రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గా,చర్చి, గురుద్వారాలు తొలగించాల్సిందే

– ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదు – బుల్డోజర్ జస్టిస్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఢిల్లీ: ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లను ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురుద్వారాలు ఏ మతానికి చెందిన కట్టడాలైనా సరే.. తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది. ప్రజల భద్రత విషయంలో రాజీ ధోరణి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదని వివరించింది. […]

Read More

సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్‌

 రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు 70 ఏళ్లు, ఆపై వయసున్నవారికి ఆయుష్మాన్ భారత్ పేర్లు నమోదుకోసం మొబైల్ యాప్, వెబ్‌ పోర్టల్ మిగతా ఆరోగ్య బీమా పథకాల లబ్దిదారులకు వర్తింపు (శివ శంకర్. చలువాది) కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం. పేదలకు ఆరోగ్య బీమాను అందజేస్తోంది. ఈ పథకం కింద రూ.5 లక్షల వరకు వైద్య చికిత్సకు సాయం అందుతుంది. అయితే, […]

Read More

తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఉందా?

-బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణలో గూండా రాజ్ తీసుకొచ్చింది. భౌతికదాడులతో ప్రతిపక్షాలను, ప్రశ్నించేవారిని అడ్డుకోవాలని చూస్తోంది. ఓ వైపు రాహుల్ గాంధీ.. మొహబ్బత్ కా దుకాణ్ అని దేశమంతా తిరుగుతున్నాడు. కానీ తెలంగాణలో మాత్రం గూండారాజ్, హత్యారాజ్ నడుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్యే […]

Read More

వేయి గోవులు ఇస్తా.. లక్ష గోవులు సమకూరుస్తా

* సొంత డెయిరీ ఏర్పాటు చేయండి! * టీటీడీకి రామచంద్ర యాదవ్ సూచన * “తిరుమల పరిరక్షణ పాదయాత్ర” ముగింపులో సంచలన ప్రకటన * రోజుకి 30 టన్నుల నెయ్యి తయారీకి కీలక సూచనలు * 10 వేల మందికి ఉపాధి కల్పించే ప్రణాళిక సూచన.. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ సంచలన ప్రకటన చేశారు.. తిరుమలలో సొంత డెయిరీ ఏర్పాటు చేసి, సొంతంగా నెయ్యి తయారీకి తన […]

Read More

అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్‌

– డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి చెరుకుంపాలెం, మహానాడు: ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోందని, ఇందులో భాగంగానే సరైన సమయానికి పింఛన్లు పంపిణీ చేస్తోందని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఈ మేరకు ఆమె దర్శి మండలం, చెరుకుంపాలెంలో మంగళవారం జరిగిన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు. మన ప్రభుత్వం – ప్రజా ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి […]

Read More

మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

– గడువు ఈ నెల 9 అమరావతి, మహానాడు: నూతన మద్యం పాలసీ అమలుకు సంబంధించి మంగళవారం నుండి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించామని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. దీనికి సంభందించిన ఆర్డినెన్స్ జారీ అయ్యుందని, దరఖాస్తులు మూడు విధాలుగా సబ్మిట్ చేయవచ్చన్నారు. పూర్తి ఆన్లైన్ విధానంలో డెబిట్, క్రెడిట్‌ కార్డుల నుండి పేమెంట్ ఒక విధానం కాగా, బ్యాంకు చలానా ద్వారా రెండో […]

Read More

అభివృద్ధి, సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం

– మంత్రి సవిత పెనుకొండ, మహానాడు: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజవర్గం పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 12, 13వ వార్డుల్లో మంగళవారం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫించన్ దారులతో మంత్రి సవిత మాట్లాడారు. చంద్రన్న ప్రభుత్వం […]

Read More

దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలి

-లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారన్న దానికి ఆధారాలు ఏంటి? – కల్తీ నెయ్యి లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారు? – రెండో అభిప్రాయం తీసుకోకుండానే ముఖ్యమంత్రి మీడియాతో ఎలా మాట్లాడారు? – కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసింది? – సిట్ సరిగ్గా విచారణ జరపగలదా? – ఘజియాబాద్, మైసూర్ లలో ఉన్న ల్యాబ్ లలో నెయ్యి శాంపిల్స్ ను ఎందుకు […]

Read More

హిందూ ధార్మిక దేవాలయాలపై కోర్టుల జోక్యం తగదు

నేరం జరిగిన ప్రదేశంలో కేసు పై విచారణ చేపట్టకుండా సుప్రీంకోర్టులో విచారణ చేయడం హాస్యాస్పదం హిందూధర్మిక సంస్థల్లో అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని సుప్రీంకోర్టు ఎందుకు ఉత్తర్వులు ఇవ్వలేక పోతుంది బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి:తిరుమల లడ్డు వివాదాల్లో కల్తీ నెయ్యి విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ తిరుమల మాజీ ట్రస్ట్ బోర్డ్ […]

Read More

భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

– 11 రోజులపాటు రాజకీయాలకు పూర్తి దూరం – పూర్తిగా మహాశక్తి అమ్మవారి సేవకే పరిమితమైన సంజయ్ – 2011లో ఒక్కడితో మొదలైన బండి సంజయ్ భవానీ దీక్ష – నేడు సంజయ్ తోపాటు వేలాది మంది భవానీ దీక్ష స్వీకరణ – 14 ఏళ్లుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా దీక్ష స్వీకరిస్తున్న సంజయ్ – నిత్యం వేలాది మందికి అన్నదానం చేస్తున్న బండి సంజయ్ – పేద, […]

Read More