– ఎమ్మెల్యే అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: ఐదేళ్ల పాటు పడకేసిన పారిశుద్ధ్యంపై నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు యుద్ధం ప్రకటించారు. పొద్దున్న లేచినప్పటి నుండి నిద్రపోయే ముందు వరకు ప్రజల్లోనే ఉంటూ సమస్య అనే మాట లేకుండా చేసేందుకు తపిస్తున్నారు. స్వయంగా ఫాగింగ్ యంత్రాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్నారు. కాలువల్లో పిచ్చి మొక్కలు తొలగింపజేశారు. డీవార్మింగ్ స్ప్రే చేశారు. వర్షంలోనూ 8, 11, 21, 29,30 […]
Read Moreహైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త సెంటర్
10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ దాదాపు 15 వేల మంది యువతకు ఉద్యోగాలు అమెరికాలో సీఎంతో చర్చలు జరిపిన కంపెనీ ప్రతినిధి బృందం హైదరాబాద్ : ప్రపంచ స్థాయిలో ఐటి రంగంలో పేరొందిన కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణలో భారీ విస్తరణ ప్రణాళికకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ లో దాదాపు 15 వేల మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. ఇరవై వేల మంది […]
Read Moreఅన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చెల్లి!
తెనాలి, మహానాడు: సోదరుడిపై ఎస్పీకి ఓ చెల్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, ఫిర్యాది అందించిన వివరాలివి. తెనాలికి చెందిన విజయ తన భర్తతో సింగపూర్లో ఉద్యోగం చేసుకునే సమయంలో తన అన్న విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 2012లో ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ మూండంతస్తుల ఇంట్లో అద్దెకుంటూ తన అన్న 2019 వరకు అద్దె చెల్లించారని విజయ […]
Read Moreఏ మున్సిపాల్టీలోనూ చెత్త కనపడటానికి వీల్లేదు
అన్నా క్యాంటీన్లు స్వయం సమృద్ధి సాధించేలా చూడండి టీటీడీ నిత్యాన్నదానం తరహాలో ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేద్దాం కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి: రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలో కూడా చెత్త కనపడటానికి వీల్లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంటువ్యాధుల పట్ల శ్రద్ద కనబరచాలన్నారు. […]
Read Moreరండి! దస్తగిరిలవ్వండి!! దర్జాగా తిరగండి!
(భోగాది వేంకట రాయుడు ) వైసీపీ అనే ఓ నడమంత్రపు గ్రూప్ లో చేరి, ఐదేళ్లపాటు… రాష్ట్రాన్ని గొడ్డలి తో ముక్కలు ముక్కలు గా నరికేసి, ఖీమా గా కొట్టేసిన “గొడ్డలి పార్టీ ప్రియులు ” ఇప్పుడు… చెట్టుకొకరు, పుట్టకొకరు గా పరారై పోతున్నారు. మారు వేషాలు వేసుకుంటూ, సెల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్ చేసేసుకుని, అండర్ గ్రౌండ్ లకు వెళ్లిపోతున్నారు. కొందరైతే,… ” చూడు పిన్నమ్మా…. పాడు […]
Read Moreజగనన్న కాలనీల్లో జగమంత అవినీతి
• స్థలాల కొనుగోళ్ల, ఇళ్ల నిర్మాణంలో భారీ అవకతవకలు • ఏ లే అవుట్ చూసినా రూ.వందల కోట్ల పక్కదారి • పేదల ఇళ్ల పేరుతో పెద్దలు ఆడిన అవినీతి నాటకం • పేదల ఇళ్ల పథకం పై సమగ్ర విచారణ జరగాలి • కాంట్రాక్టర్లు పూర్తిస్థాయిలో పనులు చేయాల్సిందే • తెనాలి నియోజకవర్గంలో లే అవుట్లను పూర్తిస్థాయిలో పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి: ‘ప్రజా ధనాన్ని కొల్లగొట్టి […]
Read Moreపారిస్ ఒలింపిక్స్ కు తెలంగాణ అధికార బృందం
పారిస్ లో జరుగుతున్న ఒలంపిక్స్ 2024 ను సందర్శించేందుకు తెలంగాణ అధికార బృందం ఈరోజు బయలుదేరింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి నేతృత్వమ్ లో ప్రభుత్వ సలహాదారులు( క్రీడలు) జితేందర్ రెడ్డి , శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, వి సి &ఎండీ ఏ. సోనీ బాలాదేవి ఐఎఫ్ఎస్, ఎన్ .ప్రకాష్ రెడ్డి , కేంద్ర మాజీ మంత్రి […]
Read Moreశ్రీ కోదండరామ స్వామి ఆలయంలో హుండీ చోరీ
గతంలో కూడా పలుసార్లు ఆలయంలో చోరీలు సీసీ కెమెరాలు పర్యవేక్షణ లోపం చంద్రగిరి: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం దామలచెరువు శ్రీ కోదండరామస్వామి ఆలయంలో రాత్రి హుండీ చోరీ జరిగింది.గతంలో కూడా పలుసార్లు ఆలయంలో చోరీలు జరిగాయి,సీసీ కెమెరాలు పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ చోరీలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు. గత నెలలోనే ఆలయ హుండీ లెక్కింపు జరిగిందని అన్నారు.సుమారు 5000 నుండి 7000 రూపాయల వరకు […]
Read Moreపంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీ పై విత్తన పంపిణి
-ఎన్డీయే ప్రభుత్వం రైతు మేలు కోరే ప్రభుత్వం – – తక్షణ అమలుకు ఆదేశాలు – – వ్యవసాయ శాఖామాత్యులు కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ: అధిక వర్షాల కారణంగా ముంపునకు గురై పంటలు నష్టపోయిన రైతులకు 80% రాయితీపై విత్తన పంపిణి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతు మేలు కోరుకునే ప్రభుత్వం కాబట్టే […]
Read Moreమార్చికల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో పూర్తి స్థాయిలో విద్యుత్
సిబ్బంది క్వార్టర్స్ నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవండి దామరచర్ల నుండి పవర్ ప్లాంట్ కు ఫోర్ లైన్ బైపాస్ రోడ్డు పై వారంలో నివేదిక ఇవ్వండి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వచ్చే ఏడాది మార్చి కల్లా ఎట్టి పరిస్థితిలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు […]
Read More