నామమాత్రపు వడ్డీకే! కేంద్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లను వరల్డ్ బ్యాంకు నుంచి రుణంగా ఇప్పిస్తామని చెప్పింది. ప్రపంచబ్యాంకు వంటి సంస్థలు ఇచ్చే రుణంపై వడ్డీ నామమాత్రంగా ఉంటుంది. రుణం చెల్లింపుకు ఇచ్చే గడువు కూడా ఎక్కువగా ఉంటుంది. సీఎం చంద్రబాబు చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం ఆ నిధుల్ని అప్పు రూపంలో ఇస్తున్నా.. వాటిని తీర్చాల్సింది 30 ఏళ్ల తర్వాతే కాబట్టి అది భారం కాదు. ఆ రుణాలకు హామీ […]
Read Moreఎంతమంది పిల్లలున్నా ‘తల్లికి వందనం’ ఇస్తాం
– మంత్రి లోకేష్ అమరావతి : ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ‘మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేదే మా లక్ష్యం. అర్హులు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి రూ.15,000 ఇస్తాం.అందులో సందేహం లేదు. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకూ ఈ పథకం వర్తిస్తుంది’ అని శాసనమండలి లో వెల్లడించారు.
Read Moreక్యాన్సర్ రోగులకు శుభవార్త
-తగ్గనున్న మూడు ఔషధ ధరలు క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మూడు కీలకమైన ఔషధాలు ట్రాస్టుజుమాబ్ డెరాక్స్టెకన్, ఓసిమార్టినిబ్, డుర్వాలుమాబ్ పై కస్టమ్స్ డ్యూటీని కేంద్రం పూర్తిగా ఎత్తివేసింది. వీటిపై గతంలో కస్టమ్స్ సుంకం 10 శాతంగా ఉండగా, తాజాగా దాన్ని సున్నాకు స్థిరీకరించారు. అలాగే మెడికల్ ఎక్స్-రే యంత్రాల్లో వినియోగించే ఎక్స్రే ట్యూబ్లు, ఫ్లాట్ ప్యానల్ డిటెక్టర్లపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కుదించారు.
Read Moreనేపాల్లో కుప్పకూలిన విమానం
18 మంది మృతి నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 18 మంది మరణించారు. ఖాట్మండులోని త్రిభువన్ విమానాశ్రయంలో టేకాఫ్ అవుతుండగా ‘శౌర్య ఎయిర్లైన్స్’కు చెందిన కమర్షియల్ విమానం స్కిడ్ అయి, ఫెన్సింగ్ను ఢీకొట్టింది. వెంటనే మంటలు చెలరేగి ఫ్లైట్ పూర్తిగా దగ్ధమైంది. అందులో 19 మంది ప్రయాణికులు ఉన్నారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న రెస్య్కూ టీమ్స్ సహయక చర్యలు చేపట్టాయి. తీవ్రగాయాలపాలైన పైలట్ ను ఆస్పత్రికి తరలించారు. […]
Read Moreకుప్పం నియోజకవర్గ టీడీపీ నాయకులతో భువనేశ్వరి భేటి
కుప్పం నియోజకవర్గ టీడీపీ నాయకులతో నారా భువనేశ్వరి నేడు భేటి అయ్యారు. పార్టీ కార్యకర్తలతో మాట్లాడి వారి విన్నపాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకుపార్టీ అన్ని వేళలా అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కుప్పం నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ… వైసీపీ నాయకులు ఓటర్లను అనేక ప్రలోభాలకు గురిచేసినా మేం కష్టపడి ప్రతి ఓటును జాగ్రత్తగా కాపాడగలిగాం. 2024 ఎన్నికల్లో వైసీపీ నేతలతో కాదు […]
Read Moreశ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం, 1,83,686 క్యూసెక్కుల వేగంతో నీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది. అయితే, ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు. దీంతో, జలాశయం నీటి మట్టం 846.00 అడుగులకు చేరుకుంది. ఇన్ఫ్లో: 1,83,686 క్యూసెక్కులు (ప్రస్తుతం నీరు వచ్చి చేరుతోంది) ఔట్ఫ్లో: 0 క్యూసెక్కులు (నీరు విడుదల చేయడం లేదు) పూర్తి స్థాయి నీటి మట్టం: 885 అడుగులు ప్రస్తుత నీటి […]
Read Moreదటీజ్… నాయుడు!
-పొత్తుతో రాష్ట్రానికి ‘విత్త’నం -బడ్జెట్పై పొత్తు ప్రభావం -ఏపీని చూసి కుళ్లుకుంటున్న ఇతర రాష్ట్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యూహం మామూలుగా ఉండదు. సంక్షోభంలోనే అవకాశాలు వెతుక్కునే నైజం ఆయనది. గత ఎన్నికల ముందు రాష్ట్రంలో కనీసబలం లేని బీజేపీతో పొత్తు వల్ల నష్టమని చాలామంది టీడీపీ సీనియర్లు వాదించారు. ఆ పార్టీతో కలిస్తే మునిగిపోతామని చంద్రబాబుకు సలహాలిచ్చే చాలామంది మేధావులు హెచ్చరించారు. […]
Read Moreఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది
-మిమ్మల్ని ఎన్నుకున్నది పిత్త పరిగెలు పట్టడానికి కాదు… తిమింగలాలను పట్టుకోటానికి (యలమంచిలి లక్ష్మి) ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటింది. అధికార పగ్గాలు చేపట్టిన తరువాత గనులు, ఎక్సైజ్, విద్యా, మున్సిపల్, విద్యుత్, నీటి పారుదల, పౌర సరఫరాలు, దేవాదాయ మొదలైన శాఖల్లో విపరీతమైన అవినీతి జరిగింది, సాక్ష్యాలు కూడా దొరికాయి ఇక అవినీతి అధికారులు, మంత్రులు జైలుకు వెళ్ళటమే తరువాయి అని […]
Read Moreరాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేంద్ర పథకాలు ఊతమిస్తాయి
-ఏపీకి కేంద్రం ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల హర్షం -ప్రధాన మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి కి ప్రత్యేక ధన్యవాదాలు -కేంద్ర సాయంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు -విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అమరావతి రాజధాని అభివృద్ది కోసం, కేంద్ర బడ్జెట్ లో ఎపికి ప్రత్యేక సాయం కింద 15 వేల కోట్ల రూపాయలు […]
Read Moreమోదీ ఆమ్ఆద్మీ బడ్జెట్
-రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్ -గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు -2024 బడ్జెట్లో ముఖ్యాంశాలు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఇది సామాన్యుడి బడ్జెట్ అని అభివర్ణించారు. రు. 32.07 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టిన బడ్జెట్లో వ్యవసాయ, పారిశ్రామిక, చిన్నతరహా పరిశ్రమలు, వేతన జీవులకు ఊరటనిచ్చిన అంశాలున్నట్లు వివరించారు. ఇంకా నిర్మలమ్మ బఢ్జెట్లో ఏం చెప్పారంటే… మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో పెద్దపీట – […]
Read More