ఆ అనుభూతులూ.. అనుభవాలూ ఇప్పుడేవీ?

– కాగడా వేసి వెతికినా.. అంజనం వేసి చూసినా కానరావు – అర్ధరాత్రి దాకా.. టీవీలూ, ఫోన్లూ.. ఏసీ లతో బంధించిన గదులు ఎండాకాలం.. మండేకాలం.. వచ్చేసింది. ఉదయం నుండే ఏసీలూ.. కూలర్లూ.. బయ్యిబయ్యిమని తిరిగేస్తూవుంటాయి. ఫంక్షన్ హాళ్ళూ.. షాపింగ్ మాల్సూ.. అన్నీ ఏసీలే.. ప్రయాణాలు కూడా ఏసీ బళ్ళలోనే.. ఏంటో.. అవిలేందే ఉండలేని పరిస్థితి ఇప్పుడు.. వీపున కట్టుకునే ఏసీ మిషన్లు కూడా వచ్చేస్తాయేమో త్వరలో.. అలా ఓ […]

Read More

అన్నదాత డొక్కా సీతమ్మ!

-డొక్కాసీతమ్మ ది మోస్ట్ చారిటబుల్ ఉమెన్ ఆఫ్ సౌత్ ఇండియా -నేడు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కాసీతమ్మ వర్ధంతి  తూర్పుగోదావరి జిల్లా, లంకలగన్నవరంలో ‘డొక్కా సీతమ్మ’ జోగన్న దంపతులు ఉండేవారు. ఆవిడ పేరు మీద ఆక్విడెక్ట్ కూడా ఇప్పుడు కట్టారు. ఆవిడ గొప్ప నిరతాన్నధాత్రి! వచ్చిన వాళ్లకి లేదనకుండా అన్నం పెట్టేవారు. ఆవిడ అన్నదాన సంకల్పం, దీక్ష ఎంత గోప్పవంటే, కనీసం తన ఇష్టదైవం అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి […]

Read More

లోకేష్ సంకల్పానికి స్పందన

-ఓడినచోటే గెలవాలనే మంగళగిరి నుంచి పోటీ -లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరిన ప్రముఖులు అమరావతి: మంగళగిరిని నెం.1 గా మార్చాలన్న యువనేత నారా లోకేష్ సంకల్పానికి నియోజకవర్గ ప్రముఖుల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామం నుంచి మాజీ ఎఎంసీ ఛైర్మన్ ముత్తయ్య ఆధ్వర్యంలో 6వ వార్డు సభ్యురాలు కనపాల మేరికుమారి సహా 10 మంది, చినపాలెం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మల్లవరపు నాగేశ్వరరావు […]

Read More

అధికారంలోకి వచ్చాక ఇస్లామిక్ బ్యాంక్

-టిడిపిలో చేరిన ఇస్లామిక్ ఫ్రంట్ కీలకనేత అక్రమ్ -లోకేష్ సమక్షంలో 200మందితో పార్టీలో చేరిక అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో వైకాపాకు మరో షాక్ తగిలింది. మంగళగిరి సమగ్రాభివృద్ధికి కలిసి రావాలన్న యువనేత నారా లోకేష్ పిలుపుతో పలువురు ప్రముఖులు టిడిపిలో చేరుతున్నారు. మంగళగిరి పట్టణానికి చెందిన వైసీపీ నేత, ఇస్లామిక్ ఫ్రంట్ కన్వీనర్ షేక్ అక్రమ్ 200 మంది అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరారు. తాడేపల్లి పట్టణ 22వ వార్డు […]

Read More

యుద్ధప్రాతిపదికన రాజధాని పనులు

-మీ బిడ్డనంటున్నాడు… భూములు కొట్టేస్తాడు జాగ్రత్త -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారాలోకేష్ మంగళగిరి: రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన అమరావతి పనులు చేపట్టి, 5కోట్ల ఆంధ్రులు తలెత్తుకు తిరిగేలా రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం నీరుకొండ ప్రజలతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్ర భవిష్యత్తు కోసం విలువైన భూములిచ్చిన […]

Read More

ఆర్థికాభివృద్ది జరగకపోతే ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది?

– గత ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు – 99 శాతం హామీలను అమలు చేశామని జగన్ అబద్దాలు చెప్తున్నారు – దాదాపు 14 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు – మరి ఈ అప్పులు ఎలా పెరిగాయి? – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు జగన్ మోహన్ రెడ్డి 2024 విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా ప్రజలకు మొండీ చేయి […]

Read More

ముస్లింలు లేకపోతే అభివృద్ధి లేదు

-సీఏఏ, ఎన్ఆర్సీ బిల్లులకు పార్లమెంట్ లో భేషరతుగా వైసీపీ మద్ధతు తెలిపింది -హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లిం సోదరుడికి రూ. లక్ష సాయం అందిస్తాం -నెల్లూరు రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా చేసింది టిడిపినే -టిడిపి ముస్లింల కోసం హజ్ హౌస్ లు కడితే జగన్ రెడ్డి తన కోసం ప్యాలెస్ లు కట్టుకున్నారు -కూటమి సూపర్ సిక్స్ ముందు జగన్ మేనిఫెస్టో అట్టర్ ఫ్లాప్ -నెల్లూరులో ముస్లిం […]

Read More

రెండు లక్షల 72 వేల కోట్లు ఎవరిది? ఎలా వచ్చింది

-మళ్ళీ జగనొస్తే…. రాజధాని భూములన్నీ అమ్మేస్తారు -వైకాపా ఎన్నికల మానిఫెస్టో పై బహుజన ఐకాస బాలకోటయ్య అభివృద్ధి మాట లేని, ఉద్యోగ ఉపాధి అవకాశాల ఊసే లేని, రాజధాని ప్రస్తావన లేని 2024 ఎన్నికల మానిఫెస్టోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు. ఆయనకు మానిఫెస్టో అంటే కేవలం పిల్లలు కూడా నొక్క కలిగిన బటన్ నొక్కుడు మాత్రమే అని, […]

Read More

కేంద్ర ప్రభుత్వమే అజ్ఞానం ప్రోత్సహిస్తే ఎలా?

కొవ్వొత్తులు వెలిగించండి కరోనా పారద్రోలండి. చప్పట్లు కొట్టండి, ప్లేట్లు స్పూన్లు గరిటతో గట్టిగా శబ్దాలు చేయండి. వైరస్ ను పారద్రోలండి. కషాయాలు త్రాగండి, పూజలు చేయండి పౌష్టికాహార లోపాన్ని పారద్రోలండి. భవ్య రామమందిరం సూర్య తిలకం దర్శించండి. పునీతులవ్వండి. అశాస్త్రీయమైన భావజాలాన్ని ప్రసార మాధ్యమాలు పుంఖాను పుంఖాలుగా ప్రచారం చేస్తూ శాస్త్రీయ స్పృహ లేని, నైపుణ్యం లేని సమాజాన్ని తయారు చేస్తున్నారు. దేశ పురోగతికి ప్రతిబంధకాలైన అవిద్య అజ్ఞానం మూఢనమ్మకాలు […]

Read More

బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులిచ్చారు..అక్రమం కాదా?

-ఏడు హైడ్రో పవర్‌ ప్రాజెక్టులిచ్చారు.. -గిరిజనులను దారుణంగా మోసగించారు -పాడేరు సభలో పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి పాడేరు, మహానాడు: గిరిజనులను దారుణంగా మోసగించి బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులిచ్చారని పీసీసీ చీఫ్‌ వై.ఎస్‌.షర్మిలారెడ్డి అన్నారు. పాడేరులో శనివారం భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిం చారు. వైఎస్‌కు గిరిజనులు అంటే చెప్పలేని ప్రేమ. 20 లక్షల ఎకరాల్లో పొడు పట్టాలు ఇచ్చారు. గిరిజన బిడ్డలకు విద్యా అవకాశాలు కల్పించారు. వైద్య అవకాశాలు […]

Read More