– ఎస్ఎఫ్ఐ డిమాండ్ విజయవాడ, మహానాడు: కొన్ని ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యాసంస్థలు రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రత్యేక తరగతుల నిర్వహిస్తున్నాయని ఆ విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) కృష్ణాజిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అడ్మినిస్ట్రటివ్ డైరెక్టర్ వి. మనోహర్ నాయక్ కి గురువారం మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కృష్ణాజిల్లా కమిటీ […]
Read Moreహైదరాబాద్ నగరం పెట్టుబడులకు తలమానికం
– మీడియాతో డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ నగరం పెట్టుబడులకు తలమానికమని, ఉద్యోగాలు రావాలని, జీవనస్థితిగతులు మారాలని కోరి తెచ్చుకున్న రాష్ట్రం మనదని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం జిహెచ్ఎంసి పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందితో సమీక్ష, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ నగరంలో వినియోగదారులందరికీ కరెంటు […]
Read Moreసీనియర్ ఐపీఎస్ అధికారులకు, అదనపు డీజీలకు ప్రమోషన్లు
హైదరాబాద్, మహానాడు: తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారులకు, అదనపు డీజీలకు ప్రమోషన్లు ఇచ్చింది ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ డీజీగా శివధర్ రెడ్డి, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా, డీజీ కేడర్లో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి, సీఐడీ డీజీగా షికా గోయల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిస్త్ పదోన్నతలు పొందిన వారిలో ఉన్నారు.
Read Moreస్నేహితురాలికి ఐ ఫోన్ గిప్ట్గా ఇచ్చేందుకు దొంగతనం!
ఢిల్లీ : నజాఫ్గఢ్ లో తొమ్మిదో తరగతి చదివే ఓ అబ్బాయి అదే క్లాస్ చదివే తన స్నేహితురాలికి ఐ ఫోన్ గిఫ్ట్ ఇద్దామని, తన ఇంట్లోనే అమ్మ బంగారాన్ని దొంగతనం చేశాడు. ఆ బంగారాన్ని అమ్మి వచ్చిన రూ. 50 వేలతో ఐ ఫోన్ కొని స్నేహితురాలికి గిప్ట్గా ఇచ్చాడు. బంగారం దొంగతనం జరిగిందని వాళ్ల అమ్మ ఫిర్యాదు చేస్తే పోలీసులు సీసీటీవీ పరిశీలించారు. దొంగతనానికి బయటి వ్యక్తులు […]
Read Moreకూటమి ప్రభుత్వంలో కష్టపడి పనిచేస్తాం..
– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వీరులపాడు, మహానాడు: రాష్ట్ర పునర్నిర్మా ణమే లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. వీరులపాడు మండలం జయంతి గ్రామంలో ఎస్డీఏ చర్చి సంఘ కాపరి, సంఘస్తులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సౌమ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు. ఐదేళ్ల […]
Read Moreగిరిజనులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు
హైదరాబాద్, మహానాడు: అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. మూలవాసులుగా, అమ్మలాంటి అడవికి తోడుండే భూమిపుత్రులుగా, కల్మశంలేని అనుబంధాలకు ప్రతీకలుగా ఆదివాసీలు నిలుస్తారని, అలాంటి గిరిజనుల హక్కుల పరిరక్షణకు, వారి సంక్షేమాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఒక సందేశంలో తెలిపారు. రూ.17,056 కోట్ల కేటాయింపుతో బడ్జెట్ లో గిరిజన సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామన్నారు. గతంలో పేరుకు పంచాయితీలుగా మారినా పైసా […]
Read Moreప్రభుత్వ ఆస్పత్రిల్లో నిరాటంకంగా రోగులకు సేవలు
– మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాద్, మహానాడు: ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులలో రోగుల సంరక్షణ సేవలు నిరాటంకంగా సాగుతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గురువారం తెలిపారు. ఆస్పత్రి పనితీరుకు ఆటంకం కాకుండా పారదర్శకంగా బదిలీలు చేపట్టామన్నారు. ఇంకా ఆయన మాట్లాడూతు… దీర్ఘకాలికంగా ఒకే చోట ఉద్యోగ విధులను నిర్వహిస్తున్న 40% ఉద్యోగుల సర్వీసును గుర్తించి వారిని బదిలీలు చేశాం. ఈ బదిలీల […]
Read Moreసీఎం చంద్రబాబు పిలుపుతో సామాన్య కార్యకర్తలో అవధుల్లేని ఆనందం
అమరావతి, మహానాడు: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక క్షణం తీరిక లేకుండా పాలనా వ్యవహారాల్లో బిజీబిజీగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు తనపై అంతులేని అభిమానాన్ని కనబరిచిన సాధారణ కార్యకర్తలను పిలుపించుకుని మాట్లాడిన ఆసక్తిర సన్నివేశం గురువారం సచివాలయంలో చోటుచేసుకుంది. ప్రతిపక్షంలో ఉండగా తాను పర్యటనలకు వెళ్లినప్పుడు నిత్యం తనను అనుసరించి అభిమానాన్ని చూపించిన ఇద్దరు కార్యకర్తలను గుర్తు పెట్టుకుని మరీ పిలిపించుకుని వారితో మాట్లాడారు. దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు […]
Read Moreవిద్యాభివృద్ధితోనే ఉత్తమ సమాజం!
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: విద్యాభివృద్ధితోనే మన సమాజ అభివృద్ధి సాధ్యం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. విద్యార్థులు చదువులు పట్ల శ్రద్ధ వహించి భవిష్యత్తు తరాలకు వారథులుగా నిలవాలని కుటుంబాల అభివృద్ధికి తోడ్పడాలని ఆర్థికంగా సామాజికంగా దేశాభివృద్ధిలో విద్యార్థి కీలకపాత్ర పోషించాలని కోరారు. దర్శి నియోజకవర్గం, దొనకొండ మండలం, కొచ్చర్లకోట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థులతో ముచ్చటించారు. వారి బాగోగులు తెలుసుకున్నారు. […]
Read Moreఅవయవ దాతలకు సత్కారాలు అభినందనీయం
– జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి గుంటూరు, మహానాడు: అవయవ దాతలకు సత్కారాలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం ఎంతో అభినందనీయమని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అన్నారు. బ్రెయిన్ డెత్ సంభవించిన అవయవ దాతలు కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులు, గుండె లాంటి అవయవాల మార్పిడితో వేలాది మందికి పునర్జన్మను ఇస్తున్నారన్నారు. దాతలను, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించాలని, అవయవదాతల అంతిమ […]
Read More