మంత్రి ఆనంతో ఆలయ వంశపారంపర్య ధర్మకర్తల భేటీ

అమరావతి: దేవాలయాల ఖ్యాతిని ఇనుమడింపజేసేలా వంశపారంపర్య ధర్మకర్తల పనితీరు ఉండాలని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం నాడు అమరావతిలోని సచివాలయంలో మంత్రి రామనారాయణ రెడ్డి పలు ఆలయాల వంశపారంపర్య ధర్మకర్తలను కలిశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయాల వైభవ పరిరక్షణకు వంశపారంపర్య ధర్మకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి కోరారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను […]

Read More

కాలువ లోకి దూసుకెళ్లిన ఆటో

– తప్పిన పెద్ద ప్రమాదం – ఆటోలో స్కూల్ పిల్లలు – ప్రమాదకర స్థాయికి కొన రోడ్ – పట్టించుకోని పాలకులు మచిలీపట్నం రూరల్: మచిలీపట్నం మండలం కొన రహదారిలో ఆటో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. మచిలీపట్నం శివగంగ ప్రాంతంలో కాన్వెంట్ నుండి ఇరవై మందికి పైగా చిన్నారులతో కొన గ్రామం వెళుతున్న ఆటో ఎదురుగా వస్తున్న మరో వాహనం కు దారి ఇచ్చే క్రమంలో అదుపు తప్పింది. […]

Read More

10 వేల మొక్కలు నాటేందుకు కార్యాచరణ

– నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపునకు చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 10 వేల మొక్కలను నాటడానికి కార్యాచరణ సిద్దం చేశామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు వన మహోత్సవంలో భాగంగా గుంటూరు నగరంలో పచ్చదనం పెంపునకు వార్డ్ సచివాలయాల వారీగా 10 వేల మొక్కలను నాటడానికి […]

Read More

ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

– గత ప్రభుత్వంలో వేధింపులను ఏకరువు పెట్టి న్యాయం చేయాలని వినతులు అమరావతి : మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారినుంచి వినతులు స్వీకరించిన సీఎం.. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. పలువురు అభాగ్యులకు అభయం ఇవ్వడంతో పాటు ఆర్థికం సాయం కూడా అందించారు. పలువురు వైసీపీ బాధితులు […]

Read More

రాష్ట్రంలో 27 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

అమరావతి, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 27 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే సమర్థవంతమైన పాలన సాగించేందుకు ప్రభుత్వం చాలా శాఖల్లో బదిలీలు చేపట్టింది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపాటు పలువురు ఉద్యోగులను సైతం బదిలీలు చేసింది. తాజాగా మున్సిపల్ శాఖలో బదిలీలు చేపట్టింది. మొత్తం 27 మంది మున్సిపల్ కమిషనర్లను తాజాగా బదిలీ చేసింది. ఈ మేరకు […]

Read More

ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి పరిటాల

– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు గొల్లపూడి, మహానాడు: ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి దివంగత పరిటాల రవీంద్ర అని, ఒక నిప్పుకణిక అని, బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శుక్రవారం గొల్లపూడి కార్యాలయంలో పరిటాల రవీంద్ర జయంతిని పురస్కరించుకొని స్థానిక నేతలతో కలసి ఆయన చిత్రపటానికి […]

Read More

ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం అలవాటు చేసుకోవాలి

– ఎమ్మెల్యే అరవింద బాబు పిలుపు నరసరావుపేట, మహానాడు: మొక్కలు పెంచడాన్ని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా చేసుకున్నపుడు మాత్రమే పర్యావరణం పచ్చగా ఉంటుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు నరసరావుపేటలో నిర్వహించిన వన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మొక్కలు నాటి నీరు పోశారు. మొక్కల పెంపకం కూడా వ్యసనంలా మారే రోజు రావాలని ఆకాంక్షించారు. చెట్లు నరికేయడంపై ఉన్న శ్రద్ధ పెంచడంపై […]

Read More

మార్చి 2026 లోపు ‘దేవాదుల’ పనులు పూర్తి చేస్తాం

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి హామీ ములుగు, మహానాడు: దేవాదుల ప్రాజెక్టు పెండింగ్‌ పనులు మార్చి 2026లోగా వంద శాతం పూర్తి చేస్తామని, ఆ నెలలో సోనియా గాంధీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు వారు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించారు. వీరితోపాటు మంత్రి సీతక్క, నీటిపారుదల శాఖ నిపుణులు […]

Read More

హైదరాబాద్ నగర అభివృద్ధికి బడ్జెట్ లో 10వేల కోట్లు

యాంటి నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యం -వాటికి పూర్తి స్థాయిలో నిధులు రక్షణ పట్ల ఇది మా ప్రభుత్వం నిబద్ధత ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు లైసెన్స్ లు తీసుకోండి గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి ఒప్పందం మేరకు ఉద్యోగులకు వేతనాలు చెల్లించండి – పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో జరిగిన HCSC సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్: నగర అభివృద్ధికి గతంలో ఎన్నడూ […]

Read More

ప్రజలపై భారం వేయకుండా ఆదాయం పెంచండి

– నూతన ఆలోచనలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి – రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపుపై సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రజల పైన ఎలాంటి పన్నుల భారం పడకుండ ప్రభుత్వ అవసరాలను, ఆలోచనలను పరిగణలోకి తీసుకొని అన్ని శాఖల్లో ప్రత్యామ్నాయంగా ఆదాయం పెంపు పైన అధికారులు దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపు […]

Read More