– తేల్చేసిన బెంగళూరు కమిషనర్ స్పష్టీకరణ -రాడిసన్ అనుభవంతో బెంగళూరుకు మారిన రేవ్ పార్టీ – లేనంటూ అడ్డంగా వాదించిన హేమ బెంగళూరు: ఇప్పటిదాకా తనకేమీ తెలియదని ఆస్కార్ లెవల్లో నటించిన తెలుగు సినీ నటి హేమ ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది. హేమ ‘‘ సన్ సెట్ టు సన్రైజ్’’ పేరిట, బెంగళూరు ఫాంహౌజ్లో నిర్వహించిన రేవ్ పార్టీలోనే ఉందని బెంగళూరు పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు. దానితో హేమ […]
Read Moreఇక బస్సు సర్వీసులోకి ఊబర్ వచ్చేస్తోంది
ఢిల్లీ, కోల్కతాలో కూడా ఇప్పటివరకూ కార్లు, టూ వీలర్ సర్వీసులకే పరిమితమైన ఊబర్ ఇకపై బస్సు సర్వీసులో సైతం అడుగుపెడుతోంది. ఢిల్లీ నుంచి తొలి అడుగు వేయనుంది. కోల్కతాలో కూడా ఊబర్ సర్వీసును ప్రయోగాత్మకంగా చేపట్టనున్నారట. దేశ రాజధాని నగరం ఢిల్లీలో తొలుత ఈ సేవలను ప్రారంభించనుంది. ఢిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద ఇకపై బస్సులను ఊబర్ సంస్థ నడపనుంది. ఈ మేరకు దిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ […]
Read Moreపోస్ట్ పోల్ అంచనాలన్నీ కూటమికే అనుకూలం
-జగన్మోహన్ రెడ్డి ని ఓడించాలనే కసితో ఓటేసిన ప్రజలు -ట్రైన్లు మిస్ అవుతాయని తెలిసినా ఒక రోజు సెలవు పెట్టుకొని మరి ఓటు హక్కు వినియోగించుకున్న పొరుగుర్ల నుంచి జనం -150 స్థానాలలో కూటమికి విజయావకాశాలు -కూటమికి 55 శాతానికి పైగా ఓట్లు పోలయ్యే ఛాన్స్ -నర్సాపురం పార్లమెంట్ సభ్యులు, ఉండి అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే కసితోనే ఎంత ఆలస్యమైనా […]
Read Moreబెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ అరెస్ట్?
– తాను లేనంటూ వీడియో విడుదల చేసిన హేమ – తాను కూడా లేనన్న హీరో శ్రీకాంత్ – మంత్రి కాకాణి పేరుతో కారు స్టిక్కర్ – కన్నడనాట తెలుగు కలవరం బెంగళూరు: స్థానిక ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన ఒక రేవ్ పార్టీ సినిమా పరిశ్రమను కుదిపేస్తోంది. ఈ పార్టీలో దాదాపు 100 మంది పాల్గొనగా.. అందులో 30 మంది మహిళలు ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో మోడల్స్, సినీ […]
Read Moreమళ్లీ తిహార్ జైలుకు కవిత
జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ తీర్పు ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ను మళ్లీ పొడిగించారు. సోమవారంతో కవిత రిమాండ్ ముగియడంతో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సీబీఐ కేసు లో జూన్ 3 వరకు కవిత రిమాండ్ను పొడిగిస్తూ జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మద్యం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్లో ఆరెస్ట్ చేశారు. అనంతరం […]
Read Moreకౌంటింగ్ సజావుగా జరపడమే లక్ష్యం
-నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు -పల్నాడు నూతన ఎస్పీ మల్లికాగార్గ్ నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లికా గార్గ్ సోమవారం బాధ్యతలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ 4న కౌంటింగ్ సజావుగా జరగడమే ముందున్న మొదటి లక్ష్యమని వెల్లడిరచారు. దేశానికి లా ఆర్డర్ లో ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు ఉండేది. ప్రస్తుతం జరిగిన సంఘటనల కారణం గా కొన్ని శాంతి భద్రతలు అదుపు తప్పాయి. […]
Read Moreకౌంటింగ్కు పటిష్ఠమైన బందోబస్తు
-అల్లర్లు జరగకుండా పూర్తిస్థాయిలో చర్యలు -మరికొందరిపై బైండోవర్ కేసులు నమోదు -జూన్ 5 వరకు పల్నాడులో 144 సెక్షన్ -పల్నాడు కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ పల్నాడు జిల్లా నరసరావుపేట: పల్నాడు జిల్లా కలెక్టర్ లత్కర్ శ్రీకేష్ బాలాజీ సోమవారం విలేఖరుల సమావేశం లో మాట్లాడారు. ప్రత్యేకమైన పరిస్థితులలో ఎలక్షన్ కమిషన్ పల్నాడు జిల్లా కలెక్టర్గా తనను నియమించిందన్నారు. పల్నాడులో జరిగిన సంఘటనలు దేశంలోనే చర్చనీయాంశమయ్యాయని, ఈ నేపథ్యంలో జూన్ 4న […]
Read Moreస్కూలు దశ నుంచే మంచి అలవాట్లు నేర్పాలి
-ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోకూడదు -జిల్లాలోనే విద్యాహబ్గా నరసరావుపేట -సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నరసరావుపేట, మహానాడు: సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సోమవారం నరసరావుపేటలో పర్యటించారు. కేసానుపల్లి వద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూలులో జ్యోతి ప్రజ్వలన చేసి చేసి వేడుకల్లో పాల్గొన్నారు. నరసరావుపేటకు ఢిల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్ రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో చదువు అనేది చాలా ముఖ్యమని, […]
Read Moreడీజీపీకి సిట్ బృందం ప్రాథమిక నివేదిక
-రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు -33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించిన విచారణ బృందం -నిన్న అర్ధరాత్రి వరకు ఆయా ప్రాంతాల్లో కొనసాగిన సిట్ పర్యటనలు -నమోదైన ఎఫ్ఐఆర్లను పరిశీలించిన అధికారులు -సీఈవో, సీఈసీకి నివేదికను పంపనున్న ప్రభుత్వం -మరికొందరు అధికారులపై కేసులు పెట్టే అవకాశం అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై ప్రాథమిక నివేదికను సిట్ బృందం సోమవారం డీజీపీ హరీష్కుమార్ […]
Read Moreరైసీ మృతి ..సంతాపదినం ప్రకటించిన భారత్
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ నెల 21న సంతాపదినం పాటించనున్నట్లు ప్రకటించింది. రైసీ గౌరవార్థం ఆ రోజున దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయడంతో పాటు అధికారిక వేడుకలకు దూరంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. 1989లో ఇరాన్ తొలి సుప్రీంలీడర్ అయతొల్లా రుహోల్లా ఖొమేనీ మరణించిన సమయంలో భారత్ 3 రోజులు సంతాప దినాలు పాటించింది.
Read More