కర్నూలు: కర్నూలు జిల్లాలో వజ్రాల వేటలో రైతు సక్సెస్ అయ్యారు. పొలం పనులు చేస్తున్న సమయంలో ఆయనకు ఓ వజ్రం దొరికింది. వెంటనే వ్యాపారులు వేలంపాట నిర్వహించగా, భారీ ధరకు ఓ వ్యాపారి దక్కించుకున్నారు. డబ్బులు, బంగారాన్ని ఆ రైతుకు చెల్లించి వజ్రాన్ని వ్యాపారి దక్కించుకున్నారు. కర్నూలు జిల్లా ఒక్కటే మాత్రమే కాదు అటు అనంతపురం జిల్లాలోని పొలాలు, స్థలాల్లో కూడా ఈ వజ్రాల వేట కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలో […]
Read Moreహేమ ఇమేజ్ను దూషించడం అన్యాయం
– దోషిగా రుజువయ్యే వరకు హేమ నిర్దోషి – ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు ఇటీవల రేవ్ పార్టీలో జరిగిన డ్రగ్స్ కేసుకు సంబంధించి కొన్ని మీడియా సంస్థలు మరియు వ్యక్తులు నటి హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నిర్ధారణలకు వెళ్లడం మరియు ధృవీకరించని సమాచారాన్ని వ్యాప్తి చేయడం మానుకోవాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగా పరిగణించబడాలి. ఆమె కూడా ఒక తల్లి […]
Read Moreమన తెలంగాణ పాటను ఆంధ్రావారితో పాడిస్తారా?
-జయ జయహే తెలంగాణకు కీరవాణి సంగీతం -ఆక్షేపించిన తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ హైదరాబాద్: తెలంగాణ కవి అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రగీతంగా ప్రటించింది. ఈ నేపథ్యంలో ఆ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి ఇవ్వాలన్న నిర్ణయంపై తెలంగాణ సినీ మ్యుజూషియన్ అసోసియేన్ ఆక్షేపణ వ్యక్తం చేసింది. పక్క రాష్ట్రానికి చెందిన కీరవాణికి ఆ బాధ్యతలు అప్పగించడం అంటే తెలంగాణను అవమానించడమేనని స్పష్టం […]
Read Moreస్థానికత అంశంపై స్పష్టత ఇవ్వాలి
– కన్వీనర్ కోటాలోని వందశాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు దక్కాల్సిందే -మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ రాష్ట్రం అవతరించి పదేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలకు సంబంధించి స్థానికత అంశంపై స్పష్టత ఇవ్వడంతో పాటు, మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట సీట్లు 100% తెలంగాణ విద్యార్థులకు దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. జూన్ మూడో వారంలో అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో ప్రభుత్వం […]
Read Moreమృగాల మధ్య బ్రతకాల్సిందేనా?
ఎన్నికల కమీషనర్ గారికి, ప్రజాస్వామ్యం లో గెలిచి, దానినే దాణాలా భావించి తిని బలిసి, మృగంలా మారి, “ఓటరు తీర్పునే నేలకేసి కొడుతుంటే” మీ ఎన్నికల వ్యవస్థ చోద్యం చూస్తుంటే,.. సహించ లేని జనం తిరగబడితే.., వారి మీదా రంకెలు వేస్తూ పొడుస్తుంటే.. తీరికగా వట్టి కేసులు కట్టి, బెయిలు తీసుకొనే వరకు మన వ్యవస్థలు ఆ మృగానికి రక్షణగా నిలిచాయా?⁉️ ఏమాత్రం ప్రజాస్వామ్యంపై మీ ఎన్నికల వ్యవస్థకు చిత్తశుద్ధి […]
Read Moreలోకేష్కు టీడీపీ పగ్గాలు?
– పార్టీలో పెరుగుతున్న వాదనలు – మంత్రి పదవి వద్దని సీనియర్ల సూచనలు – బాబులా పార్టీపై పట్టు పెంచుకోవాలని సలహాలు – బాబు సీఎం-లోకేష్ పార్టీ అధ్యక్షుడైతేనే మంచిదంటున్న సూచనలు – కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్తో రాణించడం లేదా? – బాబు అరెస్టు ఎపిసోడ్లో అంతా తానై నడిపిన లోకేష్ – ఆ సమయంలో జాతీయ నేతలతో చర్చలు – హిందీ, ఇంగ్లీషు భాషలపై పట్టు అదనపు అర్హతలు […]
Read Moreఈ నెల 31 నాటికి కౌంటింగ్ కేంద్రాలు సర్వం సిద్దం
– కౌంటింగ్ విధుల్లో వెయ్యి మందికి పైగా అధికారులు, సిబ్బంది – సూక్ష్మ పరిశీలన, సీసీ కెమెరాల నిఘా నడుమ ఓట్ల లెక్కింపు – జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, సీపీ పీహెచ్డీ రామకృష్ణ జిల్లాలో ఈ నెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4న ఓట్ల లెక్కింపు జరపాల్సి ఉన్నందున ఈసీఐ, సీఈవో మార్గదర్శకాలను అనుసరించి పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు కౌంటింగ్ […]
Read Moreన్యాయం కావాలి!
– ఇదెక్కడి న్యాయం? ( మార్తి సుబ్రహ్మణ్యం) ప్రపంచం మొతాన్ని నిశ్చేష్టులను చేసిన ఒక దౌర్జన్యం.. ఎన్నికల నిబంధనలను తుంగలోతొక్కిన ఒక దారుణ దృశ్యం చూసి యావత్ దేశమే ఖంగుతింది. పరాయి రాష్ట్రాల పత్రికలు-మీడియా ఆ అరాచకంపై పుంఖానుపుంఖాలుగా ఏకిపారేశాయి. అసలు ప్రజాస్వామ్యవాదుల నోట మాట లేదు. ఒక ఎమ్మెల్యే పోలింగ్ బూత్లోకి అనుచరులతో దౌర్జన్యంగా దూసుకువెళ్లి, ఈవీఎంను నేలకేసికొట్టిన దౌర్జన్యాన్ని దర్శించి, యావత్ ప్రపంచమే విస్తుపోయింది. అంత గూండాయిజానికి […]
Read Moreపిన్నెల్లిపై హైకోర్టు ఆంక్షలు ఇవే
అమరావతి: మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ ఇస్తూ తీర్పు చెప్పిన హైకోర్టు ఆయన కదలికలపై మాత్రం కొన్ని ఆంక్షలు విధించింది. పిన్నెల్లి మాచర్లకు వెళ్ల కూడద ని ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలోనే వచ్చే నెల 6వ తేదీ వరకు ఉండాలని తెలిపింది. కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు ఆ రోజు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ […]
Read Moreపిన్నెల్లిపై సిట్ వేసి విచారణ చేయిస్తాం
-ఆయన అరాచకాలకు దళిత, గిరిజనులు బలయ్యారు -టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధారునాయక్ అమరావతి: వైసీపీ మాచర్ల అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలకు దళిత, గిరిజనులు సైతం బలయ్యారని, ఆయన శిక్ష అనుభవించక తప్పదని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధారునాయక్ తెలిపారు. శుక్రవారం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెంలో 8 మంది గిరిజన ఏజెంట్లపై పిన్నెల్లి […]
Read More