– జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి తెలుగుతోపాటు దేశంలోని మరెన్నో భాషల్లో మీడియా రంగం ద్వారా ప్రజలకు సేవలు అందించిన ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు మృతి దేశంలోని మీడియా రంగానికి తీరని లోటు అని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పగుడాకుల బాలస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ , భాగ్యనగర్ నగర అధ్యక్షులు అఖిలేష్ ఆవేదన వ్యక్తం చేశారు. […]
Read Moreవాసుదేవరెడ్డి భూ కొనగోళ్లపై సీఐడీ నజర్?
– వాసుదేవరెడ్డికి చుక్కలే! – గౌరవరంలో భారీగా భూముల కొనుగోలు? 40 ఎకరాల భూమి మామ నుంచి గిఫ్ట్ డీడ్ ? 25 ఎకరాల భూమి పుల్లారెడ్డి కొనుగోలు? – విచారణకు సిద్ధమవుతున్న బాబు సర్కారు తెలంగాణకు చెందిన వాసుదేవ రెడ్డి రైల్వేలో ఐఆర్టీఎస్ అధికారి. అనంతపురం జిల్లా గుంతకల్లులో పనిచేస్తూ వైసీపీ నేతలతో సంబంధాలు పెంచుకున్నారు. జగన్ ఓఎ్సడీ కృష్ణమోహన్రెడ్డితో సాన్నిహిత్యం బాగా పెరిగింది. 2019లో ఏపీలో వైసీపీ […]
Read Moreసామాజిక బాధ్యత స్ఫూర్తి ప్రదాత రామోజీ
– తెలుగుజాతి ముద్డుబిడ్డ రామోజీరావు -మాజీ ఎంపీ కంభంపాటి రామమోహన్ సంతాపం ‘‘అతనొక నమ్మకం, అతనొక నిజాయితీ, అతనొక గెలుపు, అతనొక బాధ్యత, అతనొక స్ఫూర్తి, అతనొక అద్భుతం’’.. ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు పరమపదించడం తెలుగుజాతికే కాదు, మొత్తం సమాజానికే తీరనిలోటు..అతి సామాన్య రైతుకుటుంబంలో పుట్టి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన మేరునగధీరుడు రామోజీరావు.. 60ఏళ్లుగా మార్గదర్శి, 50ఏళ్లుగా ఈనాడు, 40ఏళ్లుగా సినిమా నిర్మాణం, 30ఏళ్లుగా ఈ టీవీ, […]
Read Moreతెలుగు మాగాణపు ధృవతార!
– “చెరుకూరి రామోజీరావు”పత్రికా రంగంలో తిరుగులేని ప్రభంజనం! తెలుగు భాష వైభవం, అక్షర సాగుదారుడు,సమాజ హితైషి, తన ప్రచురణల ద్వారా పాత్రికేయ రంగంలో నూతన ఒరవడి సృష్టించి,విలువల్ని స్థాపించి పత్రికారంగంలో ఆదర్శప్రాయంగా నిలిచి తెలుగు జాతి గర్వకారణంగా వెలుగొందారు. సంక్షోభ సమయంలో జాతిని జాగృతం చేసి సమస్యని పరిష్కారం చేసే అద్భుతమైన వైద్యుడు రామోజీరావు గారు! ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి పేరు బాగుంటుంది పెట్టమని బుద్ద భగవానుడు నడయాడిన నేల,దేవతల […]
Read Moreపట్టు పట్టాడంటే … విక్రమార్కుడే !
– ఈనాడు …చైతన్యం మార్గ దర్శి ….ఆర్థిక పొదుపు ! అన్నదాత …పట్టెడన్నం ! ఈనాడు …చైతన్యం ! ఈ టి వి…ఎంటర్టైన్మెంట్ ! ఫిల్మ్ సిటీ ..హనీమూన్ !! పట్టు పట్టాడంటే … విక్రమార్కుడే ! పచ్చ. .పచ్చ ..పచ్చ…. అన్న వె ధ వల్ని మట్టికరిపించి నింగి కె గ సి న విజేత !!! రామోజీ రావు గారి దివ్యాత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ…, […]
Read Moreరామోజీరావు మరణ వార్త విషాదకరం
– మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు గారు అంటే తెలియని వారెవరు లేరు వారు క్రమశిక్షణ సమయపాలన వారికుండే జ్ఞానం అమోఘం వారు సామాన్యంగా జీవితం ప్రారంభించి అంచలంచలుగా ఎదిగారు ఈటీవీ, ఈనాడు ,అనే సంస్థలు నిర్మించి వేలాదిమంది యువతకు ఉపాధి కల్పించారు నేటి యువతరం వారిని ఆదర్శప్రాయంగా తీసుకోవాలి అన్నారు. వారి మరణ వార్త చాలా విషాదకరం వారి ఆత్మకు శాంతి కలగాలని […]
Read Moreమేరునగధీరుడు రామోజీ రావు
-రామోజీరావుది మహాభినిష్క్రమణే -రామోజీరావు లాంటి విశిష్ట వ్యక్తిని ఆరు నెలల క్రితం కలిశా -అరగంట సమయం ఇచ్చి రెండు గంటలపాటు నాతో మాట్లాడారు -నా జీవితంలో ఆ రెండు గంటల సమయం మర్చిపోలేనిది… ప్రతి నిమిషం గుర్తుండిపోయేది -జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ రాక్షస పాలన అంతమయ్యిందంటే అందులో సింహభాగం రామోజీ రావు కృషేనడంలో అతిశయోక్తి లేదు -సంస్కారి అన్నమాట రామోజీరావు కి చిన్నదవుతుంది… ఆయన గొప్పతనం గురించి మాట్లాడడానికి మాటలు […]
Read Moreరామోజీరావు మృతి తీరని లోటు
-రామోజీతెలుగు వెలుగు -మీడియా మొఘల్, పద్మవిభూషణ్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి అమరావతి: ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు […]
Read Moreరామోజీరావు మృతి తెలుగువారికి తీరని లోటు
– టీడీ జనార్థన్ దిగ్భ్రాంతి పత్రిక, టీవీ, సినిమా రంగాల్లో తనదైన ముద్రవేసి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపచేసిన చెరుకూరి రామోజీరావు మృతి పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్థన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి క్రమశిక్షణతో అంచెలంచెలుగా ఎదిగిన రామోజీరావు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కొనియాడారు. ఈనాడు గ్రూపు సంస్థల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారన్నారు. ఈనాడు పత్రిక […]
Read Moreప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమ స్ఫూర్తితో పని చేసిన రామోజీ
– శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు స్వయం కృషితో అత్యంత ఉన్నత స్థితికి చేరి తెలుగు వారి చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నారు. రామోజీరావు ఈ రోజు అంతిమ శ్వాస విడవడం అత్యంత విచారకరం. ఈనాడు పత్రికతో ప్రస్థానం ప్రారంభించిన ఆయన తెలుగు పత్రికారంగానికి దశాబ్దాలుగా ఎనలేని సేవలందించారు. ప్రజా పక్షపాతిగా, , జనహితమే తన అభిమతంగా జీవితాంతం నిబద్ధతతో […]
Read More