– ఆంధ్రా వాళ్లంటే మాకు గౌరవం – నేను వ్యక్తిగతంగా అరికెపూడి గాంధీని అన్నా – ఆంధ్ర, తెలంగాణ అంటూ చిల్లర రాజకీయం – ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడితే అది నాకు, గాంధీకి వ్యక్తిగతం మాత్రమే – దానం నాగేందర్ కు గోకుడు ఎక్కువ – సెటిలర్స్ ను మా నుండి దూరం చేయాలని ప్రయత్నం – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, […]
Read Moreచిన్న జీయర్, ఆనంద సాయిని రేవంత్ ఆంధ్రోడు అనలేదా?
– దాడికి కారణం సీఎం, డీజీపీ దే – గాంధీ చేసిన దాడి కాదు.. రేవంత్ రెడ్డి చేసిన దాడి -గాంధీని ఎందుకు హౌజ్ అరెస్టు చేయలేదు? – నువ్వు సక్కగా మాట్లాడితే అందరూ సక్కగా అవుతారు – కోకాపేట లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్పై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ హైదరాబాద్: ఆంధ్రా నాయకుల మీద రేవంత్ రెడ్డి కపట ప్రేమ […]
Read Moreకౌశిక్ రెడ్డి వివాదంలో ఆంధ్ర తెలంగాణ వివాదం లేదు
– సీఎం కావాలనే దాన్నో వివాదం చేస్తున్నారు – ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి దేవీప్రసాద్ హైదరాబాద్: కౌశిక్ రెడ్డి వివాదం లో ఆంధ్ర తెలంగాణ వివాదం లేదు. సీఎం కావాలనే దాన్నో వివాదం గా చేయాలని చూస్తున్నారు. దానం నాగేందర్ ,మైనం పల్లి, గాంధీ బీ ఆర్ ఎస్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడెలా అయ్యారు? రేవంత్ ప్రోద్భలం తోనే రెచ్చిపోతున్నారు. దాడుల […]
Read Moreకార్యకర్తలకు బుద్దా వెంకన్న వరద సాయం
హైదరాబాద్: విజయవాడ వరద ఉధృతికి చాలా మంది సర్వం కోల్పోయారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా, పోరాటాలు చేసిన మా కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయారు.ప్రజల బాధలు, కష్టాలు చూసి ఆవేదన కలిగింది. కూలి పనులు చేసుకునే పేదవారు అయితే మొత్తం కోల్పోయారు. నా వంతు బాధ్యతగా సీఎం రిలీఫ్ ఫండ్ కు ఐదు లక్షల రూపాయలు విరాళం ఇచ్చాను. ఇప్పుడు టీడీపీ కోసం పని చేసిన నా కార్యకర్తలను ఆదుకునేందుకు ముందుకు […]
Read Moreకష్టం విలువ తెలిసిన గొప్ప మనసు మన రైతుల సొంతం
– దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని – దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు వరద సహాయక చర్యల నిమిత్తం రూ. 50వేల రూపాయల విరాళాన్ని అందించిన పెదపాడు మండలం సత్యవోలు రైతులు – అభినందించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పెదవేగి: ఒక వరి గింజ పండించటం కోసం ఎంతో కాలం కష్ట పడే రైతులకు కష్టం యొక్క విలువ తెలుసు కాబట్టే, రైతులు సైతం కూటమి […]
Read Moreస్వామీ… రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
– టీడీపీ సెంట్రల్ ఆఫీసులో గణపతికి విశేష పూజలు మంగళగిరి, మహానాడు: వినాయక చవితి వేడుకల్లో భాగంగా బ్రహ్మాండ స్వరూపమైన లంబోధరుడికి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మండపంలో శుక్రవారం విశేషంగా పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ.. ఆది గణపతి దయతో అంతా శుభం జరగాలని కోరుకున్నట్టు తెలిపారు. పాడి పంటలతో రైతులు, చేతుల […]
Read Moreఅక్రమ కట్టడాన్ని పిల్లర్ల సహా నేలమట్టం చేయాలి
– లేదంటే ఆందోళన తప్పదు – సిరిపురపు శ్రీధర్ శర్మ హెచ్చరిక అమరావతి, మహానాడు: ప్రభుత్వ అధికారులు చాలామంది తాము ఇంకా జగన్ ప్రభుత్వంలోనే పనిచేస్తున్నామని, అరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు… చంద్రబాబు ప్రభుత్వం అటువంటి అధికారులు తీరు మారేలా కఠిన చర్యలు చేపట్టాలి.. లేనిపక్షంలో ప్రజలకు తీవ్రస్థాయిలో నష్టం జరుగుతుందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. […]
Read Moreవైసీపీ కుట్రల నుండి రాష్ట్రాన్ని కాపాడాలి
– గణనాథునికి గొట్టిపాటి లక్ష్మి ప్రార్థన దర్శి, మహానాడు: వైసీపీ రాజకీయ కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఆ గణనాథున్ని ప్రార్థించానని, వంద రోజుల పాలనలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం వైపు పరుగులు తీస్తుంటే వైసీపీ నేతలు పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి విమర్శించారు. గణనాథుని ఉత్సవాలను పురస్కరించుకుని నాయుడు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పుచ్చల మెట్టలోని గణేశుని విగ్రహం […]
Read Moreబుడమేరు ఆక్రమణలను గుర్తించి నివేదికివ్వండి
– సర్వే నంబర్ల వారీగా వివరాలను సమర్పించండి – జిల్లా కలెక్టర్ డా. జి.సృజన భవిష్యత్తులో బుడమేరు వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరుకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని.. ఈ నేపథ్యంలో సర్వే, ల్యాండ్ రికార్డ్స్, ఇరిగేషన్, వీఎంసీ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి సర్వే నంబర్లతో సహా ఆక్రమణలకు సంబంధించి పూర్తినివేదిక సత్వరం సమర్పించాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు. […]
Read Moreవరద బాధితులకు గోపాల్ మాస్టర్ విరాళం
-రూ.20వేలు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కి అందజేత మైలవరం పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పల్లపోతుల గోపాల్ దంపతులు వరద బాధితుల సహాయార్థం రూ.20 వేల రూపాయల విరాళాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ కి శుక్రవారం వెల్వడం గ్రామంలో చెక్కు రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా గోపాల్ మాస్టారుని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు పాల్గొన్నారు.
Read More