-భువనమ్మ ఒడిలో.. – చల్లపల్లి ఎన్టీఆర్ మోడల్ స్కూలులో భావోద్వేగాలు – 400 మందికి పైగా అనాథలు, పేదపిల్లలను చదివిస్తోన్న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి – పిల్లలతో భోజనం చేసి, యోగక్షేమాలు తెలుసుకున్న భువనమ్మ పేదపిల్లలకు అదో అక్షరాల గుడి.. తల్లిదండ్రుల్లేని అనాథలకు ఆదరించే అమ్మ ఒడి.. అదే చల్లపల్లిలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథలు, పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య, […]
Read Moreపిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు
మాచర్ల: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ఐపీసీ సెక్షన్ 323 కింద మాచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివ పై పిన్నెల్లి మాచర్ల కోర్టు వద్ద పిడికిలితో కడుపులో గుద్ది దాడి చేశారని పేర్కొంటూ శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Moreకరెంట్ బిల్లు సాకుతో వితంతు పెన్షన్ తొలగించారు
-సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలివస్తున్న జనం -ఆపన్నులకు అండగా మంత్రి లోకేష్ “ప్రజాదర్బార్” అమరావతి: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేపట్టిన “ప్రజాదర్బార్” కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలు చెప్పుకునేందుకు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నివాసానికి వస్తున్నారు. వర్షాన్ని […]
Read Moreతెలంగాణ గవర్నర్ కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్
సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కి ఉండవల్లి నివాసం వద్ద మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాలువాతో గవర్నర్ని సత్కరించారు .తన నియోజకవర్గం మంగళగిరి చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రతి సందర్భాన్ని వినియోగించుకుంటున్నారు.
Read Moreఇంటలిజన్స్ చీఫ్ గా లడ్డా?
– ఐజీ స్థాయికి ఇంటలిజన్స్ చీఫ్ హోదా – గతంలో ఐజీ హోదాలోనే పనిచేసిన శివశంకర్, మహేందర్రెడ్డి, మనీష్ – సిన్సియర్ అధికారిగా లడ్డాకు పేరు – జగన్ వచ్చిన తర్వాత కేంద్ర సర్వీసుకు – నిఘా దళపతిగా తిరిగి ఏపీకి – తెలుగు అధికారికి అవకాశం ఇవ్వరా? – తెలుగు అధికారి ఉంటే ఎక్కువ ఫలితాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) జగన్ సీఎం అయిన తర్వాత కేంద్ర సర్వీసులోకి […]
Read Moreఎన్టీఆర్ హై స్కూల్ లో ప్రవేశాలకు ఆహ్వానం
చల్లపల్లి మండలం పాగోలులో ఉన్న ఎన్టీఆర్ హైస్కూలులో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది 6,7 తరగతుల్లో చేరే ఆసక్తి కలిగిన విద్యార్థినీ విద్యార్థులు ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. తద్వారా ఎంపికైన విద్యార్థినీ, విద్యార్థులను డే […]
Read Moreరేవంతే అక్కడ బీజేపీ కి కాంగ్రెస్ ఓట్లు మళ్లించారా?
-మహబూబ్ నగర్ లో బిజెపి ఎలా గెలిచింది? -రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డి పల్లి లో బీజేపీ కి మెజారిటీ వచ్చింది -రేవంత్ గాలి మాటలు మాట్లాడటం సరికాదు – ఢిల్లీలో రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కు అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరం. మెదక్ లో బిజెపిని బిఆర్ఎస్ […]
Read More65,18,496 మంది ఫించనుదారుల ఒక్క రోజులోనే పంపిణీ
• జూలై 1 న ఇంటి వద్దే ఫించన్ల పంపిణీ •గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉ.6 నుండి ఫించన్లు పూర్తి అయ్యే వరకూ పంపిణీ చేయాలి •ఒక్కొక్క ఉద్యోగికి 50 గృహాలు కేటాయింపు, అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగులకు పురమాయింపు •29 వ తేదీ శనివారం నాడే బ్యాంకుల నుండి నగదును డ్రా చేసుకుని పంపిణీకి సిద్దం కావాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ […]
Read Moreతెలుగు ఉన్నంతవరకూ రామోజీ చిరస్థాయిగా ఉంటారు
-తెలుగుభాషకు రామోజీ చేసిన అనిర్వచనీయం -రామోజీ సంస్థ లో పని చేయడం వల్లే సమయ పాలన నేర్చుకున్నా – బీజేపీ అధికార ప్రతినిధి, ఉషా సాహితీ పత్రిక సంపాదకులు ఆర్ డి. విల్సన్ అమరావతి: ఈనాడు సంస్థ లో పని చెయ్యడం వల్లే తాను సమయ పాలన గురించి నేర్చుకున్నాను అని బీజేపీ అధికార ప్రతినిధి మరియు ఉషా సాహితీ పత్రిక సంపాదకులు విల్సన్ @శరత్ చంద్ర అన్నారు.జర్నలిస్ట్ అసోసియేషన్ […]
Read Moreతెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయండి
-తెలుగు కేంద్రమంత్రులకు దత్తాత్రేయ విందు -కేంద్రమంత్రులకు బండారు పిలుపు డిల్లీ: ఎంపీలుగా ఎన్నికయి, కేంద్రమంత్రులుగా పదవీబాధ్యతలు స్వీకరించిన తెలుగు ఎంపీలను హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు. తన ఆహ్వానం మేరకు ఢిల్లీలోని హరియాణా భవన్కు విందుకు హాజరైన కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, రామ్మోహన్, శ్రీనివాసవర్మను దత్తాత్రేయ సత్కరించారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఇతోధికంగా పనిచేసి, రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని వారికి సూచించారు.
Read More