-రైతులకు మళ్లీ పాత పంటల బీమా -రైతులకు భరోసా కల్పించాలి -గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసింది మళ్లీ వ్యవస్థలు గాడిన పడాలి -ప్రభుత్వ సాయం, సబ్సిడీలతో రైతుల సాగు ఖర్చులు తగ్గించాలి -ఖరీఫ్ సాగు ప్రణాళిక, సాగునీటి విడుదల పై సీఎం చంద్రబాబు నాయుడు రివ్యూ -వ్యవసాయం, జలవనరుల శాఖలపై సీఎం సమీక్ష -సాగునీటి విడుదల షెడ్యూల్ ను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు అమరావతి:-రాష్ట్రంలో ఖరీఫ్ పంటల […]
Read Moreప్రతి సమస్యను ఆసాంతం వింటూ… ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ…
• పిఠాపురంలో క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ • ప్రతి గ్రామంలో పర్యటిస్తా.. ప్రతి సమస్య పరిష్కరిస్తానని హామీ పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సొంత నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటనలకు బుధవారం శ్రీకారం చుట్టారు. ప్రత్యక్షంగా నియోజకవర్గ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉప్పాడ తీర ప్రాంత సమస్యను తెలుసుకునేందుకు అధికారులతో కలిసి వెళ్తూ మార్గమధ్యంలో […]
Read Moreఅందరికీ అందుబాటులో ఉచితంగా ఇసుక
•మూడు మాసాల్లో ఉచిత ఇసుక పాలసీని రూపొందిస్తాం •నిర్మాణ రంగాన్ని పునరుద్దరిస్తాం, అందరికీ ఉపాధికల్పిస్తాం రాష్ట్ర గనులు, భూగర్బవనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, జులై 3: రానున్న మూడు మాసాల్లో ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చి ఉచితంగా ఇసుకను అందరికీ అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర గనులు, భూగర్బవనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో […]
Read Moreవార్నీ.. అంగం కోసేసింది!
– పెళ్లికి నిరాకరించాడని బాయ్ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన డాక్టర్ బీహార్: శరణ్ జిల్లాలో ప్రకాష్ అనే యువకుడు ఓ యువ మహిళా డాక్టర్తో 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తుండగా నిరాకరిస్తూ వస్తున్నాడు. చివరికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి అంగీకరించి చివరి నిమిషంలో రాక పోవడంతో ఆగ్రహించిన యువతి అతడి ఇంటికి వెళ్లి ప్రైవేట్ పార్ట్ కట్ చేసింది. అనంతరం ఆసుపత్రికి […]
Read Moreబ్రాయిలర్ చికెన్ తింటున్నారా? బీ కేర్ ఫుల్!
(జాజుల కృష్ణ) బాయిలర్ చికెన్ విషపూరిత ఇంజక్షన్. అంటే చిన్న పిల్ల 10 రోజుల్లోపు ఒక చుక్క కంట్లో వేస్తారు. అలాగే 25 రోజుల తర్వాత ఒక చుక్క నోట్లో వేస్తారు. అలా 40 రోజులలో రెండున్నర కేజీల చికెన్ తయారవుతుంది. బ్రాయిలర్ కోళ్లకు అన్నిటికీ వ్యాక్సిన్ వేస్తారు. అలా చేయడం వల్ల అవి ఎక్కువ మేతతిని, ఎక్కువ నీళ్లను త్రాగుతాయి. అందువల్ల అంత స్పీడుగా ఎదుగుతాయి. చికెన్ విషపూరితమైన […]
Read Moreఅయ్యో పాపం పోలీసు…
కారులో విగతజీవిగా ఎస్సై నాగేశ్వరరావు భీమవరం, మహానాడు : కొద్ది రోజుల్లో రిటైర్మెంట్ అయ్యి ప్రశాంతంగా శేష జీవితం గడపాల్సిన ఆ పోలీసు అధికారి ఎవరూ లేని అనాధగా చనిపోవడం హృదయాల్ని కలచివేసింది. వివరాల్లోకి వెళితే… ఎన్టీఆర్ జిల్లాలో ఎస్సై గా పనిచేస్తున్న ఎ.నాగేశ్వరరావును ఎన్నికల బదిలీలలో భాగంగా భీమవరం బదిలీ చేశారు. మూడు నెలల్లోనే యదావిధిగా పాత స్థానాలకు వేస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఐదు నెలలు […]
Read Moreపాతబస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయడం ప్రభుత్వంతో అయితలేదా?
-అర్హులైన ప్రతీ రైతుకి రైతు భరోసా ఇవ్వాలి -కమిటీలు, కమీషన్ల పేరు మీద కాలయాపన -రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటినయ్…చేతలు తంగేళ్లు దాటుతలేవు -కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను, మంత్రులను కలవలేదు -బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు హైదరాబాద్: తెలంగాణలో అధికారం కోసం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 9వ తేదీన నుండిరూ.2లక్షల […]
Read Moreతెలంగాణలో పుష్కలంగా పర్యాటక అవకాశాలు
-పర్యాటక అభివృద్దికి నూతన పర్యాటక విధాన ముసాయిదా సిద్ధం -ఎకో, టెంపుల్, మెడికల్ టూరిజం అభివృద్ధి -పర్యాటక రంగ అభివృద్ధితో ఆర్థిక స్వయం సంవృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు -సోమశిల, రామప్ప, లక్నవరం, నాగార్జున సాగర్, అనంతగిరి హిల్స్ ను డెస్టినేషన్ వెడ్డింగ్ కేంద్రాలుగా తీర్చిదిద్దుతాం -అనంతగిరిలో వెల్నెస్ టూరిజం రిసార్ట్ ఏర్పాటు -బుద్ధ గయా తరహాలో బుద్ధవనాన్ని తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్, జూలై 3: పర్యాటక […]
Read Moreమొక్కల పెంపకంపై ఖచ్చితమైన ఆడిట్
-నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు -ఆలోచన బాగా ఉన్న, ఆచరణ లేకపోతే ఫలితాలు దక్కవు -ఇంటింటికి సర్వే చేసి అందించిన మొక్కల స్థితిగతుల వివరాలను తెలుసుకోవాలి -వనమహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పెద్దపల్లి: వన మహోత్సవం కార్యక్రమం క్రింద జిల్లాలో నాటిన ప్రతి మొక్క సంరక్షణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, మొక్కల […]
Read Moreమిషన్ భగీరథపై ప్రకటనలు అబద్ధాలేనా?
-ఇంటింటి సర్వే నివేదికలు స్థానిక ఎమ్మెల్యేలకు ఇవ్వండి -స్థానికంగానే తాగునీటి సోర్స్ ఏర్పాటు చేయండి -మిషన్ భగీరథ కార్మికుల వేతనాల పై సమగ్ర నివేదిక ఇవ్వండి -మిషన్ భగీరథ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: మిషన్ భగీరథ పథకం కింద 42 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని 1150 ఆవాసాలకు 50 శాతం నీళ్ళు సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. ఇదే పథకం కింద […]
Read More