ఫైనాన్స్ డిపార్టుమెంటులో 8 శాతం కమీషన్లు

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కోవర్టు రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా బండి సంజయ్ తమ్ముడి కంపెనీతో రేవంత్ రెడ్డి ఎట్లా ఒప్పందాలు చేసుకుంటారు? ఆరు గ్యారెంటీలపై బీజేపీ నేతలు ఎందుకు అడగడం లేదు? సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదంపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందిచలేదు ప్రమాదం సోషల్ మీడియా ద్వారా మా దృష్టికి వచ్చినట్లు ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు – ఎమ్మెల్యేలు కె.పి.వివేకానంద,ముఠా గోపాల్ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ పనితీరు […]

Read More

కృష్ణా, గోదావరి సంగం వద్ద హారతులు పున: ప్రారంభం

* అంతరాలయంలో శ్రీదుర్గమ్మ తల్లి వీడియోగ్రఫీ చేస్తే కఠిన చర్య * రూ.113 కోట్ల సి.జి.ఎఫ్.నిధులతో 160 దేవాలయాల ఆధునీకరణ * ధూప దీప నైవేద్యాలకి ప్రస్తుతం ఇచ్చే రూ.5 వేలను రూ.10 వేలకు పెంపు * రెవిన్యూ సదస్సుల్లో దేవాదాయ భూములపై కూడా ఫిర్యాదులు స్వీకరణ – రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమరావతి, మహానాడు: గతంలో కృష్ణా, గోదావరి పవిత్ర సంగం వద్ద […]

Read More

దటీజ్ లోకేష్!

నాడు పాదయాత్రలో 200 యూనిట్లు కరెంట్ వచ్చిందని జగన్ ప్రభుత్వం పింఛన్ తొలగించారని నాడు పాదయాత్రలో లోకేషన్నని కలిసి వాపోయిన దివ్యాంగుడు… నేడు గుర్తొంచుకొని మరీ లోకల్ తహసీల్ధార్ కి పోన్ చేసి పింఛన్ పునర్ధించాలని ఆదేశాలు జారీ చేసిన మంత్రి నారా లోకేష్.. తొలి వందరోజుల్లోనే తన పింఛన్ అందటంతో అనందాన్ని వ్యక్తం చేసిన బాధిత దివ్యాంగుడు.

Read More

పాత నగరాన్ని పట్టించుకోని ప్రభుత్వాలు

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శ హైదరాబాద్, మహానాడు: నాంపల్లి అసెంబ్లీ, గుడిమల్కాపూర్ డివిజన్ లో ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలోనే హైదరాబాద్ అత్యంత ప్రాముఖ్యత ఉన్న నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనకు అందరం కలిసికట్టుగా కృషిచేయాలి. నగరం నుంచే అధిక […]

Read More

యువత సొంత కాళ్లపై నిలబడేలా చేయడమే అసలైన సంక్షేమం

విద్య, వైద్యం ఉచితంగా అందిస్తే చాలు ఇంకే ఉచితాలు అవసరం లేదు భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు యువతరం ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలని సూచన స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ లో ఉచిత వైద్య శిబిరం విజయవాడ: ప్రజలకు విద్య,వైద్యం ఉచితంగా అందిస్తే చాలని, మరింకే ఉచిత పథకాలు అవసరం లేదని భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ […]

Read More

నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ళ దాడి!

– సీఆర్‌పీఎఫ్‌ అలర్ట్‌తో దుండగుల పరార్‌ నడికుడి, మహానాడు: నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ళ దాడి జరిగింది. పల్నాడు జిల్లా, దాచేపల్లి మండలం నడికూడి స్టేషన్ నుండి రైలు రాత్రి 1:30 బయలు దేరి బి క్యాబిన్ నుండి అండర్ బ్రిడ్జి సమీపానికి వెళ్తున్న సమయంలో దొంగలు ఏసీ బోగీలపై రాళ్ళతో దాడి చేశారు. రైలులో మొత్తం 16 బోగీలు ఉన్నాయి. దాడిలో ఎనిమిది మంది దుండగులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. దాడి […]

Read More

6 మెడల్స్.. 71వ స్థానం

– ఒలింపిక్స్ లో భారత్ ప్రస్థానం పారిస్ ఒలింపిక్స్ విశ్వ క్రీడల్లో భారత ప్రస్థానం ముగిసింది. ఇండియా మొత్తం 6 మెడల్స్ సాధించి టేబుల్లో 71వ స్థానంలో నిలిచింది. ఒక్క గోల్డ్ మెడల్ కూడా గెలవలేదు. గత టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా ఈసారి సిల్వర్ తో సరిపెట్టుకున్నారు. మిగతా 5 మెడల్స్ కాంస్యాలే. ఇందులో మనూ భాకర్ 2, సరబ్ జోత్ సింగ్, […]

Read More

భారత్ లో వందేళ్ల కమ్యూనిస్టుల స్థితిగతులు

(వి. ఎల్. ప్రసాద్) 1942 లో గాంధీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఇక్కడే కమ్యూనిస్టుల వ్యూహం దెబ్బతింది. వారి ఆలోచన వేరే విధంగా చేశారు. అప్పుడు వారు తీసుకున్న తప్పుడు నిర్ణయం నేటికీ వారిని వెంటాడుతోంది. తర్వాత కాలంలో చేసిన తప్పిదాన్ని గుర్తించి , వారి అధికారిక పత్రాల్లో తప్పిదంగా నమోదు చేసుకున్నారు. అది రెండో ప్రపంచ యుద్ధ కాలం. నాజీ సేనలు సోవియట్ […]

Read More

సీఎం మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్

హైదరాబాదు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హైదరాబాదులో ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని మెమోరండం ఇచ్చారు.

Read More

ఆక్వా కేపిటల్‌గా ఏపీని మారుస్తాం

– మత్స్య కారుల ఆదాయం పెంచేలా మథర్ షిప్ వ్యవస్థ – సీడ్ కోసం ఇప్పటికీ పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి – జగన్ ఐదేళ్ల పాలనలో ఎన్‌ఎఫ్‌డీబీ నుండి రూపాయి కూడా తీసుకురాలేకపోయారు – బందరులో మెరైన్ యూనివర్శిటీ ఏర్పాటుకు కృషి – ఫిషింగ్ హార్బర్లో వాతావరణ పరిస్థితుల్ని అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, మహానాడు: మచిలీపట్నాన్ని రాష్ట్రానికి ఆక్వా కేపిటల్‌గా మార్చి తీరుతానని […]

Read More