-జైల్లో పెడతా అంటే భయపడే వ్యక్తిని కాదు -భట్టి విక్రమార్క కాదు..వట్టి విక్రమార్క -ఖమ్మం ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పైర్ ఖమ్మం, మహానాడు: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మం రోడ్డు షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఖమ్మం లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత […]
Read Moreపట్టాదారు పాసు పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు?
-ప్రజలకు ఆస్తులు జగన్ తాత ఇచ్చాడా? -వైసీపీ పాలనలో ప్రజల బ్రతుకులు చిద్రమయ్యాయి -సైకో జగన్ కు తెలిసిందల్లా రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, కేసులు -రాయలసీమకు జగన్ ఏం చేశారు? ప్రజలు ఎందుకు ఓటేయాలి? -రాష్ట్ర ద్రోహి జగన్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపాలి -నందికొట్కూరు ఆడపడుచును ఢిల్లీకి పంపాలి -నంద్యాల జిల్లా నందికొట్కూరులో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు […]
Read Moreస్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటును పరిశీలిస్తా
-స్వర్ణకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నా – పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ: నైపుణ్య వంతులైన స్వర్ణకారుల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్నానని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. స్వర్ణకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశనం భావన్నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం వన్ టౌన్ మాడపాటి క్లబ్ లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా […]
Read Moreఏబీ కేసు తీర్పు వాయిదా
తన సస్పెన్షన్ను సవాల్ చేస్తూ ఏపీ డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటే శ్వరరావు క్యాట్లో వేసిన కేసుపై తీర్పు వాయిదా వేశారు. ఒకే కారణంతో ఏబీని రెండుసార్లు సస్పెండ్ చేయడం చట్టవిరుద్ధమని ఏబీ న్యాయవాది ఆదినారాయణ వాదించారు. అది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేశారు. అయితే అడ్వకేట్ జనరల్ శ్రీరాం.. అభియూగపత్రం నమోదు చేసి వాదనలు ముగిసే వరకూ, సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని వాదించారు. […]
Read Moreపోసాని సోదరుడి కొడుకు టీడీపీలో చేరిక
నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళి సోదరుడి కుమారుడు పోసాని యోగేంద్రనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరారు. సోమవారం అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని పోసాని అన్నారు. ఆయన ముందు చూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి అవసరమని తెలిపారు. చంద్రబాబు ఆశయాలు నచ్చాయని అందుకే టీడీపీలో చేరినట్లు ఆయన వివరించారు. టీడీపీలో చేరిక తనకు […]
Read Moreక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం
గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని గుంటూరు, మహానాడు: ఏసుక్రీస్తు బోధనలు మానవ మనుగడకు మార్గదర్శకం, ఏసు బోధించిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలని గుంటూరు పార్లమెంట్ టీడీపీి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సందేశమిచ్చారు. పెదకాకానిలో సోమవారం క్రీస్తు స్వస్తిశాల ప్రార్థనల కార్యక్రమంలో పెమ్మసాని పాల్గొన్నారు. కార్యక్రమంలో సంబంధిత పాస్టర్ల నుంచి పెమసాని ఆశీర్వాదం అందుకున్నారు. ప్రజా సంక్షేమం కోరే వ్యక్తులకు ఆ ప్రభువు దీవెనలు ఎల్లప్పుడూ […]
Read Moreదర్శిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తా
-టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి -కురిచేడు మండలంలో ప్రచారం దర్శి, మహానాడు: కురిచేడు మండలం రామాంజనేయ కాలనీ, నాంచార పురం, మునియ్య కాలనీ, ముష్టగంగ వరం గ్రామాలలో సోమవారం దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీకి ఎందుకు ఓటేయాలని ప్రజలే ప్రశ్నిస్తు న్నారంటే ఐదేళ్ల పాలన ఎలా ఉందో అర్థమవుతుందన్నారు. గుక్కెడు మంచినీళ్లు ఇవ్వనందుకు ఓటేయాలా? సాగునీరు […]
Read Moreకాపుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి, మహానాడు: మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కాపుల ఆత్మీయ సమావేశంలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఫ్యాక్షన్ రాజకీ యాలు కావాలో, సంక్షేమ పాలన కావాలో ఆలోచించుకోవాలని కోరారు. మాచర్ల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలిపారు. కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, కాపు నాయకులు పాల్గొన్నారు. వావిలాలకు నివాళి: స్వాతంత్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతి […]
Read Moreజగన్ వద్ద ఒరిజనల్ పత్రాలు ప్రజలకు జిరాక్స్ పత్రాలు
-ప్రజల ఆస్తులు కొట్టేయడానికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్! -శృంగారపురం రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్ దుగ్గిరాలః ప్రజల ఆస్తులు లాక్కునేందుకే రాష్ట్రంలో తరతరాల నుంచి కొనసాగుతున్న రిజిస్ట్రేషన్ వ్యవస్థను తొలగించి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చారని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దుగ్గిరాల మండలం శృంగారపురంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. తొలుత గ్రామంలోని చింతాలమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం రచ్చబండ […]
Read Moreఅమిత్ షా హెలికాఫ్టర్ ఎగరకుండా గాల్లో చక్కర్లు..
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఇవాళ పెద్ద ప్రమాదం తప్పింది. బీహార్లోని బెగూసరాయ్ లో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అమిత్ షా… దాన్ని ముగించుకుని మరో ప్రాంతానికి పయనం అయ్యారు. ఈ సమయంలో అమిత్ షా ఎక్కిన హెలికాఫ్టర్.. గాల్లోకి లేచిన తర్వాత అమాంతం బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో కాసేపు గాల్లోనే అలాగే చక్కర్లు కొడుతూ […]
Read More