-ఇంగ్లండ్లో వదిలేసిన విద్యా విధానం మనకేల సారూ? -ముందు స్కూళ్ల చక్కదనం సరిదిద్దండి -ప్రవీణ్ ప్రకాష్కు ఉపాధ్యాయుల బహిరంగలేఖ ఇప్పడు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పేరు చెబితే చాలు. టీచర్లు హడలిపోతున్నారు. ఎప్పుడు వస్తారో ఆయనకే తెలియదు. ఏం చేస్తారో ఆయనే తెలియదు. ఏం మాట్లాడతారో అంతకంటే తెలియదు. ఎంతమందికి మెమోలిస్తారో అస్సలు తెలియదు. అలాంటి అధికారి ఇటీవలి కాలంలో చెబుతున్న.. ఎప్పుడో ఎత్తిపోయిన ఇంగ్లండ్, అమెరికా, […]
Read Moreకోతలు లేవన్నారుగా..మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?
హైదరాబాద్: ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటలు కరెంట్ లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని చెబుతున్న సీఎం, మంత్రులు ఎంజీఎం ఆసుపత్రిలో ఏకబిగిన 5 గంటలు కరెంటు లేక రోగులు అవస్ధలు పడిన వైనానికి, ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఆ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నవజాత శిశువుల నుండి వృద్ధ రోగుల వరకు MGM ఆసుపత్రిలో […]
Read More‘భారత్ గౌరవ్’ రైలులో ప్రత్యేక ప్యాకేజీ
జూన్ 7వ తేదీన చెన్నైలో బయలుదేరి 19న తిరుగు ప్రయాణం విజయవాడ, నేపాల్, ముక్తినాథ్, దివ్య దేశం యాత్ర ప్రత్యేక ప్యాకేజీతో ‘భారత్ గౌరవ్’ రైలును నడపనున్నారు. జూన్ 7వ తేదీన చెన్నైలో బయలుదేరి 19న తిరుగు ప్రయాణం అవుతుంది. విజయవాడ డివిజన్ పరిధిలోని గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగుడ, సికింద్రాబాద్, ఖాజీపేట మీదగా నైమిశారణ్యం, ముక్తినాథ్, ఖడ్మండు, పశుపతినాథ్, అయోధ్య తదితర ప్రాంతాలకు చేరుతుంది. టీ, […]
Read Moreమే 24 నుండి పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 3వ తేదీ వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు జరగనున్నాయి. శ్రీకాకుళం జిల్లా లో 9 పరీక్షా కేంద్రాలలో సుమారు 2100 మంది పరీక్షలు రాయనున్నారు. పరీక్షకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఓపెన్ స్కూల్ SSC మరియు ఇంటర్ పరీక్షలు 7 పరీక్ష కేంద్రాలలో (2 SSC & 5 […]
Read Moreపిన్నెల్లిని అరెస్ట్ చేయాలి
– బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ డి. విల్సన్ మాచర్లలో పోలింగ్ బూత్ లో చొరబడి విధ్వంసం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ కృష్ణా రెడ్డి ని తక్షణం అరెస్ట్ చేయాలి అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. డి. విల్సన్ డిమాండ్ చేశారు. పోలింగ్ భూత్ లో అడ్డుకున్న నంబూరి అనే వ్యక్తి పై పోలింగ్ తర్వాత చేసిన దాడి పాశవికం. ఈ దుర్మార్గం గురించి […]
Read Moreప్రజల్ని, ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేశాడు జగన్
-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సొంత బాబాయ్ని, ఓటేసి గెలిపించిన ప్రజల్ని, చివరికి ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేశాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంని వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశాడు. ఓటమి భయంతో ఈవీఎంల ధ్వంసంతోపాటు దాడులకి తెగబడిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. వైసీపీ ఫ్యాక్షన్ పాలిటిక్స్కి జూన్ […]
Read Moreఎమ్మెల్యే పిన్నెల్లిపై ఈ‘సీరియస్’
బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అమరావతి, : మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్ నంబర్ 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడం జరిగింది. పీఎస్ నంబర్ 202 లో జరిగిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే పీ రామకృష్ణారెడ్డి వెబ్ కెమెరాలో రికార్డ అయ్యారు. ఈవీయంల ధ్వంసం ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అటువంటి అన్ని […]
Read Moreతుమ్మల ప్రతిపాదనలకు సీఎం ఆమోదం
-మరమగ్గాలు, చేనేత మగ్గాల ఆధునీకరణకు సాయం -టీఎస్సీవో ద్వారా శానిటరీ నాప్కిన్ల పరిశ్రమ -హ్యాండ్లూమ్ పార్కులో డిప్లొమా, డిగ్రీ కోర్సులు హైదరాబాద్, మహానాడు: వ్యవసాయ, సహకార శాఖ, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదించిన విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సానుకూలంగా స్పం దించారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ కనుముక్కలలో 23 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్టీ) లో డిప్లొమా, డిగ్రీ […]
Read Moreకౌంటింగ్కు సాయుధ బలగాలతో పటిష్ఠ బందోబస్తు
-శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదు -జిల్లాలో జరిగిన అల్లర్లలో నిందితుల కోసం ప్రత్యేక బృందాలు -అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ముమ్మరంగా కార్డన్ సెర్చ్ -సిట్ కేసుల్లో 32 మందిని అరెస్టు చేశాం -పెట్రోల్ బంకుల్లో విడిగా పెట్రోలు, డీజిల్ అమ్మరాదు -పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మల్లికా గార్గ్ -మాచర్లలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసు కవాతు నరసరావుపేట, మహానాడు పోలింగ్ రోజున, అనంతరం మాచర్లలో జరిగిన సంఘటనల […]
Read Moreవిజయోత్సవ ర్యాలీలు, బాణసంచాపై నిషేధం
-కౌంటింగ్ పూర్తయ్యేదాక సిబ్బందికి సెలవులు రద్దు -పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మల్లికాగార్గ్ నరసరావుపేట, మహానాడు:కౌంటింగ్ సందర్భంగా విజయోత్సవ ర్యాలీలు, బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు పల్నాడు జిల్లా నూతన ఎస్పీ మల్లికాగార్గ్ తెలిపారు. జిల్లాలో నలు మూలల కార్డన్ సెర్చ్ జరుగుతోందని, అల్లర్ల నిందితుల కోసం వేట కొనసాగి స్తున్నామని వివరించారు. భారీఎత్తున బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. కౌంటింగ్ రోజున హిస్టరీ షీట్స్ ఉన్న వారిని […]
Read More