పవర్‌ ప్రాజెక్టుల్లో అంతులేని దోపిడీ

లక్షల ఎకరాల భూములు కొట్టేసేందుకు కుట్ర ఎన్నికల ముందు చీకటి జీవో విడుదల బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ, మహానాడు: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం విలేఖరుల సమావేశంలో బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ మాట్లాడారు. జగనన్న పాలనలో పవర్‌ ప్రాజెక్టుల ద్వారా అంతు లేనంత దోపిడీ జరిగిందని ఆరోపించారు. జగన్‌కు యాక్సిస్‌ ఎనర్జీ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌తో అపరిమిత ‘‘యాక్సిస్‌’’, […]

Read More

పేద వర్గాల సంక్షేమమే చంద్రన్న ఆశయం

-సూపర్‌ 6 పథకాలతో కొండంత భరోసా -దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ -ప్రచారంలో రైతుకూలీలతో మాటామంతీ దెందులూరు, మహానాడు: పేదవర్గాల సంక్షేమమే చంద్రన్న ఆశయం, బాబు సూపర్‌ 6 పథకాలతో ప్రతి పేద కుటుంబానికి కొండంత భరోసా అని దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం దెందులూరు నియోజకవర్గంలో ఉద యం నుంచే ఆయన గ్రామాల్లో పర్యటించారు. ఉదయం పెదవేగి మండలం […]

Read More

ప్రతి ఉద్యోగి పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించుకునేలా చూడండి

-చెవిరెడ్డి, ఏయూ వైస్‌ ఛాన్సలర్‌పై చర్యలు తీసుకోండి -ప్రతినియోజకవర్గంలో ఫెసిలియేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలి -ఫారం-12, పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాల సమర్పణ తేదీని పొడిగించాలి -ఈసీకి టీడీపీ నేతలు దేవినేని ఉమ, పరుచూరి అశోక్‌బాబు వినతి అమరావతి, మహానాడు: ప్రభుత్వ ఉద్యోగుల ఫారం-12 పత్రాల సమర్పణ తేదీని పొడిగించాలని, ప్రతి ఒక్క ఉద్యోగి వారి ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, […]

Read More

రైతుల నడ్డి విరిచిన సైకో ప్రభుత్వం పోవాలి

-పాడి పరిశ్రమను నాశనం చేశారు -వైసీపీకి ఎందుకు ఓటేయాలో ఆలోచించండి -దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: దర్శి మండలం చెరువుకొమ్ముపాలెం, పోతకమూరు, తూర్పు వీరాయపాలెంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేవు…పాలకు మద్దతు ధర లేదు… నిత్యావసరాల ధరలు మాత్రం […]

Read More

సత్తనపల్లి పట్టణంలో శాశ్వత తాగునీటి సమస్య తొలగిస్తాం

-సైకో ప్రభుత్వానికి ఓటేసి మరోసారి మోసపోవద్దు -కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి పట్టణంలో తాగునీటి సమస్య తొలగిస్తామని కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారా యణ పేర్కొన్నారు. సత్తెనపల్లి పట్టణం 14వ వార్డులో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అట్టహాసంగా భారీ ర్యాలీతో పట్టణ కార్యకర్తలు స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ ఇళ్ల పట్టాలు, సైడ్‌ డ్రైనేజీ, రోడ్లు తదితర […]

Read More

వైసీపీ అభ్యర్థి బొల్లా తప్పుడు అఫిడవిట్‌

-అప్పుడు టెన్త్‌…ఇప్పుడు నిశాని… -అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని పిటిషన్‌ వినుకొండ, మహానాడు: వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు అభ్యర్థిత్వాన్ని తిరస్కరించాలని కోరుతూ శుక్రవారం న్యాయవాదులు మూర్తి, గోపి, జై భారత్‌ పార్టీ అభ్యర్థి చిరంజీవి నాయక్‌ వేర్వేరుగా కౌంటర్‌, అఫిడవిట్‌, పిటిషన్‌ దాఖలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పెదకూరపాడులో వైసీపీ అభ్యర్థిగా బొల్లా పోటీి చేసినప్పుడు డిగ్రీ చదివినట్లు ఆఫిడవిట్‌లో పేర్కొన్నారని, ఇప్పుడు వినుకొండలో నిశాని అని అఫిడవిట్‌ […]

Read More

ఈటల గెలుస్తున్నారు

– బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జోస్యం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి మరో బాంబు పేల్చారు. మల్కాజిగిరిలో బిజెపి అభ్యర్థి ఈటల రాజెందర్ గెలుస్తాడని సంచలన ప్రకటన చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో జరిగిన ఓ ఫంక్షన్ లో ఈటల రాజెందర్, మల్లారెడ్డి కలుసుకున్నారు. అడిగి మరీ ఈటలతో ఫోటో దిగారు. తప్పక విజయం సాధిస్తారని దీవించారు. మల్కాజిగిరిలో ఇంకెవరు గెలుస్తారు. నువ్వే గెలుస్తున్నవ్ అంటూ ఈటలను గట్టిగా […]

Read More

మహిళలకు పెద్దాపరేషన్ చేసినా.. వారానికే కుట్లు ఊడతీస్తారు

-గులకరాయి తగిలి 13 రోజులు… ప్లాస్టర్ తియ్యకుండా ఐప్యాక్ సూచనలతో జగన్ నాటకాలు -ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి జగన్ డ్రామాలు -మూడు రోజులకు తియ్యాల్సిన ప్లాస్టర్ ను అలాగే ఉంచుకుని ప్రచారం -సెప్టిక్ అవుతుదంటున్న డాక్టర్లు… అయినా నాకు ఓట్లే ముఖ్యమంటున్న జగన్ -గొడ్డలి వేటు సూత్రధారి అమాయకుడని అనడం రాష్ట్ర ప్రజలను వంచించడమే -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అధికార దాహంతో ఏదోరకంగా ప్రజలను […]

Read More

మంగళగిరి వైఎస్ఆర్సిపీకి షాక్

వైసీపీ నేత టిడిపిలో చేరిక అమరావతి: మంగళగిరి సమగ్రాభివృద్ధికి కలిసిరావాలన్నా యువనేత నారా లోకేష్ పిలుపునకు పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. ఉండవల్లిలోని నివాసంలో యువనేత సమక్షంలో మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు వకుళాదేవి టీడీపీలో చేరారు. ఉదయం మంగళగిరి శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలుగా తన పదవికి, వైఎస్ఆర్సిపీ పార్టీకి రాజీనామా చేసిన వకుళాదేవి టిడిపి లో చేరారు. నియోజకవర్గంలో నారా […]

Read More

అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తాం

-అబద్దాలు చెప్పడంలో జగన్ అండ్ కో మాస్టర్ డిగ్రీ చేశారు -నేను చేసిన సంక్షేమంలో 10శాతమైనా గెలిచినోళ్లు చేశారా? -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో యువనేత నారా లోకేష్ మంగళగిరి: అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనులను యుద్ధప్రాతిపదికన చేపడతామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కృష్ణాయపాలెం వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం అమరావతి పనులు కొనసాగించి […]

Read More