• ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పునిచ్చారు • దేశానికి మరోమారు మోదీ పాలన అవసరం • వారణాసిలో విలేకరులతో మాట్లాడిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీయే కూటమి విజయం సాధించడం తథ్యమని ఓటర్ల తీర్పు స్పష్టంగా ఇచ్చారు. భారీ మెజార్టీతో ఎన్టీయే కూటమి రాష్ట్రంలో గెలవబోతోందని, ఓటర్లు మార్పు దిశగా స్పష్టమైన తీర్పును ఇచ్చార’ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ […]
Read Moreఏపీలో వెల్లువెత్తిన ఓటు స్వామ్యం
– పోటెత్తిన ఓటు – 84 శాతం పోలింగ్తో రికార్డు – రాత్రి వరకూ కొనసాగిన పోలింగ్ – పెరిగిన ఓట్ల శాతంతో టీడీపీ ఖుషీ – ఇది జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక సంకేతమన్న వ్యాఖ్యలు – పక్క రాష్ట్రాల నుంచి పోటెత్తిన ఓటర్లు – ఓటర్లపై వైసీపీ దౌర్జన్యాలు – ఓటరును కొట్టిన తెనాలి వైసీపీ ఎమ్మెల్యే – పల్నాడులో మళ్లీ బాంబుల మోత – కన్నాపై అంబటి […]
Read Moreచెదురుమదురు సంఘటనల మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతం
•సా.5 గం.కు 68.04 % పోలింగ్ నమోదు,మంగళవారం తుది ప్రకటన •ఇప్పటి వరకూ రీపోలింగ్ కు సంబందించి ఎటు =వంటి ఫిర్యాదులు లేవు •మెరుగైన ఓటర్ల జాబితాలో ఓటు మిస్పింగ్ అనే ఫిర్యాదులు రాలేదు •అదిగ సంఖ్యలో యువ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు •స్ట్రాంగ్ రూమ్ లలో నిరంతర నిఘా మద్య ఓటింగ్ యంత్రాలు సురక్షితం •రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి మే […]
Read Moreఇక జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి దుకాణాలు బంద్
-ఓడిపోతున్నామనే భయంతో సజ్జల ఎన్నికల కమిషన్పై నిందలు -ఓటింగ్ వేయడానికి వచ్చిన జనసునామిని చూసి ఓర్వలేక సజ్జల రామకృష్ణా రెడ్డి కళ్లు బైర్లు కమ్మాయి -హిట్లర్ కు ఏ గతి పట్టిందో అదే గతి జగన్ రెడ్డికి పట్టబోతుంది -ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం -భారీ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది… ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా నెరవేరుస్తాం – మాజీ మంత్రి […]
Read Moreరాష్ట్రం నుండి రాక్షసుల్ని తరిమేందుకు ప్రజలు యుద్ధం చేస్తున్నారు
-అరాచక శక్తి బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు సిద్ధమయ్యారు -ఓటర్లు చూపిన చొరవ ప్రజాస్వామ్యాన్ని ఫరిడవిల్లేలా చేసింది -గులకరాయి బ్యాచ్ అరాచకాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం – పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పుత్రకామేష్టి యజ్ఞాన్ని విఘ్నం చేసేందుకు మారీచ సుబాహులు ప్రయత్నించినట్లుగా రాష్ట్రంలో రాక్షస పరిపాలనకు స్వస్తి పలికేందుకు, అరాచక పాలన అంతం కోసం, దుర్మార్గ పాలనను రాష్ట్రం నుండి తరిమికొట్టడం కోసం, అప్రజాస్వామిక, రాజ్యాంగాన్ని […]
Read Moreరాష్ట్రంలో 38 కేసులు నమోదు
తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ హైదరాబాద్: పోలింగ్ వేళ వివిధ కారణాలతో 38 కేసులు నమోదు చేశామని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.పోలింగ్ సమయం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. “రాష్ట్రంలో పోలింగ్ శాతం బాగానే నమోదైంది. 106 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ జరిగింది. తుది ఓటింగ్ శాతం ఎంత అనేది రేపు వెల్లడిస్తాం.. జీపీఎస్ ఉన్న వాహనాల్లో ఈవీఎంలు తరలిస్తాం. […]
Read Moreఎమ్మెల్యే ప్రవర్తన దురదృష్టకరం
పోలింగ్ కేంద్రం వద్ద ఓటరుపై చెయ్యి చేసుకోవడాన్ని ఖండిస్తున్నాం ఎన్నికల వాతావరణాన్ని చెడగొట్టేందుకు చేసిన ప్రయత్నం ఓటమి ఖాయమని తెలిసి ఎమ్మెల్యే సహనం కోల్పోయారు తెనాలి సంఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి తెనాలి నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని పరిశీలించిన అనంతరం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ‘ప్రజాస్వామ్యంలో ఓటరే దేవుడు. అలాంటి ఓటరుని గౌరవించుకోకపోతే ఎలా? పోలింగ్ బూత్ దగ్గర స్వయానా ఓ శాసన సభ్యుడు […]
Read Moreమీ తెగువకు నా పాదాభివందనం
– టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు అధికారపార్టీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ, పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నా అభినందనలు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరడం వెల్లివిరిసిన ప్రజాచైతన్యానికి నిదర్శనం. భావితరాల భవిష్యత్తు కోసం అరాచకశక్తులకు ఎదురొడ్డి ఎపి ప్రజలు చూపిన తెగువ చరిత్ర పుటల్లో నిలచిపోతుంది. ప్రజాస్వామ్యాన్ని […]
Read Moreఏబీవీ ఓటు మాయం
– డిసెంబరు వరకూ ఓటర్ల జాబితాలో – జనవరి తర్వాతనే మాయం – దంపతులిద్దరి పేర్లూ గాయబ్ – నోటీసులు ఇవ్వలేదన్న ఏబీ – తేల్చుకుంటానని స్పష్టీకరణ – గ తంలో నిమ్మగడ్డ ఓటునే తొలగించిన జగన్ సర్కారు – ఇప్పుడు ఆ జాబితాలో ఏబీవీ – ఏబీని వెంటాడుతున్న జగన్ సర్కారు (మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసి, పోస్టింగ్ ఇవ్వకుండా […]
Read Moreకాంగ్రెస్ 100 రోజుల పాలనకు రెఫరెండం
-ఈ ఎన్నికల్లో అసెంబ్లీ కన్నా మించి ఓట్ల శాతం -దేశంలో మోదీ వ్యతిరేక పవనాలు -వాషింగ్ మెషిన్లో చేరగానే అవినీతి పోయిందా? -కేసీఆర్ మాటలు కేఏ పాల్ను మించాయి -కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొడంగల్, మహానాడు కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయి. ఈ ఎన్నికలు […]
Read More