ముంపు బాధితులకు ప్రభుత్వం అండ

*భవిష్యత్తులో వరదనీరు ఇళ్లలో కి చేరకుండా చర్యలు *సంగారెడ్డి రెవెన్యూ కాలనీ ,శ్రీ చక్ర కాలనీ లను సందర్శించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ *వరద నీరు కాలనీలోకి రాకుండా చర్యలు చేసి తీసుకోవాలని నీటిపారుదల శాఖ, మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశం సంగారెడ్డి: వర్షాల కారణంగా వరద నీరు ఇండ్లలోకి చేరిన సంగారెడ్డి పట్టణంలోని రెవెన్యూ కాలనీ, శ్రీ చక్ర కాలనీలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ […]

Read More

సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పెద్ద పీట

– కులగణన కాంగ్రెస్ తోటే సాధ్యం – అందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం – కులగణనకు భావి ప్రధాని రాహుల్ గాంధీ దిశానిర్దేశం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అందుకు సానుకూలం – కాంగ్రెస్ హయాంలోనే ఓ.బి.సి లకు సముచిత స్థానం -నిరంజన్ తో బి.సి కమిషన్ కు హుందాతనం – బి.సి కమీషన్ పాలక వర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి ఉత్తమ్ కుమార్ […]

Read More

సొసైటీలలో లేకున్నా ఇళ్ల స్థలాలు

-అర్హులైన జర్నలిస్టులకు తప్పక న్యాయం జరుగుతుంది -స్పష్టం చేసిన మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్: ప్రభుత్వ నిబంధన మేరకు సొసైటీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్లస్థలం అందుతుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా నియామకమైన కలుకూరి రాములు పదవి బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమాన్ని బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో […]

Read More

చంద్రబోస్, కొమురమ్మ, మొగిలయ్యకు పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డు

– ఈనెల 13 న రవీంద్ర భారతి వేదికగా సాయంత్రం 6 గంటలకు అట్టహాసంగా అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్: రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ జ్ఞాపకార్థం వారి సోదరులు కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం రచయితలకు , కళాకారులకు అందించే పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డు -2024 సంవత్సరానికి గాను, ప్రముఖ రచయిత కళాకారులను ఎంపిక చేయడానికి […]

Read More

పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలి

– సుద్ధగడ్డ వాగు సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం చూపుతా – చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్లు పని చేస్తున్నారు పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం నుంచి కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీ లో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మీడియాతో ఏమన్నారంటే.. ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ సగిలితో […]

Read More

మంత్రి అనగాని ఓఎస్డీగా రిటైర్డ్ ఐఎఎస్ బి.సుబ్బారావు

అమరావతి:  రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్  ఓఎస్డీగా రిటైర్డ్ ఐఎఎస్  బి.సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవలే బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హోదాలో ఉద్యోగ విరమణ తీసుకున్నారు.  పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నౌడూరు గ్రామానికి చెందిన సుబ్బారావు ఎంకామ్, ఎంఫిల్ చేశారు. డిప్యూటీ తహసీల్దారుగా ఉద్యోగ ప్రయాణం ప్రారంభించిన సుబ్బారావు తహశీల్దార్, ఆర్డీవో, జిల్లా రెవిన్యూ అధికారి, […]

Read More

గండ్లు పూడ్చివేతతో తగ్గిన బుడమేరు లీకేజీ!

– అధికారులతో మంత్రి లోకేష్‌ సమీక్ష విజయవాడ, మహానాడు: బుడమేరుకు పూర్తిస్థాయిలో గండ్లు పూడ్చివేత ఫలితంగా లీకేజీ తగ్గింది. బుడమేరు కు వస్తున్న వరద ఉద్ధృతిపై ఎప్పటికప్పుడు అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్షిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తో సమన్వయం చేసుకుంటూ పనులు మరింత వేగవంతం అయ్యేలా లోకేష్ చర్యలు చేపట్టారు. దీంతో గండ్లు పడిన చోట 500 క్యూసెక్కుల నుండి 200 క్యూసెక్కుల కు […]

Read More

నీరు పల్ల మెరుగు – నిజం దేవుడెరుగు

ఊరికే రావు సామెతలు విజయవాడ వరదలు, వాటి చుట్టూ అలుముకున్న రాజకీయాలు చూస్తే అర్థమవుతుంది. గత పది రోజులుగా కొందరు వివిధ కారణాల వలన కొందరు బెజవాడ మునిగిపోయిందని, అమరావతి కొట్టుకు పోయిందని పత్రికల్లో, సోషల్ మీడియా లో ఒకటే రొద. కావాలని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక ప్రాంతం మీద, అక్కడి ప్రజల మీద అక్కసు వెళ్ళ కక్కే వాళ్ళని ఏమి చెయ్యలేం. కానీ ఆ అభాండాలు […]

Read More

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

-వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు చేపడుతున్నసహాయక చర్యలు, భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు సహాయక చర్యలను సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సోమవారం కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి, భారీ […]

Read More

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజమైన దీపావళి నేడే

-బుడమేరు ఘటన వెనుక కుట్ర కోణం.. దీనిపై సమగ్ర దర్యాప్తు -బుడమేరు, పోలవరం మట్టి దోచేశారు.. అందుకే ఈ పరిస్థితులు -చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నేటితో ఏడాది -53 రోజులపాటు జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేశారు -గత ఏడాది సెప్టెంబర్ 9న రాష్ట్ర ప్రజానీకం అంతా కన్నీరు పెట్టుకుంది -ఇదే సెప్టెంబర్ 9న ఇప్పుడు ప్రజల కోసం సీఎం పరితపిస్తున్నారు -వరద బాధితుల రక్షణ కోసం అహర్నిశలు […]

Read More