– ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ – ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు హైదరాబాద్: వరద బాధితుల కోసం సిద్ధంచేసిన నిత్యావసర సరుకుల వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన బిజెపి శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , కాసం వెంకటేశ్వర్లు , ఇతర నాయకులు.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]
Read Moreమహిళల భద్రతపై మొసలికన్నీరు కాదు.. కళ్లు తెరిచి చూడు రాహుల్
– కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రోజుకో అఘాయిత్యం, వేధింపుల పర్వం – తెలంగాణ జైనూరులో ఆదివాసి మహిళపై జరిగిన అఘాయిత్యం కనిపించలేదా..ఇదేనా మార్పు..? – మహిళలకు రక్షణ కల్పించలేని కాంగ్రెస్ సర్కారు మహిళల భద్రతపై మాట్లాడడం హాస్యాస్పదం మహిళల భద్రతపై కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ వివక్ష తగదు – భద్రతకు అభయమివ్వని హస్తానికి అధికారమెందుకు? – కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్: మహిళ భద్రతపై మాట్లాడే రాహుల్ గాంధీ […]
Read More‘సామాజిక బాధ్యత’ ను చట్టబద్ధం చేయాలి
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు …. ‘సమాజం ‘ అంటే ….ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో నివసిస్తున్న జనం . వారు- తమ పనులు తాము చేసుకుంటూ …బతికినంత కాలం సుఖం గా జీవనం గడపడానికి చేయగలిగినదంతా చేయడమే ప్రభుత్వ బాధ్యత . అందుకే , ఐదేళ్ళ కోసారి వారు ప్రభుత్వ నిర్వాహకులను ఎంపిక చేసుకునేది . వారికి తగిన ఉపాధి వనరులు కల్పించాలి .వారికి తగిన ఆవాసాలు […]
Read Moreబ్యారేజీని డ్యామేజ్ చేయాలని చూశారు
– దీనిపై సమగ్ర విచారణ జరగాల్సి ఉంది – పండగ రోజు కూడా ప్రజల కోసం పరితపిస్తున్న వ్యక్తి సీఎం చంద్రబాబు -7 రోజులుగా విజయవాడలోనే ప్రభుత్వ యంత్రాంగం – 2 రోజుల్లో సాధారణ పరిస్థితి.. యుద్ధ ప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు – గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడలో ప్రస్తుత పరిస్థితులు – మైన్స్ జియాలజీ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ: బ్యారేజీని కూడా […]
Read Moreపవన్ విరాళం కోటి
– బాబుకు చెక్కు ఇచ్చిన పవన్ విజయవాడ: వరద బాధితులకు ఇటీవల జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన రూ.1 కోటి విరాళం నేడు సీఎం చంద్రబాబు నాయుడు కి అందించారు. విజయవాడ కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు ని కలిసి రూ.1 కోటి చెక్కును పవన్ కళ్యాణ్ అందజేశారు.
Read Moreఆపన్నులకు దాతల అండ
– వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి పలువురు విరాళాలు విజయవాడ : కృష్ణా నది చరిత్రలో కనీవినీ ఎరుగని వరద కారణంగా నిరాశ్రయులైన వారికి ఆపన్న హస్తం అందించేందుకు దాతల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తోంది. వరద బాధితులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. విరాళాలు అందజేస్తున్న దాతలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు. విరాళాలు అందించిన వారు… […]
Read Moreసేవకులకు రెయిన్ కోటులు, శానిటైజర్లు
విజయవాడ: చిట్టినగర్ లో గత వారం రోజులుగా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు, సహాయక చర్యల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులకు, వివిధ సంస్థల వాలంటీర్లకు మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి, 46వ డివిజన్ ప్రత్యేక అధికారి రాజబాబు 46 వ డివిజన్లో రెయిన్ కోటులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. వర్షం, వరద నీరు, మురుగు వంటి ప్రతికూల వాతావరణంలో సైతం వరద బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్న […]
Read Moreఇది టీడీపీ స్కూల్.. ఇక్కడ ఇంతే!
స్కూల్ కి లేటుగా వచ్చిన పిల్లాడిని క్లాస్ అయ్యే దాకా బయట నిల్చున్నట్టు, నీటి పారుదల శాఖ మంత్రి బుడమేరు గండి దగ్గరే ఉన్నాడు. 3 రోజులు నుంచి కట్టమీదే తింటున్నాడు, అక్కడే ఉంటున్నాడు. కారణం గండి పూడ్చే దాకా కదలొద్దు అని నాయుడి ఆర్డర్. 90 మార్క్స్ వస్తాయనుకున్న స్టూడెంట్ 70 మర్క్స్ తెచ్చుకుంటే ఎక్స్ట్రా టైం చదివినట్లు, లోకేష్ వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ, కంట్రోల్ రూమ్ లోనే […]
Read Moreప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు
– ఇరిగేషన్ అధికారుల అనుమానాలు, కుట్ర కోణంపై పోలీసులకు ఫిర్యాదు విజయవాడ: ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు శుక్రవారం వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.డ్యాంకు వరద పోటెత్తిన క్రమంలో ఒకేసారి 4 మర పడవలు రావడంపై అనుమానాలున్నాయని అన్నారు. అవి గేట్లను ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉందేమోనని.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద మరమ్మతు […]
Read Moreగణేష్ మండపాలకు ఉచిత విద్యుత్
– ఖైరతాబాద్ మహాగణపతి వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఉత్సవ కమిటీ నిర్వహిస్తోంది. 70 ఏళ్లుగా నిష్ఠతో, భక్తి శ్రద్ధలతోఉత్సవాలను నిర్వహించడం అభినందనీయం. ప్రభుత్వం గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉత్సవ కమిటీల సమస్యలను తెలుసుకుంది. హైదరాబాద్ నగరంలో 1లక్షా 40వేల విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. గణేష్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించింది. అకాల […]
Read More