రెండేళ్లుగా బిటి కళాశాల అధ్యాపకుల నరకయాతన!

-ప్రజాదర్బార్ లో వినతిపత్రం అందించిన అధ్యాపకులు -24గంటల్లో సమస్యను పరిష్కరించిన మంత్రి నారా లోకేష్ అమరావతి: జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని ఏ వర్గమూ ప్రశాంతంగా నిద్రపోలేదు. ఆ కోవలో వందేళ్లకుపైగా చారిత్రక నేపథ్యం కలిగిన మదనపల్లి బిటి డిగ్రీ కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కూడా ఉన్నారు. వారంతా గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న గురువులు. 23నెలలుగా వారికి న్యాయబద్ధంగా అందాల్సిన నియామక ఉత్తర్వులు, జీతాలు ఇవ్వకుండా గత […]

Read More

పేదరికం లేని సమాజం నా జీవిత లక్ష్యం

-సంపద సృష్టి ద్వారా సంక్షేమం అందుతుంది…ప్రజల జీవితాలు మారుతాయి -కూటమి గెలుపుతో ప్రజల్లో అంశాంతి పోయి…ప్రశాంతంగా, సంతోషంగా కనిపిస్తున్నారు -రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఇంకా మొదలు పెట్టక ముందే ప్రజల్లో నమ్మకం మొదలైంది -ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలతోనే ప్రజలకు స్వాంతన -హరే కృష్ణ మూవ్మెంట్, అక్షయ పాత్ర చేస్తున్న ఆధ్యాత్మిక సేవను అభినందిస్తున్నా -అక్షయ పాత్ర ద్వారా మళ్లీ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ లు ప్రారంభిస్తాం :- నారా చంద్రబాబు […]

Read More

వ్యర్థాలతో సంపద సృష్టిని శాస్త్రీయంగా చేపట్టాలి

• ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి • మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ఆసక్తి ఉన్నవారికి శిక్షణ • ఏడాదికి రూ.2643 కోట్లు సంపాదన… 2.45 లక్షల మందికి ఉపాధి • మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి… నా ఆఫీసు, క్యాంపు కార్యాలయం, నా నియోజకవర్గం నుంచే మొదలుపెడదాం • పంచాయతీలను గత పాలకులు నిర్వీర్యం చేశారు • స్వయం సమృద్దిగా ఎదిగేలా పంచాయతీలను […]

Read More

ఈనెల 23 నుంచి.. పొలం పిలుస్తుంది

-పశువుల ఆరోగ్య పరిరక్షణకు డీ వార్మింగ్ క్యాంపులు – వ్యవసాయ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు అమరావతి: రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి అభివృద్ది మరియు మత్స్య శాఖ మంత్రిగా కింజరావు అచ్చెన్నాయుడు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం నాల్గో బ్లాక్ లో ఆయనకు కేటాయించిన చాంబరులో వేద పండితుల మంత్రోచ్ఛారణ, ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమం అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యత […]

Read More

నెల రోజుల పాలన అద్భుతం

-చంద్రబాబుకే అది సాధ్యం  -నరసరావుపేట తెదేపా అధ్యక్షులు కొమ్మాలపాటి  నరసరావుపేట, మహానాడు: నెల రోజుల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, పలు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు పరిపాలన అద్భుతమని నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పరిపాలన మొదలు పెట్టిన వెంటనే అవ్వ తాతలకు ఇచ్చిన హామీ మేరకు 3000 రూపాయల పెన్షన్ ని 4000 వేల రూపాయలకు […]

Read More

తీర ప్రాంత కోత ప్రమాద నివారణపై ప్రత్యేక దృష్టి

• తీర ప్రాంత నిర్వహణపై ఎన్.సి.సి.ఆర్. రూపొందించిన ప్రణాళిక విడుదల చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ • తీర ప్రాంత నిర్వహణకు ఎన్.సి.సి.ఆర్., ఏపీసీజడ్ఎంఏల మధ్య అవగాహన ఒప్పందం మంగళగిరి: రాష్ట్రానికి 973 కి.మీ.కిపైగా ఉన్న సుదీర్ఘ సముద్ర తీరం ఒక వరం… తీర ప్రాంత సంరక్షణ, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో సముద్రపు కోత […]

Read More

తల్లికి వందనం మార్గదర్శకాలు ఇంకా ఖరారు చేయలేదు

-సోషల్‌మీడియా వార్తలు ఊహాజనితమే -పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఖండన అమరావతి: తల్లికి వందనం పథకంపై దుష్ప్రచారం జరుగుతోందని, లబ్థిదారులు వాటిని నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కార్యద ర్శి ఖండించారు. అసలు తల్లికి వందనం పథకం మార్గదర్శకాలు ఖరారు కాలేదని స్పష్టం చేశారు. ఆ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ప్రకటన పూర్తి పాఠం ఇదీ.. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధార్ చట్టం 2016, రెగ్యులేషన్ […]

Read More

ఏపీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ సీఎం చంద్ర‌బాబు

– మంత్రి టి.జి భ‌ర‌త్ విశాఖ‌ప‌ట్నం: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు సీఎం చంద్ర‌బాబు బ్రాండ్ అంబాసిడ‌ర్ అని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ అన్నారు. రాష్ట్రానికి పెట్ట‌బడులు తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా త‌మ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంద‌న్నారు. విశాఖ‌ప‌ట్నంలోని నోవోటెల్ హోట‌ల్‌లో ఆయ‌న పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపార ప్ర‌ముఖులు, సీఐఐ స‌భ్యులతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు రావాల‌ని పారిశ్రామిక‌వేత్త‌ల‌ను కోరిన‌ట్లు మంత్రి తెలిపారు. పారిశ్రామిక‌వేత్త‌ల‌కు […]

Read More

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు

– సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 12.07.2024న జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం (WJHS) పొడిగింపునకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రతిపాదనలు పంపించగా […]

Read More

విద్యుత్ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే భాష్యం 

పెదకూరపాడు, మహానాడు: అచ్చంపేట, క్రోసూరు మండలాల్లోని రైతుల వ్యవసాయ సంబంధిత విద్యుత్ కనెక్షన్లు సమస్యల గురించి పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ను సచివాలయంలో శుక్రవారం కలిశారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి రవి కుమార్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Read More