-అయిదేళ్లు మీకోసం కష్ట పడతా – విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికలకు సమయం నాలుగు రోజులే ఉన్నందున కూటమి శ్రేణులందరూ కష్టపడాలని, ఆ తర్వాత అయిదేళ్ళూ ప్రజల సంక్షేమం కోసం తాను కష్టపడతానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు. స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్, వైసీపీ సీనియర్ నాయకుడు దాడి అప్పారావు నాయకత్వంలో భారీ సంఖ్యలో వైసీపీ […]
Read Moreబిజెపికి విశ్వ హిందీ పరిషత్తు సంపూర్ణ సహకారం
-సంస్ధ అఖిల భారత అధ్యక్షుడు అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ -తెలుగుదేశం , బిజెపి, జనసేన కూటమి అభ్యర్ధుల పక్షాన ప్రచారం హిందీ, భారతీయ భాషల అభివృద్దికి అండగా నిలుస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ భరోసా నేపధ్యంలో భారతీయ జనతా పార్టీకి ప్రస్తుత ఎన్నికలలో విశ్వ హిందీ పరిషత్తు సంపూర్ణ సహకారం అందించనుందని సంస్ధ జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు విశ్వ హిందీ […]
Read Moreఅరవింద్ కేజ్రీవాల్ పై ఎన్ఐఏ కేసు ?
ఢిల్లీ : తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ పై… తాజాగా మరో పెద్ద పిడుగు. ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థ ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నుంచి సుమారు రూ. 134 కోట్ల మేర నిధులను స్వీకరించారని కేజ్రీవాల్ పై ఫిర్యాదు అందిందని, దానిపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)తో దర్యాప్తు చేయించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) […]
Read Moreపవన్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చినా..రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడు
ఏపీలో ఎన్నికలకు వారం రోజుల వ్యవధి కూడా లేదు. అన్ని పార్టీలు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కళ్లు బైర్లు కమ్మే ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రచారపర్వంలో దూసుకుపోతున్నాయి. అధికార వైసీపీని గద్దె దించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని ఇచ్చారు. జనసేనానిని గెలిపించాలని […]
Read Moreశిఖరమంత నాయకుడు
కొండలెక్కగలను… జనం వెతలు తీర్చగలను పేదలతో బీజేపీ అభ్యర్థి సుజనా మమేకం విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో అధిక భాగం ప్రజలు కొండల పైనే నివసిస్తున్నారు. ముఖ్యంగా పేద వర్గాల ప్రజలే ఎన్నో కష్టాలతో కొండలపై బతుకుని వెళ్లదీస్తున్నారు.ఇప్పటి వరకు ఏ ప్రజా నాయకుడు ఈ కొండల శిఖరాగ్ర భాగం వరకు వెళ్లింది లేదు. అయితే నియోజక వర్గ బీజేపీ అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి మాత్రం […]
Read Moreఅభ్యర్థిని చూసి ఓటేయండి
-నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించా -విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ : అభ్యర్థుల గురించి ప్రజలకు అంచనా ఉండాలని నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చనుమోలు ఫ్లై ఓవర్ సమీపంలోని రామరాజ్య నగర్ ప్రాంతంలో మంగళవారం పర్యటించారు. సాయి అమరావతి హైట్స్, […]
Read Moreసమాజాన్ని విచ్ఛిన్నం చేసే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్
-ప్రజలకు మంచి చేసే వ్యవస్థ కాదు -ప్రజల ను నియంత్రించడానికి తెచ్చిన చట్టం -భవిష్యత్లో టైటిల్ ఫ్రూవ్ చేసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడాలి? – ప్రముఖ జర్నలిస్టు పూల విక్రం ముఖాముఖిలో విశ్రాంత ఐఏఎస్ అధికారి పి.వి.రమేష్ ఆందోళనతో, బాధతో ట్వీట్ చేశా. కృష్ణా జిల్లా విన్నకోటలో నా తండ్రి పేరు మీద తొమ్మిదిన్నర ఎకరాల భూమి ఉంది. నా తండ్రి చనిపోయే ముందే వీలునామా రాశారు. 30 మంది […]
Read Moreప్రలోభాలకు గురయ్యే ఉద్యోగులపై కఠిన చర్యలు
•3.03 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నారు •మొత్తం 4.30 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ కు దరఖాస్తు చేసుకున్నారు •వి.వి.ఐ.పి.ల బందోబస్తుకు హాజరయ్యేపోలీసులకు 9న పోస్టల్ బ్యాలెట్కు అవకాశం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, మే 7: పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 4.30 లక్షల మందిలో, ఇప్పటి వరకూ 3.03 లక్షల (70%) మంది పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని […]
Read Moreకూటమికి తన్జీమ్ ఈ ముఫ్తియాన్ మద్ధతు
-ముస్లింల సర్వతోముఖాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం -జగన్ అమరావతిని నాశనం చేసి ముస్లింలకు ద్రోహం చేశారు -జగన్ పాలనలో ముస్లింలపై కిరాతక దాడులు, బలవంతపు మతమార్పిడిలు – తన్జీమ్ ఈ ముఫ్తియాన్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు ముఫ్తీ ఇస్మాయిల్ ఖాసిమీ ప్రపంచ ప్రఖ్యాత దియోబంద్ నగరం కేంద్రంగా పని చేస్తున్న తన్జీమ్ ఈ ముఫ్తియాన్ (ముఫ్తీల జాతీయ సంస్థ) నుండి ప్రధాన కార్యదర్శి షేక్ ఉల్ హదీస్ అల్లమా ముఫ్తీ జియా […]
Read Moreఅహ్మదాబాద్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ
లోక్సభ మూడో దశ పోలింగ్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్లో ఓటేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్ ప్రాంతంలోని నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్కు చేరుకుని ప్రధాని ఓటు వేశారు. అనంతరం ఓటర్లను కలుస్తూ ఆప్యాయంగా పలకరించారు. వారితో కరచాలనం చేశారు. ఈ క్రమంలో ముందు […]
Read More