-మామిడిపళ్లు, స్వీట్లు ఇచ్చి ర్యాంగింగ్ చేసిన అమరావతి రైతులు -జగన్ ఇంటికి తరలివెళ్లిన అమరావతి మహిళలు -నిన్న ఎస్పీ జాషువాకు పూలు ఇచ్చి గాంధీగిరి ప్రకటించిన పట్టాభి -నేడు జగన్ ఇంటికి పండ్లు తీసుకువెళ్లి ర్యాంగింగ్ చేసిన అమరావతి మహిళలు -ఏపీలో పెరుగుతున్న ‘గాంధీగిరి’ ( మార్తి సుబ్రహ్మణ్యం) ప్రత్యర్ధిని నేరుగా వారి పద్దతిలోనే ఢీ కొట్టడం ఒక యుద్ధం. విమర్శలు-ప్రతి విమర్శలు, ఆరోపణలు-ప్రత్యారోపణలు చేసుకోవడం ఒక పద్ధతి. కానీ […]
Read Moreజగన్ ఓటమికి కారణాలివే!
30 సంక్షేమ స్కీములు రద్దు చేసినప్పటికీ, వైసీపీకి ఏమి ఆశించి ఓటు వేశారో ఆలోచించండి. మత మౌడ్యానికి గురికాకుండ ఇప్పటికైనా బుద్దిని ఉపయోగించండి. 1. ఆదిపత్య కులాల కార్పొరేషన్లకు 7వేల కోట్లు కేటాయించి, ఎస్సీఎస్టీబీసీ,మైనార్టీ కార్పొరేషన్లకు కనీసం ఒక్క రూపాయి కేటాయించకపోవడం. 2. అనంతబాబు, తోట త్రిమూర్తులు లాంటి క్రిమినల్స్ ను ప్రోత్సహించి నందుకే వైసీపీ ఓటమికి ప్రధాన కారణం. 3. దళితులపై జరిగిన భయంకరమైన హత్యలే వైసీపీ ఓటమికి […]
Read Moreఅకీరాని మోదీకి పరిచయం చేసిన పవన్
ప్రధానమంత్రి నరేంద్రమోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్ను మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ పోటీ చేసి గెలిచింది. పవన్ విజయంపై […]
Read Moreవిజేతల భుజం తట్టిన లోకేష్
-లోకేష్కు అభినందనల వెల్లువ అమరావతి: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఘన విజయం సాధించినందుకు ఇద్దరూ పరస్పరం అభినందించుకున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకులు లోకేష్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. భారీ మెజారిటీలతో చరిత్ర ను తిరగరాసినందుకు ఎమ్మెల్యేలను, ఎంపిలను, కష్టపడి పార్టీని గెలిపించిన నాయకులను, కార్యకర్తలను […]
Read Moreఅవినాష్రెడ్డి గెలుపు ఎలా సాధ్యం?
కాంగ్రెస్ అభ్యర్థిగా వై.యస్. షర్మిలా రెడ్డి పోటీ చేసి, వై. యస్. వివేకానందరెడ్డి హత్య కేసును ప్రచారంలో కేంద్ర బిందువుగా చేయడంతో, కడపలో ముక్కోణ పోటీ వాతావరణం నెలకొన్నది. గెలవాల్సిన టిడిపి అభ్యర్థి చదిపిరాళ భూపేష్ సుబ్బరామిరెడ్డి ఓడారు! ఓడిపోవాల్సిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వై.యస్. అవినాష్ రెడ్డి గెలిచారు! ఎలా? కడప లోక్ సభ పరిధిలో ఏడు శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఐదు స్థానాల్లో టీడీపీ పోటీచేసి […]
Read Moreపీఎస్సార్, కొల్లి, సంజయ్కు బాబు నో ఎంట్రీ?
– రఘురామిరెడ్డికి బాబు నో ఎంట్రీ – బాబును కలిసేందుకు రఘురామిరెడ్డి యత్నం – అనుమతించని సెక్యూరిటీ – అవమానభారంతో వెళ్లిన కొల్లి – పీఎస్సార్, సంజయ్కూ అదే అవమానం – బాబు నో అపాయింట్మెంట్ – నేతల అభీష్టం నెరవేరుస్తున్న బాబు (అన్వేష్) విజయవాడ: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ‘జగన్ దళపతి’గా ముద్ర పడిన ఐపిఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డికి టీడీపీ ప్రభుత్వం అప్పుడే చుక్కలు చూపించడం ప్రారంభించింది. […]
Read Moreఆ నాలుగు చానెళ్లపై కేబుల్ ఆపరేటర్ల నిషేధం
– సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్ -స్వచ్చందంగా బ్యాన్ చేస్తున్న కేబుల్ ఆపరేటర్లు -రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధిని దెబ్బతీసే విధంగా వార్తలు వండి వార్చడంతో కేబుల్ ఆపరేటర్ల ఏకగ్రీవ నిర్ణయం -ఒకే రోజు 12 లక్షలు పడిపోయిన సాక్షి సర్క్యులేషన్ -ఆ టీవీ చానెళ్ల ఆదాయం ఢమాల్? (అన్వేష్) ఆంధ్రప్రదేశ్ లో సాక్షి, టివి9, ఎన్టీవీ, 10 టీవీ ప్రసారాలు బంద్ అయ్యాయి. స్వచ్చదంగా కేబుల్ […]
Read Moreతెలుగువాడికి మంచిరోజులొచ్చాయ్
ఇవాళ దేశ రాజధానిలో అద్భుత దృశ్యాలు. ప్రతి తెలుగువాడూ అబ్బురపడే సంఘటనలు ఆవిష్కృతమయ్యాయి. దేశ స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుంటే నాయుడి నోటి నుండి వెలువడిన ఒకే ఒక్క మాటపై నిలదొక్కుకొంది. నేను ఎన్డీయేకి మద్దతు ఇస్తున్నాను అనంగానే. ఎవరన్నా ఊహించారా.. అని ఒక నాలుగు దశాబ్దాలుగా నాయుడిని గమనించేవారిని అడిగితే నవ్వుతారు, అడిగిన వారి అమాయకత్వంను చూసి. ఒక పదేళ్లుగా మన వేంకటేశ్వరస్వామి ప్రతిమలను ఢిల్లీకి తీసుకువెళ్లి, ఇచ్చి, నమస్కరించేవాళ్లను […]
Read Moreవిజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు
– రికార్డు స్థాయి మెజార్టీలు సాధించేందుకు కృషిచేసిన కాంగ్రెస్ శ్రేణులకు అభినందనలు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ దేశంలో స్వతంత్రాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపునకు స్పందించి దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి అద్భుతమైన విజయాన్ని అందించినందుకు […]
Read Moreబిందు మాధవ్, అమిత్ బర్దార్ లపై సస్పెన్షన్ ఎత్తివేత
సాధారణ ఎన్నికల పోలింగ్ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలను అడ్డుకోలేకపోయారనే కారణంతో అప్పటి పల్నాడు ఎస్పీ జి.బిందు మాధవ్,అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్ లపై కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 16న సస్పెన్షన్ విధించింది.ఇప్పుడు తాజాగా ఇరువురు ఎస్పీలపై సస్పెన్షన్ ను తొలగిస్తూ ఆదేశాలు జారీచేసింది.
Read More