ఏప్రిల్ 2024 ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడిమి నెలగా రికార్డు అయిందని యూరోపియన్ యూనియన్ వాతావరణ సంస్థ ‘కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్’ తెలిపింది. ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వర్షపాతం, వరదల విలయాలు అనేక దేశాలలో రోజువారీ జీవితానికి ఆటంకాలు ఏర్పరిచాయని పేర్కొంది. వరుసగా పదకొండవ నెల ఏప్రిల్లో కూడా రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రస్తావించింది.
Read Moreనా యంగ్ ఫ్రెండ్ను కలిశా
– మోదీ ట్వీట్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజీ షెడ్యూల్ తో ప్రచారంలో దిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ చిన్నారితో సరదాగా గడిపారు. వరంగల్ లో ప్రచార ర్యాలీకి వెళ్తున్న ఆయన లక్ష్మీపురం గ్రామం వద్ద ఓ చిన్నపిల్లాడిని ఎత్తుకుని తన కారులో ఆడించారు. దీంతో అక్కడివారు ప్రధాని ఔదార్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించి ఆనందించారు. ఆ ఫొటోను ప్రధాని తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. […]
Read Moreసుజనాకు ఏపీ పెన్షనర్ల సంఘం మద్దతు
సుజనాకు మద్దతు విజయవాడ : పెన్షనర్లను మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఓడించాలంటూ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం అమరావతి విభాగం ఓటర్లకు పిలుపు ఇచ్చింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనాకు మద్దతు ప్రకటించింది. ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేయాలంటూ కరపత్రాలను సుజనా చౌదరి ద్వారా విడుదల చేశారు. జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలని, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పెన్షనర్ల సంఘం తమ కరపత్రాల్లో విజ్ఞప్తి చేసింది. ఉద్యోగులు, టీచర్లు, […]
Read Moreదేవరకొండను సస్యశ్యామలం చేస్తా
-రెండేళ్లలో ఎస్సెల్బీసీ పనులు పూర్తి చేసి నీళ్లు అందిస్తాం -బైక్ ర్యాలీలో నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ▫️రెండేళ్లలో ఎస్సెల్బీసీ సొరంగం పనులను పూర్తి చేసి నీళ్లు అందిస్తామన్నారు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. దేవరకొండ నియోజకవర్గంలోని అంగడిపేట, కొండమల్లేపల్లి మండలాల్లో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్, సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచార […]
Read Moreబిఆర్ఎస్ పార్టీకి పలువురు నాయకులు రాజీనామా
రఘువీర్రెడ్డికి జై కొట్టిన బీఆర్ఎస్ నేతలు బిఆర్ఎస్ పార్టీకి వేములపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దలు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభివృద్ధి […]
Read Moreగ్రూప్ 1 పోస్టులు అన్నిటికీ సమాన వేతనాలు ఉండాలి
పి ఆర్ సి కమిటీ కి గ్రూప్ 1 అధికారుల సంఘం విజ్ఞప్తి గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా నియామించబడే గ్రూప్ 1 పోస్టుల వేతనాలలో 3 రకాల వ్యత్యాసాలు ఉన్నాయని వాటిని సవరిస్తూ గ్రూప్ 1 పోస్టులన్నిటికి సమాన వేతనాలు ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాలని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, హన్మంతు నాయక్ ఆధ్వర్యంలో గ్రూప్ […]
Read Moreఏబీపై సస్పెన్షన్ ఎత్తివేత
-సస్పెండ్ న్యాయవిరుద్ధమన్న క్యాట్ -తక్షణం విధుల్లోకి తీసుకోవాలని ఆదేశం -బకాయిలు మొత్తం చెల్లించండి -క్యాట్ తీర్పుతో వైసీపీ సర్కారుకు షాక్ ఎన్నికల వేళ జగన్ సర్కారుకు వరస వెంట వరస షాకులు. ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్రెడ్డిపై ఈసీ వేటు వేసిన కొద్దిరోజుల వ్యవధిలోనే… జగన్ సర్కారు సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్ను క్యాట్ తాజాగా కొట్టివేసింది. ఏబీవీని తక్షణం విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ […]
Read Moreజగన్ తీరుపై ‘కమలం’ కన్నెర్ర
– కాంగ్రెస్ వైపు జగన్? – మోదీపై జగన్ జంగ్ – మంత్రులతో మోదీని తిట్టిస్తున్న జగన్ – తాను తిట్టకుండా మంత్రులతో తిట్టిస్తున్న తెలివి – బీజేపీ వల్లే పథకాలు ఆగుతాయన్న ప్రచారం – ఇలాంటి ప్రధానిని ఎక్కడా చూడలేదన్న మంత్రి బొత్స – ముగ్గురూ కలసి కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు – జగన్ కాంగ్రెస్ దరిచేరుతున్నారని బీజేపీ అనుమానం? – జగన్ విశ్వాసఘాతకంపై బీజేపీ ఆగ్రహం – […]
Read Moreబొత్స సత్యనారాయణ భాషకు ట్రాన్స్లేటర్ కావాలి
-బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ డి విల్సన్ ఎద్దేవా నిత్యం అవినీతిలో మునిగి తేలే బొత్స సత్యనారాయణకి ట్రాన్స్లేటర్ కావాలని బిజెపి అధికార ప్రతినిధి ఆర్ డి.విల్సన్ ఎద్దేవా చేశారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా ఆరాధించే మోడీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బోత్స ను రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. నిత్య అవి నీతి లో ఓలలాడే బొత్స సత్యనారాయణకు […]
Read Moreరౌడీల చేతిలో చిక్కిన తిరుపతి పవిత్రతను కాపాడుతాం
• తిరుపతిలో గంజాయి లేకుండా చూసే బాధ్యత తీసుకుంటాం • ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఆగడాలపై స్థానికులంతా తిరగబడే సమయం వచ్చింది • తండ్రి 30 శాతం వాటా.. కొడుకు 10 శాతం కమీషన్లు దండుకుంటున్నారు • కోడి బొచ్చునూ వదలకుండా అవినీతికి ఉపయోగించుకున్న ఘనత తండ్రీ, కొడుకులది • చిరంజీవి హయాంలో మొదలుపెట్టిన ఇళ్లను పూర్తి చేస్తాం • తిరుపతి స్థానికులకు ప్రతి నెలా రెండో మంగళవారం దర్శనాన్ని […]
Read More