కొండప్రాంత వాసుల కష్టాలు తీరుస్తా

– విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కొండప్రాంత వాసుల కష్టాలు తీరుస్తానని, వారికి అండగా ఉంటానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భరోసా ఇచ్చారు.. ప్రచారంలో భాగంగా 46 డివిజన్ భిమన వారి పేట కొండ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని మౌలిక సదుపాయాలను కల్పించాలని సుజనాను స్థానికులు కోరారు. రేషన్ కార్డులు […]

Read More

నిర్మాణదారుల సమస్యలను పరిష్కరిస్తా

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ : నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించి భవన నిర్మాణ కార్మికులకు బిల్డర్లకు అండగా ఉంటానని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏపీ చైర్మన్ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం భవానీపురం ఎస్ కన్వెన్షన్ సెంటర్లో విజయవాడ బిల్డర్స్ కాంట్రాక్టర్స్ – బిల్డింగ్ వర్కర్స్ ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుజనా […]

Read More

రాజధాని లేని రాష్ట్రం ఏంట్రా?

-బుద్ధి జ్ఞానం ఏమైనా ఈ సీఎంకు ఉన్నాయా? -కూటమి నుంచి నేను ఆశించింది ఇదే -అమరావతి పునర్నిర్మాణంతో పాటు, రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామన్న అమిత్ షా -ఏపీ అంటే అమరావతి, పోలవరం -కేంద్రంలోని బిజెపి సహకారంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల ముందు చూపుతో అభివృద్ధిలో రాష్ట్రం పరుగులు పెట్టడం ఖాయం -నరసాపురం పార్లమెంట్ సభ్యులు , ఉండి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామ […]

Read More

దేశంలో అమృత ఘడియలు సాగుతుంటే… వైసీపీ పాలనలో రాష్ట్రంలో విష ఘడియలు

ఎటు చూసినా దోపిడీలు, కుంభకోణాలు నరేంద్ర మోదీ ముందుండి నడిపితేనే ఈ దోపిడీలు ఆగుతాయి వికసిత్ భారత్ కలలో ఐదు కోట్ల ఆంధ్రులు భాగస్వాములవుతాం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుంది వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతుంది రాజమండ్రి ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  నాయకత్వంలో భారత దేశం మొత్తం అమృత ఘడియలు కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్ […]

Read More

ఎన్డీయే మంత్రం అభివృద్ధి..వైసీపీ మంత్రం అవినీతి

 -ఏపీని లూటీ చేసిన జగన్ సర్కార్ – వైసీపీకి అవినీతి నిర్వహణ తప్ప రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదు – వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెడ్‌ స్పీడ్‌ – మే 13న ఏపీలో కొత్త ఆధ్యాయం – మోదీ గ్యారెంటీ..బాబు నాయకత్వం, పవన్‌ విశ్వాసం ఏపీకి అవసరం – రాజమండ్రి ఎన్నికల సభలో ప్రధాని మోదీ రాజమండ్రి: చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని . […]

Read More

తెలంగాణలో బీజేపీకి టీడీపీ మద్దతు

-టీడీపీ-బీజేపీ నేతల భేటీ -ఉమ్మడిగా ప్రెస్‌మీట్ హైదరాబాద్‌ : తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కి తెలుగుదేశం మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, సీనియర్ నేతలు సాయిబాబా, కాట్రగడ్డ ప్రసూన, శ్రీపతి సతీష్ తో తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి హైదరాబాద్‌లోని ఎనీ భవన్‌లో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ఓట్ల బదిలీ, ఎన్నికల ప్రచార […]

Read More

నార్సిస్టిక్ అనే మానసిక వైకల్యంతో ఉన్న సైకో జగన్

-ప్రజలు చస్తున్నా చూస్తూ నవ్వుకునే వ్యక్తి జగన్ -ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో ఐఏఎస్ లకే చిక్కులు ఇక సామన్యులకు చుక్కలే -జగన్ దోచిన డబ్బులు ప్రజలకు చేరాలి -సీమలో 198 ప్రాజెక్టులను జగన్ రద్దు చేశాడు -పాణ్యం ప్రజాగళం సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు -ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడినందుకు తనపై కేసు పెట్టారని, ఏం చేసుకుంటారో చేసుకోండని చంద్రబాబు సవాల్ -జగన్ బొమ్మ […]

Read More

ధ్వంసమైన రాష్ట్రాన్ని నమో సహకారంతో ముందుకు తీసుకెళ్తాం

-వికసిత్ భారత్ మోదీ కల, వికసిత్ ఏపీ చంద్రబాబు, పవన్ లక్ష్యం -రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి సహాయ, సహకారాలు అందించండి -5 ట్రిలియన్ ఎకానమీలో మేము కూడా భాగస్వాములం అవుతాం -వేమగిరి ఎన్నికల ప్రచారసభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ -మోడీకి వెంకన్న విగ్రహం బహుకరించి మంగళగిరి కండువాకప్పిన లోకేష్ రాజమహేంద్రవరం: వికసిత్ భారత్ మోదీ గారి కల … వికసిత్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యమని టిడిపి […]

Read More

ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా హరీశ్‌ కుమార్‌ గుప్తా

-ముగ్గురి పేర్లు సిఫారసు చేసిన ఏపీ ప్రభుత్వం -హరీశ్ కుమార్ గుప్తాను ఎంపిక చేసిన ఎన్నికల సంఘం -హరీశ్ కుమార్ గుప్తా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఎన్నికల సంఘం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ సమాచారం అందించింది. కాగా, […]

Read More

మరో రెండు రోజుల్లో వర్షాలు

-తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ – భానుడి భగభగలు నుంచి ఉపశనం భానుడు భగభగలు, ఎండ వేడి, వడగాల్పులు తో తెలుగు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, శ్రీసత్యసాయి, కడప, […]

Read More