సహాయం చేయకుండా జగన్‌ పులివేషాలు!

– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ విమర్శ విజయవాడ, మహానాడు: విజయవాడను వరదలు చుట్టుముడితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విజయవాడ నగరంలో తిష్ఠవేసి, ప్రతి ఒక్కరికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోంది. భోజనాలు, పాలు, బిస్కెట్ ప్యాకెట్లు, మందులు అందిస్తోంది… నడుము లోతు నీళ్ళల్లో దిగి సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా చేపడతా ఉంటే… మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూతూ మంత్రంగా వచ్చి సెల్ఫీలు దిగి, ఫోటోలకు […]

Read More

ఇసుక అక్రమ రవాణా డబ్బు జగన్, భారతికి వెల్లంపల్లి అందించేవాడు

-వరద బాధితులకు కేవలం కోటి రూపాయలే ఇవ్వడం సిగ్గుచేటు -కృష్ణా నదికి, బుడమేరు కాలువకు తేడా కూడా తెలియని అజ్ఞాని జగన్ -బాధితులకు కేవలం కోటి రూపాయలు ఇవ్వడం దుర్మార్గం – సిరిసిరిమువ్వ రోజా కూడా ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదం – టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఫైర్ నెల్లూరు: జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే విజయవాడ ప్రజలకు శాపంగా మారిందని, ఇసుక తవ్వకాలు, […]

Read More

వరద బాదితులకు జిల్లా నుండి నిత్యావసర వస్తువులు

– జిల్లా టిడిపి అధ్యక్షులు తిక్కారెడ్డి వెల్లడి కర్నూలు: గత నాలుగు రోజుల నుండి విజయవాడ లో వరదల కారణంగా జలమయమైన ప్రాంతాలలోని బాదితుల సహాయార్థము కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్వర్యంలో రెండు మూడు రోజులలో వారికి కావలసిన నిత్యావసర వస్తువుల కిట్లను అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నామని కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి తెలియజేశారు. ఈ రోజు వారు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు సోమిశెట్టి […]

Read More

వరద బాధితులకు ఒక రోజు జీతం విరాళం

– రాష్ట్ర జేఏసీ నేతల వెల్లడి అమరావతి, మహానాడు: వరద పరిస్థితులు నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి సెప్టెంబర్ నెల జీతం నుంచి ఒక్కరోజు బేసిక్ పే విరాళంగా ఇవ్వాలని నిర్ణయించినట్టు రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎన్జీవో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, సెక్రటరీ జనరల్ పి.హృదయ రాజు బుధవారం తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ యుటిఎఫ్ అధ్యక్షుడు నక్క […]

Read More

జాతీయ విపత్తుగా ప్రకటించాలి

– భూ ఆక్రమణల ఫలితంగానే బుడమేరు వరద ఉధృతి – ముఖ్యమంత్రి వరద సహాయక చర్యల్లో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలి – వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా 20 వేలు తక్షణ సహాయం అందించాలి – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నందిగామ, జగ్గయ్య పేట: వరదను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించాలని, వరద బాధిత కుటుంబాలకు తక్షణ […]

Read More

ఉపరితల ఆవర్తనం!

-కోస్తాంధ్రలో ఎల్లో అలర్ట్ జారీ విశాఖపట్నం, మహానాడు: ఉత్తరాంధ్రను, పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలో అనుకొని కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖ వాతావరణ శాఖ బుధవారం వెల్లడించింది. రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్నిచోట్ల అతి భారీ, పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పల్నాడు, ఏలూరు, ఎన్ టి ఆర్ జిల్లాలకు ఆరెంజ్ […]

Read More

వరదలను అడ్డుకోలేదని 30 మందికి మరణశిక్ష

– ఉత్తర కొరియా అధినేత కిమ్ నియంతృత్వ పాలన ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన మరోసారి బయట పడింది. ఇటీవల ఆ దేశం భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష అమలుచేయాలని కిమ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు అంతర్జాతీయ […]

Read More

అవినాష్, అప్పిరెడ్డి, జోగి, తలశిల, నందిగం అరెస్టుకు రంగం సిద్ధం

– టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వారికి నో బెయిల్ – బాబు ఇంటిపై దాడి కేసులో జోగికి సైతం బెయిల్ తిరస్కరణ – హైకోర్టు తీర్పుతో వారి అరెస్టుకు గ్రీన్‌సిగ్నల్ అమరావతి: ఎట్టకేలకు టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేసిన నాటి వైసీపీ ఎంపి, ఎమ్మెల్సీల అరెస్టుకు రంగం సిద్ధమయింది. వారి బెయిల్ పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు, వీరిని అరెస్టు నుంచి రక్షించలేమని స్పష్టం చేసింది. అటు నాటి […]

Read More

బుడమేరు ఒకటో గండి పూడ్చివేత

– పనులు పరిశీలించిన మంత్రులు లోకేష్, నిమ్మల విజయవాడ, మహానాడు: బుడమేరు ఒకటో గండిని అధికారులు విజయవంతంగా పూడ్చివేశారు. ఈ పనులను మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు బుధవారం పరిశీలించారు. మొత్తం ఎన్ని గండ్లు పడ్డాయి? వాటి తీవ్రత.. ఎప్పటిలోగా గండ్లు పూడ్చగలం? అని అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు మంత్రులు. గత ఐదేళ్లలో కనీస మరమ్మతుల పనులు కూడా చేయకపోవడమే గండ్లు పడడానికి ప్రధాన కారణమని అధికారులు […]

Read More

తెలుగు రాష్ట్ర ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌లు

-భారీ వర్షాల దృష్ట్యా ఏపీ, తెలంగాణలోని యూజర్లకు అదనంగా 4 రోజులు కాల్స్, డేటా అందించనున్న ఎయిర్‌టెల్‌ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ రెండు రాష్ట్రాల్లోని తన యూజర్లకు ప్రత్యేక ఆఫర్లు అందించేందుకు ముందుకొచ్చింది. ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్ యూజర్లకు అదనంగా నాలుగు రోజుల వ్యాలిడిటీని అందించనుందని ప్రకటించింది. ఈ […]

Read More