేక దేశంగా ఉందని, కోట్లాది మంది భక్తులు వచ్చే తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. 100 రోజుల కూటమి […]
Read Moreచంద్రబాబు రాజకీయ అజ్ఞాని
– ఎక్స్ వేదికగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శ విజయవాడ: హిందూమతాన్ని నమ్మడం, వాడుకోవడం ఈ రెండూ వేరువేరని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నిజమైన హిందువు దేవుడిని, హిందూ మతాన్ని నమ్మకుంటాడని, రాజకీయ అజ్ఞాని, చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు దేవుడుని, మతాన్ని వాడుకుంటారని విజయసాయిరెడ్డి విమర్శించారు.
Read More