దత్తత తీసుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు.. చివరికి

శ్రీకాకుళం జిల్లా కొత్తవలస మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీతంపేటకు చెందిన శ్రీను, పద్మ దంపతులకు పిల్లలు లేరు. దాంతో కొన్నేళ్ల క్రితం సంధ్య (19) అనే యువతిని దత్తత తీసుకున్నారు. కంచరపాలెంలోని ఐటీఐ కళాశాలలో పాలిటెక్నిక్ పూర్తి చేసింది. క్యాంపస్ సెలక్షన్‌లో సంధ్య ఉద్యోగం కూడా సాధించింది. ప్రయోజకురాలైన కూతురు తమను చూసుకుంటుందని దంపతులు భావించారు. అయితే కొన్ని రోజుల క్రితం సంధ్య అనారోగ్యానికి గురైంది. దాంతో […]

Read More

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా?

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా షా క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

Read More

ఇక ఇ’సుఖం’

-ఇక ఉచితంగానే ఇసుక – పాత ఇసుక విధానం రద్దు – జగన్ హయాంలో ఇసుక దోపిడీ – ఇసుక కష్టాలకు తెదేపా సర్కారు తెర – కొత్త పాలసీ ప్రకటించిన టీడీపీ ప్రభుత్వం – ఇసుక విధానంపై మార్గదర్శకాలు విడుదల – కలెక్టర్ చైర్మన్‌గా కమిటీ – స్టాక్ పాయింట్ల స్వాధీనానికి ఆదేశం – స్టాక్ పాయింట్లలో 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక – లోడింగ్, ట్రాన్స్‌పోర్టుకు […]

Read More

పులివెందులకు ఉప ఎన్నిక వస్తే గల్లీల్లో తిరుగుతా

–ఏపీ కాబోయే సీఎం షర్మిల -ఏపిలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ షర్మిల నే -బీజేపీ అంటే బాబు,జగన్,పవన్ -వైఎస్సార్ పేరుతో వ్యాపారం చేసే వాళ్ళు వారసుడు కాదు -షర్మిల నిలబడేదాకా ఆమెకు దన్నుగా ఉంటాం – వైఎస్ జయంతి సభలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు విజయవాడ: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి షర్మిల సీఎం కావడం ఖాయమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమేరకు […]

Read More

ఐదు వేల కోట్ల ఎన్ సీసీ ప్రాజెక్టుకు జీవీఎంసీ సాయికాంత్ వర్మ అక్రమ అనుమతులు

-కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా విజయసాయి, కేఎన్ ఆర్ లదే జీవీఎంసీలో హవా -మాజీ ప్రిన్పిపల్ కార్యదర్శి ఎర్రా శ్రీలక్ష్మీ సిఫార్సుతో షార్ట్ ఫాల్ ను పక్కన పెట్టి డీమ్డ్ అప్రూవల్ -అక్రమంగా వందల కోట్ల టీ డీ ఆర్ కు రంగం సిద్ధం -17 కోట్ల జీవీఎంసీ నిధులతో లే అవుట్ లో రహదారులకు టెండర్ -నాలా,వి ఎల్ టీ వసూలు చేయకుండా,కొండపోరంబోకు భూమికి అనుమతులు -జనసేన నేత […]

Read More

ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం అభినందనీయం

నెరవేరనున్న పేదల సొంతింటి కల – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల, మహానాడు :  2019లో అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసి, కొత్త ఇసుక విధానాన్ని తెచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందనీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు.  అప్పటి వరకు వినియోగదారుడికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈ మేరకు జీవో నంబర్ 43ను జారీ చేసిందని తెలిపారు. […]

Read More

చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనం పట్టిసీమ

– మంత్రి నిమ్మల రామానాయుడు * పట్టిసీమ ద్వారానే కృష్ణా డెల్టాకు త్రాగు, సాగునీరు * జగన్ పట్టిసీమను వట్టి సీమ అన్నందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. * ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద గోదావరి జలాలు కృష్ణా నదిలో కలిసే పవిత్ర సంగమానికి జల హారతి ఇచ్చిన మంత్రి, ఎంపీ కేశినేని చిన్నీ, మాజీ మంత్రి దేవినేని విజయవాడ, మహానాడు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  దీక్ష దక్షత, […]

Read More

విద్యాశాఖకు సరైనోడు వచ్చాడు..

-మా బిడ్డల భవిష్యత్తు కాపాడారంటూ తల్లిదండ్రుల భావోద్వేగం -మంత్రి లోకేష్ కు ఆనందభాష్పాలతో విద్యార్థుల కృతజ్ఞతలు అమరావతి: జాతీయస్థాయి విద్యాసంస్థల్లో సీట్లు సాధించిన ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులను మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో అభినందించారు. విద్యార్థినీ,విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పేరుపేరునా పలకరించి వారి మనోభావాలను తెలుసుకున్నారు. మీరుచేసిన సాయానికి జీవితంలో రుణం తీర్చుకోలేమంటూ విద్యార్థులు ఆనంద భాష్పాలతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ…. మీకు అవకాశం వచ్చినపుడు […]

Read More

అధిక వడ్డీ పేరుతో వందల కోట్ల మోసం

– ధన్వంతరి ఫౌండేషన్ పేరుతో భారీ మోసం – నిందితుడు కమలాకర్ శర్మ అరెస్ట్ హైదరాబాద్ : ధన్వంతరి ఫౌండేషన్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. ఈ ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామని ప్రచారం చేసి, పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని మోసం చేశారు. ఈ సంస్థ చైర్మన్ కమలాకర్ శర్మ బాధితుల నుంచి వందల కోట్ల రూపాయలు వసూలు చేశాడు. పెట్టుబడులు పెట్టిన వారికి […]

Read More

‘నీట్’ లీక్ నిజం: సుప్రీంకోర్టు

ఢిల్లీ: నీట్ యూజీ ఎంట్రన్స్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ క్వశ్చన్ పేపర్ లీకైన మాట వాస్తవం అని స్పష్టం చేసింది. అయితే, లీకైన పేపర్ ఎంతమందికి చేరిందన్న విషయం తేలాల్సి ఉందని పేర్కొంది. పేపర్ లీక్ తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు… లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా? […]

Read More