తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాని మర్యాదపూర్వకంగా కలిశారు. ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత్ సాగర్ లు భేటీ అయ్యారు. దర్శి నియోజకవర్గంలోని సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో కూటమి ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు పథకాలు ప్రజలు […]
Read Moreసాగర్ కుడికాలువకు 4 టీఎంసీలు
గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా నాలుగు టీఎంసీల విడుదలకు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. ఈ నెల 17వ తేదీ నుంచి రోజుకు 5,500క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని బోర్డుకు సిఫార్ఫు చేసింది. హైదరాబాద్లోని కృష్ణాబోర్డు కార్యాలయంలో త్రిసభ్యకమిటీ సమావేశమైంది. సాగర్ కుడికాలువకు నాలుగు టీఎంసీలు విడుదల చేసేందుకు సానుకూలంగా స్పందించారు
Read Moreఅమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి మన తెలుగింటి అల్లుడే!
-ఎవరీ ‘ఉషా చిలుకూరి’? ఆమెరికన్ గ్రాండ్డ్ ఓల్డ్ పార్టీ- రిపబ్లికన్స్ గెలిస్తే అగ్రరాజ్య అమెరికాకి ఓ తెలుగింటమ్మాయి సెకండ్ లేడీగా నిలుస్తారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవికి డోనాల్డ్ ట్రంప్ ను ఆ పార్టీ సోమవారం సాయంత్రం ఎంపిక చేస్తే , ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా ఒహాయో రిపబ్లికన్ సెనేటరు, తెలుగింటి అల్లుడు జేడీ వాన్స్ ను ఎంచుకున్నారు. 39 ఏళ్ల జేడీ […]
Read Moreవిజయ‘విలాపం’!
(మార్తి సుబ్రహ్మణ్యం) తనదాకా వస్తేగానీ తెలియదని పెద్దలు చెబుతుంటారు. ఒకప్పుడు తన రాజకీయ ప్రత్యర్థి టీడీపీ, దాని అధినేత చంద్రబాబునాయుడు, తనయుడు లోకేష్, రఘురామకృష్ణంరాజు, బాలకృష్ణ, రామోజీరావు, కన్నా లక్ష్మీనారాయణ, పురందేశ్వరి, అయ్యన్నపాత్రుడు అండ్ అదర్స్పై ట్విట్టర్లో చెలరేగి.. వారిని బండబూతులు తిట్టిన వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి.. తనను లక్ష్యంగా చేసుకుని ఇప్పుడు మీడియా చేస్తున్న విమర్శలు-ఆరోపణలపై విలపిస్తుంటే, పెద్దలు చెప్పిన సామెత గుర్తుకురాక తప్పదు. అయితే అప్పట్లో […]
Read Moreహరిత విప్లవాన్ని సాధించిన మహనీయుడు కె.ఎల్.రావు
-ఘనంగా కె.ఎల్.రావు 122వ జయంతి వేడుకలు -జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గుంటూరు, మహానాడు: భారతదేశంలో నాగార్జునసాగర్, శ్రీశైలం, తుంగభద్ర, హీరాకుడ్, కోసీ, చంబల్, ఫరక్క లాంటి ఆనకట్టలను నిర్మించి హరిత విప్లవాన్ని సాధించిన మహనీయులని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ ఇంజనీర్, పద్మభూషణ్ డాక్టర్ కె.ఎల్. రావు 122వ జయంతి వేడుకలు గుంటూరులో […]
Read Moreగత ప్రభుత్వ పాలనలో పోలవరం విధ్వంసం
• గత ఐదేళ్ల హయాంలో నీటిపారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి • 2019లో ప్రభుత్వం మారడమే పోలవరం ప్రాజెక్టుకు శాపం • సాగు, తాగునీటి రంగాలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది • పోలవరం పర్యటన, వరుస సమీక్షలు చంద్రబాబు చిత్తశుద్ధికి నిదర్శనం • నదుల అనుసంధానానికి, రైతాంగ సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎనలేని కృషి • ఇకపై ఏటా పద్మభూషణ్ డా.కె.ఎల్.రావు, సర్ ఆర్థర్ కాటన్, మోక్షగుండం శ్రీరామకృష్ణయ్య […]
Read Moreపెమ్మసాని జోక్యంతో రద్దయిన రైళ్ల పునరుద్ధరణ
-కేంద్ర సహాయ మంత్రి ఆదేశాలకు స్పందించిన సౌత్ సెంట్రల్ రైల్వే -గూడూరు-విజయవాడ, విజయవాడ-గూడూరు రైళ్ల పునరుద్ధరణ విజయవాడ, మహానాడు: రైల్వే ప్రయాణికుల ఇక్కట్లను గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక్క లేఖతో పరిష్కరించారు. గూడూరు-విజయవాడ, విజయవాడ-గూడూరు మీదుగా ప్రయాణించే రెండు రైళ్ల రాకపోకల రద్దును రైల్వే అధికారులతో మాట్లాడి తక్షణమే అందుబాటులోకి వచ్చేలా చేశారు. వివరాల్లోకి వెళితే.. నూతన రైల్వే లైన్ […]
Read Moreప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి వారికి అండగా ఉంటానని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. సోమవారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యలయంలో ప్రజల నుండి ఆమె వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు నుంచి వినతులు స్వీకరించి, కొన్నిటికి సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడే పరిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ సభ్యులు రాష్ట్రంలో ఉన్న […]
Read Moreనువ్వు సమాధానం చెప్పాల్సింది మదన్ మోహన్కి కదా?
-మహిళతో నీకెటువంటి సంబంధం లేదని నువ్వే నిరూపించుకోవాలి కదా? -అసలు మీ సంబంధాలతో మీడియా కి ఏంటి సంబంధం? – వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీవీ5 సూటి ప్రశ్నలు హైదరాబాద్: దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి బిడ్డకు.. విజయసాయిరెడ్డి తండ్రి అంటూ ఆమె భర్త చేసిన ఆరోపణల వ్యవహారం ముదురుపాకాన పడుతోంది. ఆ ఆరోపణపై స్పందించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో మీడియాపై విమర్శలు ఎక్కుపెట్టారు. అందులో […]
Read Moreగంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తెదేపా లక్ష్యం
-గంజాయి హబ్ గా మార్చిన ఘనత వైసీపీది -పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ నరసరావుపేట, మహానాడు: ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ప్రదేశ్ గా మార్చిన ఘనత వైసీపీ సర్కారుదని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. గత ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా మార్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గత ఐదేళ్ల నుంచి ఇప్పటివరకు కూడా వైసీపీ […]
Read More