-వాళ్లకు మీరు చేసిన పనులు గుర్తులేవా? -అమరవీరుల చిహ్నాన్ని పెడితే నొప్పేంటి? -టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్ హైదరాబాద్: గాంధీభవన్లో శుక్రవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కు మార్ గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబసభ్యులు ఆంధ్ర అనే పదం మీద విషం కక్కుతూ సెంటిమెంట్ రాజేసి వాడుకుందని మండిపడ్డారు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ ను తమ స్వలాభం కోసం వాడుకుని అన్నింటినీ […]
Read More‘రాజ్యం’తో పోరాడిన విజేత ఏబీవీ
– పోరాడి.. రి‘టైరయ్యారు’! – సీఎంకు సెల్యూట్ కొట్టని తొలి ఐపిఎస్గా రికార్డు – ఐదేళ్లూ న్యాయపోరాటంతోనే సరి – అన్ని కోర్టుల్లోనూ జగన్ సర్కారుది అదే ఆవుకథ – ఏబీకి వ్యతిరేకంగా ఒక్క కాగితం కూడా చూపలేని జగన్ సర్కారు – ఏబీవీపై వేధింపులో జగన్ సక్సెస్ – జస్టిస్ రమణ హయాంలోనూ అందని న్యాయం – ఏబీవీ రిటైర్మెంట్లో వింత అనుభవం – ఉదయం పోస్టింగ్.. సాయంత్రానికి […]
Read Moreఏపీకి ఏబీ సేవలు అవసరం
-ఏ.బి. వెంకటేశ్వరరావుగారికి హృదయపూర్వక అభినందనలు ఫ్యాక్షనిస్టు మనస్తత్వంతో ఐదేళ్ళు పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క కక్ష సాధింపు చర్యలకు ఎదురొడ్డి నిలిచి, ఐదేళ్ళ పాటు సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి, గెలిచి, సస్పెన్షన్ ఎత్తివేసేలా ప్రభుత్వం మెడలువంచి, విజేతగా నిలిచి, గర్వంగా అధికారిక హోదాలో పదవీ విరమణ చేస్తున్న, ఆంధ్రప్రదేశ్ లోని ఐపిఎస్ అధికారుల్లో అగ్రస్థానంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారి ఏ.బి. వెంకటేశ్వరరావుకి హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులో […]
Read Moreనవజాత శిశు సంరక్షణను అందించడానికి 1055 పడకలు
– మాతా శిశు ఆరోగ్య పరిరక్షణలో బహుముఖ విధానం – వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అమరావతి: శిశు ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యంగా ప్రసూతి, శిశు మరణాల రేటును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ విధానాన్ని అనుసరిస్తోందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు అన్నారు. గురువారం విజయవాడలో ఓ హోటల్లో జరిగిన ఎంపిసిడిఎస్ఆర్ సమీక్షా సమావేశం, కన్సల్టేషన్ వర్క్షాప్ కార్యక్రమంలో ఆయన ముఖ్య […]
Read Moreరేపు సా.6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్: ఈసీ
ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం 6.30 గంటల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 126ఏ(1) ప్రకారం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. కాగా రేపు ఏడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.
Read Moreఅవును… వాళ్లిద్దరినీ ఇష్టపడ్డారు!
– డీజీపీగా ఏబీ వెంకటేశ్వరరావు – స్పీకర్గా రఘురామకృష్ణంరాజు – అభిమానుల ఊహలకు రెక్కలు ( మార్తి సుబ్రహ్మణ్యం) ఊహలు ఒక్కోసారి విచిత్రంగా ఉంటాయి. ఎదుటివారితో పనిలేకుండానే అవి వచ్చేస్తుంటాయి. ఎందుకంటే అవి ఊహలే కాబట్టి! ఇప్పుడు జనాలు ఇద్దరు వ్యక్తుల విషయంలో ఎవరికి వారు.. ఆ ఇద్దరికీ సంబంధం లేకుండానే ఊహించేసుకుంటున్నారు. అది కూడా వారిద్దరి భవిష్యత్తుకు సంబంధించి! అది సాధ్యమా? అసాధ్యమా? అన్నది వారికి అనవసరం. వారిద్దరి […]
Read Moreటీడీపీ అభ్యర్థులు కౌంటింగ్ కు ముందే నియోజకవర్గాలకు చేరుకోవాలి
పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం హైదరాబాద్: పోలింగ్ ట్రెండ్, జూన్ 4న కౌంటింగ్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ అధినేత చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఫలితాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని, కౌంటింగ్ కు ముందే టీడీపీ అభ్యర్థులందరూ తమ నియోజకవర్గాలకు చేరుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సమస్యాత్మక నియోజకవర్గాల అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అంతకుముందు, పార్టీ […]
Read Moreఆపద్ధర్మ ప్రభుత్వం అడ్డగోలు చెల్లింపులు
-ఇష్టమొచ్చిన కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారు -రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది -ఆస్తులు, అప్పులు, చెల్లింపుల వివరాలు బయటపెట్టండి -అందుకు అనుగుణంగా ఆదేశాలు ఇవ్వండి -రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసిన పురంధేశ్వరి విజయవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పార్టీ నాయకులు శుక్రవారం గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ బీఐ, […]
Read Moreమీడియా ముందుకు జవహర్రెడ్డి బాధితులు
-మా భూములు చూసేందుకు వచ్చారు -తర్వాత వైసీపీ నేతలు, రౌడీలు వచ్చి బెదిరించారు -అధికారులు స్తంభాలు పాతేందుకు వచ్చారు -కొత్త జీవో ప్రకారం మాది కాదంటున్నారని ఆవేదన -కూటమి రక్షణ కల్పిస్తుందని పీతలమూర్తి భరోసా -అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం -భూరాంబందులను కటకటాల్లోకి పంపుతాం -సీఎస్ బినామీ త్రిలోక్ను అరెస్టు చేయాలని డిమాండ్ విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో సీఎస్ జవహర్రెడ్డి అసైన్డ్ భూముల అక్రమ బదలాయింపు వ్యవహారంలో బాధితులతో కలిసి జనసేన కార్పొరేటర్ […]
Read Moreబొటన వేలిని కొరికేసిన కుక్క
-తప్పించబోయిన మరో నలుగురిపై దాడి -తీవ్రగాయాలతో ఆసుపత్రిలో క్షతగాత్రులు -మంచిర్యాలలో దారుణం తెలంగాణ: మంచిర్యాల సున్నంబట్టి వాడలో శుక్రవారం వీధి కుక్క వీరంగం సృష్టించింది. పలువురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. తాళ్లపల్లి ప్రసాద్ అనే వ్యక్తి చేతి బొటన వేలిని కొరికి పట్టుకోగా వేలు తెగిపోయింది. ఆ సమయం లో దానిని అడ్డుకోబోయిన మరో నలుగురిని కరవడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ […]
Read More