స్వర్ణకారులకు లోకేష్ హామీ

-ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు -ప్రజాదర్బార్ కు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు అమరావతిః సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు “ప్రజాదర్బార్” కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదర్బార్ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న […]

Read More

క్షీణించిన ఢిల్లీ మంత్రి అతిశీ ఆరోగ్యం

ఢిల్లీకి హర్యానా నుంచి నీటిని విడుదల చేయాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న మంత్రి అతిశీ ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె రక్తంలో చక్కెరస్థాయులు పూర్తిస్థాయిలో పడిపోయాయి. దీంతో తెల్లవారుజామున ఆతిశీని ఆప్ నేతలు లోక్నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రికి తరలించారు.. ఆమె లోక్ నాయక్ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో ఉన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పార్టీ ట్వీట్ చేసింది. అతిశీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని… […]

Read More

జగన్‌కు ఝలక్ ఇవ్వనున్న ఐదుగురు రాజ్యసభ ఎంపీలు?

– బీజేపీలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు – విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌రావు, కృష్ణయ్య, మోపిదేవి, అయోధ్య జంప్? – బీజేపీతో మంతనాలు పూర్తి? – బాబును వ్యతిరేకించే ఓ మాజీమంత్రి తనయుడైన యువ ఎంపీతో ఒక మీడియా అధిపతి మంతనాలు? – ఆ మీడియా అధిపతి ఎంపీ లిక్కర్-శాండ్ వ్యాపారాలు స్వాధీనం చేసుకుంటున్నారా? – చిత్తూరు జిల్లాలో బాబుపై హత్యాయత్నం కేసు పెట్టించిన ఆ మాజీ మంత్రి – కుప్పంలో […]

Read More

పల్నాడు అభివృద్ధికి చేయూతనివ్వాలి, అరాచకశక్తుల్ని అణిచివేయాలి

-జీవీ ఆంజనేయులు -సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన జీవీ, పల్నాడు ఎమ్మెల్యేలు పల్నాడు అభివృద్ధికి అన్నివిధాల తోడ్పాటును అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును… అక్కడ కొన్ని ప్రాంతాలను అయిదేళ్లు రావణకాష్టంగా మార్చిన అరాచక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేయాలని రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేశారు ఆ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. సోమవారం రాష్ట్రమంత్రిమండలి తొలి సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం నేపథ్యంలో పల్నాడు జిల్లా తెలుగుదేశం […]

Read More

అచ్చ తెలుగు.. పంచకట్టు!

– పార్లమెంట్ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ప్రత్యేక ఆకర్షణగా కిషన్‌ రెడ్డి ఢిల్లీ: పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సోమవారం తెలుగులో ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా.. పంచకట్టులో వచ్చిన కిషన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం అచ్చ తెలుగులో ఆయన ప్రమాణస్వీకారం చేశారు. రెండోసారి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి ఇటీవలే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఇటీవలే పదవి బాధ్యతలు చేపట్టిన […]

Read More

ఖనిజ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం

-ఈ రంగంలో సంస్కరణలతో ముందుకెళ్తున్నామన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి -గనుల తవ్వకం, పర్యావరణ పరిరక్షణ మాకు రెండు కళ్లవంటివి రెండింటికీ సమాన ప్రాధాన్యత ఇస్తాం – దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారతాం -4వ విడత క్రిటికల్ మినరల్ బ్లాకుల వేలం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి -భాగస్వాములందరి సహకారంతో మరింత ముందుకెళ్దామన్న కేంద్ర సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే -డివిడెండ్లు కల్పించడంలో మెటల్, మైనింగ్ రంగం టాప్ […]

Read More

మూడు నెలల్లో నైనీ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం

–  సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడి -సింగరేణి  నైనీ ప్రాజెక్టుకు పూర్తి సహకారం -త్వరలోనే అటవీ భూమి బదలాయింపునకు అన్ని చర్యలు -సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ విజ్ఞప్తిపై ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి -ప్రదీప్ కుమార్ జెనా సానుకూల స్పందన -ఒడిశా రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పీసీసీఎఫ్తోనూ సీఎండీ భేటీ సింగరేణి భవన్: సింగరేణి సంస్థ ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు గని నుంచి ఈ ఆర్థిక […]

Read More

మహిళా ఉద్యోగినుల రక్షణపై చర్యలు తీసుకోండి

– డీజీపీని కలిసిన అమరావతి జేఏసీ నేతలు – అభినందించిన బొప్పరాజు మంగళగిరి: డీజీపీ సి.హెచ్.ద్వారకా తిరుమలరావు ని ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర కమిటి, అనుబంధ సంఘాల ఆద్వర్యంలో మర్యాదపూర్వకంగా కలసి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లులు,స్టేట్ సెక్రటరీజెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతూ.. ఉద్యోగులపై ప్రధానంగా మహిళా […]

Read More

8 శాఖల అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల

– జగన్ సర్కారు అవినీతిపై శ్వేతపత్రాలు – విడుదల తేదీలు ఖరారు చేసిన చంద్రబాబునాయుడు – ఆయా శాఖల అధికారులతో మంత్రుల భేటీలు – అవినీతి అంశాల గుర్తింపుపై మంత్రుల కమిటీల కసరత్తు – గత సర్కారు అవినీతిని జనంలోకి తీసుకువెళ్లనున్న బాబు సర్కారు విజయవాడ: జగన్‌రెడ్డి ప్రభుత్వంలోని 8 కీలక శాఖలలలో జరిగిన అవినీతి అక్రమాలపై శ్వేతపత్రం తయారుచేసి, వాటిని ప్రజల్లో చర్చకు పెట్టేందుకు చంద్రబాబునాయుడు సర్కారు సిద్ధమవుతోంది. […]

Read More

ఆగస్టు నెలలో ఒకే రోజున 183 అన్న క్యాంటీన్లు ప్రారంభం

– బాబు ఐదు సంతకాలకు క్యాబినెట్ ఓకే అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు చేసిన ఐదు సంతకాలకు కేబినెట్ ఆమోదించింది. మెగా డీఎస్సీ నిర్వహణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.మెగా డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆమోదం పొందిన మిగతా నిర్ణయాల్లో.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు పునరుద్ధరణ, ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పెంపు, స్కిల్ సెన్సెస్‌ ఉన్నాయి. 183 అన్న […]

Read More