అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం చల్లపల్లి బస్టాండ్ సెంటరులో జనసేన పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందుని స్ఫూర్తితో మానవ సేవ, సమాజ సేవ చేయాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని […]
Read Moreకామంతో విజయసాయిరెడ్డి, డబ్బు మదంతో పేర్ని నాని మాట్లాడుతున్నారు
-విజయసాయికి పిచ్చి పట్టింది -విలేకరులను ఒరేయ్ అనడం సిగ్గు పడాల్సిన విషయం -తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు – ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విజయసాయికి పిచ్చి పట్టిందని ఆయన అన్నారు. ప్రెస్ మీట్ కు వచ్చిన విలేకరులను ‘ఒరేయ్, ఏరా’ అని అనడం […]
Read Moreఎర్రకాలువ జలాశయం నాలుగు గేట్లు ఎత్తివేత
ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం కొంగ వారి గూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద నీరు రావడంతో శుక్రవారం అధికారులు 4 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నల్లజర్ల, తాడేపల్లిగూడెం,మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
Read Moreప్రజల విన్నపాలపై వారం వారం సమీక్ష
-శాఖల వారీగా విభజించి సమస్యల పరిష్కారానికి కృషి -అధికారులు, సిబ్బందిని ఆదేశించిన మంత్రి నారా లోకేష్ -జోరువానలోనూ 19వ రోజు “ప్రజాదర్బార్” కు విన్నపాల వెల్లువ అమరావతిః సమస్యల పరిష్కార వేదిక “ప్రజాదర్బార్” కు వస్తున్న విన్నపాలపై వారం వారం సమీక్షించనున్నట్లు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కార్యక్రమానికి మంగళగిరితో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు. తాము పడుతున్న […]
Read Moreజగన్ సానుభూతి హంతకుడికా? హతుడికా?
– వినుకొండ హత్యలో కుట్ర కోణం? – శాంతిభద్రతలపై సీఎం శ్వేతపత్రం విడుదల రోజే హత్య – ఇదేరోజు పుంగనూరులో కార్లపై దాడితో హడావిడి – పోలీసులకు సమాచారం లేకుండానే వచ్చిన మిథున్రెడ్డి – లా ఆర్డరులో లేదని చెప్పేందుకే దాడుల కథలు? – అసెంబ్లీ సమావేశాలకు ముందే హత్యలపై అనుమానాలు? -రాష్ట్రంలో గురువారం జరిగిన అన్ని ఘటనలపైనా అనుమానాలే – హంతకుడు, హతుడు ఇద్దరూ వైసీపీ కార్యకర్తలే – […]
Read Moreప్రజల ప్రశాంత జీవనానికి కృషి చేయండి
-ఎస్పీని కలిసిన టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఒంగోలు, మహానాడు: సామాన్య ప్రజానీకానికి ప్రశాంతమైన జీవితం ఉండేవిధంగా లా అండ్ ఆర్డర్ ఉండాలని అందుకు పోలీస్ సిబ్బంది సహకారం అందించాలని దర్శి నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఎస్పీని కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ దామోదర్ ను ఒంగోలు ఎస్పీ బంగ్లాలో గురువారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ భేటీ అయ్యారు. ఈ […]
Read Moreఘనంగా ఎస్.వి.రంగారావు వర్ధంతి వేడుకలు
సత్తెనపల్లి, మహానాడు: ఎస్వీ రంగారావు 49వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రం వద్ద ఎస్వీ రంగారావు విగ్రహానికి సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ తనయులు గుంటూరు కార్పొరేషన్ మాజీ మేయర్ కన్నా నాగరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ఎస్వీ రంగారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్వ నట చక్రవర్తి ఎస్వీ రంగారావు కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బుడగాల సుబ్బారావు ఆధ్వర్యంలో వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి […]
Read Moreవిజయసాయిరెడ్డిపై జర్నలిస్టుల నిరసన గళం
చిలకలూరిపేట, మహానాడు: రాజ్యసభ సభ్యులు ఎంపీ విజయసాయిరెడ్డి పత్రికలను, పత్రిక ఆధిపతులను, విలేకరులను దూషించినందుకు నిరసనగా చిలకలూరిపేటలోని వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు నిరసన గళం వినిపించారు. వీరికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ, సీపీఐ, సీపీఎం, లోక్ సత్తా, కాంగ్రెస్ పార్టీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు నర్సారావుపేట సెంటర్లో మానవహారంగా ఏర్పడి అరగంటసేపు నిరసన తెలియజేశారు. అనంతరం చిలకలూరిపేట డిప్యూటీ తహసీల్దార్ రవికి నిరసన పత్రాన్ని అందజేశారు.
Read Moreగన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్
మాజీ సీఎం జగన్ బెంగళూరు పర్యటన ముగించుకొని గురువారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయంకు చేరుకున్నారు. జగన్ కి గన్నవరం విమానాశ్రయంలో వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో తాడేపల్లి బయలుదేరి వెళ్లారు. పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ ను దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో రేపు వినుకొండ వెళ్లి రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు.
Read Moreదిక్కుమాలిన, దోపిడీకోరు పాలన వైకాపా పాలన
-1.75 లక్షల ఎకరాలకుపైగా భూ ఆక్రమణలు: ఎమ్మెల్యే జీవీ వినుకొండ, మహానాడు: అయిదేళ్లు ఏకంగా 1.75 లక్షల ఎకరాలకు పైగా భూములు ఆక్రమించుకున్న దిక్కుమా లిన, దోపిడీకోరు పాలన సాగించిన ఘనత వైకాపా ప్రభుత్వానికే చెల్లుతుందని ధ్వజమెత్తారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. పట్టపగ్గాలు లేకుండా సాగిన వారి అవినీతి, అక్రమాలు ఆధారాలతో బయటపెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారని, వాటితోనైనా […]
Read More