నరసరావుపేట పార్లమెంటు టీడీపీ ఎలక్షన్‌ కో ఆర్డినేటర్‌గా జంగా

నరసరావుపేట, మహానాడు: నరసరావుపేట పార్లమెంటు టీడీపీ ఎలక్షన్‌ కో ఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిని నియమిస్తూ పార్టీ అధినేత చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేశారు. రెండుసార్లు గురజాల ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. వైసీపీ బీసీ విభాగం అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌గా కూడా పని చేశారు. వైసీపీతో విభేదించి టీడీపీలో చేరారు. నరసరావుపేట పార్లమెంటు, ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచి చంద్రబాబుకు బహుమతిగా ఇస్తామని జంగా ఈ సందర్భంగా చెప్పారు.

Read More

దర్శి ప్రాంత అభివృద్ధే కూటమి లక్ష్యం

-ప్రజల ఆదరణ చూస్తే ఆనందంగా ఉంది -గెలిపించే బాధ్యత తీసుకుంటే ప్రజాసేవ చేస్తా -కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం ఆరవల్లిపాడు, తెల్లపాడు, నల్ల బూతులపాడు గ్రామ పంచాయతీలలో గురువారం ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. పొలాలకు డొంక రోడ్లన్నీ గ్రావెల్‌ రోడ్లుగా మారుస్తామని, తాగునీటి కష్టాలు తీర్చి మౌలిక సదుపాయాలు కల్పించడమే కూటమి లక్ష్యమని […]

Read More

చెల్లి అడుగుతున్న ప్రశ్నకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి

-అన్నమయ్య గేటును కొట్టుకుపోయేలా చేసి అమాయకుల్ని చంపాడు -ధరల బాదుడు, ఛార్జీల వాతలు, పన్నుల భారాలు తప్ప జగన్ సాధించిందేంటి? -హంద్రీనీవా, గాలేరు-నగరి గాలికొదిలేసిన సీమ ద్రోహి జగన్ రెడ్డి -జగన్ రెడ్డి అనే సైకో ప్రతి ఎన్నికకూ.. ఒక సింపతీ డ్రామాతో వస్తున్నాడు -హంతకున్ని వెనకేసుకొస్తూ.. ఇంటి సమస్యను రాష్ట్ర సమస్యగా మార్చే ప్రయత్నం -అడ్డగోలుగా జరిగిన జిల్లాల విభజనను పున:సమీక్షించి ప్రజల ఆకాంక్షలు గౌరవిస్తా -రైల్వే కోడూరు […]

Read More

మోసగించినందుకు కాంగ్రెస్‌కు ఓటేయాలా?

-మూడు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే -17 ఎంపీ స్థానాలను గెలుస్తాం -బండి సంజయ్‌ నామినేషన్‌లో కిషన్‌రెడ్డి -గడీల వారసులు కావాలా? గరీబోళ్ల బిడ్డ కావాలా?: బండి -ముఖ్యఅతిథిగా పాల్గొన్న గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ కరీంనగర్‌, మహానాడు: కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. కార్యక్రమానికి గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్‌ రజనీకాంత్‌ పటేల్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా […]

Read More

ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం

-వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వైసీపీని తరిమికొట్టాలి -టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ పెనమలూరు, మహానాడు: పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు టౌన్‌ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన తెదేపా, జనసేన, బీజేపీ నాయకుల, కార్యకర్తల సమావేశానికి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. మన బిడ్డలకు భవిష్యత్తు ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, ఈ జగన్మోహన్‌ […]

Read More

రాష్ట్ర భవితను మార్చే టీడీపీ కూటమి టాప్‌ 25 హామీలు

ప్రజల బతుకులు మార్చేస్తాయి. డబ్బు ఆదా అవుతుంది. వారి సంపాదనకు ఇది తోడు అవుతుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతిరోజు ప్రతి కార్యకర్త కనీసం 5 కుటుంబాలకు మీరు బాధ్యతగా తీసుకుని ఈ 25 హామీల గురించి తెలియజేయండి. 1. మెగా డీఎస్సీ పై మొదటి సంతకం 2. వృద్ధాప్య పెన్షన్‌ రూ.4 వేలు 3. దివ్యాంగుల పెన్షన్‌ రూ.6 వేలు. 4. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళలకు, […]

Read More

భజనతో కాదు.. బాధ్యతతో పనిచేస్తుంది

ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యవేదిక కౌన్సిల్ సమావేశం స్థానిక బందర్ రోడ్ లోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో చైర్మన్ కె.ఆర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక” ఏర్పాటు చేసిన అంశాన్ని తెలియచేస్తూ పరిష్కారమే లక్ష్యంగా “భజనతో కాదు 1. బాధ్యతతో, పార్టీలతో […]

Read More

నా వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరించారు

-నచ్చిన పార్టీకి ప్రచారం ప్రాథమిక హక్కు -లంచాలతో ప్రభావితం చేశామనడం అబద్ధం -ఉద్దేశపూర్వకంగా బురదజల్లాలని చూస్తున్నారు -ఫిర్యాదుపై తదుపరి చర్యలు నిలిపివేయండి -టీడీపీ ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ కోమటి జయరామ్‌ -ఎన్నికల కమిషన్‌ నోటీసుపై వివరణ మంగళగిరి, మహానాడు: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండురోజుల క్రితం నిర్వహించిన టీడీపీ ఎన్‌ఆర్‌ఐ సానుభూతిపరుల మీటింగ్‌ రహస్యంగా నిర్వహించింది కాదని, సమావేశాన్ని యూట్యూబ్‌లో ప్రేక్షకుల కోసం ప్రసారం చేసినట్లు ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్‌ కోమటి […]

Read More

ఎన్నికల ప్రచారంలో బండారు బ్రదర్స్‌

కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామం నుంచి కొత్తపేట కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు గురువారం ఆయన సోదరుడు జనసేన ఇన్‌చార్జ్‌ బండారు శ్రీనివాస్‌తో కలిసి ప్రచారం ప్రారంభించారు. తొలుత కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటే శ్వరస్వామిని దర్శించున్నారు. అనంతరం లొల్ల, మెర్లపాలెంలో ప్రచారం జరిగింది.

Read More

రాష్ట్రానికి పట్టిన పీడ వదిలించుకుందాం

-చంద్రబాబుని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం -విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్‌ -జగ్గయ్యపేట అభ్యర్థి నామినేషన్‌కు హాజరు -భారీ ర్యాలీకి తరలివచ్చిన కూటమి శ్రేణులు -విజయోత్సవాన్ని తలపించిన కార్యక్రమం -పాల్గొన్న పార్లమెంటు అధ్యక్షుడు నెట్టెం రఘురాం జగ్గయ్యపేట: ఎన్టీఆర్‌ జిల్లాలో ఇప్పటివరకు జరిగిన కూటమి అభ్యర్థుల నామినేషన్ల పర్వం వైసీపీ నాయకుల గుండెల్లో వణుకు పుట్టిస్తే జగ్గయ్యపేటలో శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య నామినేషన్‌ ర్యాలీతో తాడేపల్లి ప్యాలెస్‌లోని నాయకుల గుండెల్లో […]

Read More