శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జునుడి సేవలో నారా భువనేశ్వరి

– పరమ శివుడికి రుద్రాభిషేకం శ్రీశైలం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న నారా […]

Read More

5 లేదా 6న సాగర్ గేట్లు ఎత్తే అవకాశం

సాగర్: ఆల్మట్టి నుంచి 3 లక్షల క్యూసెక్కులు విడుదల అవుతుండగా, తుంగభద్ర నుంచి 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలం వైపు పరుగులిడుతూ వస్తోంది. తుంగ, భద్ర, కోయినా, ఆల్మట్టి, నారాయణపురా, జూరాల, శ్రీశైలం అన్నీ పూర్తి స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయి. ఆ రిజర్వాయర్ల నుంచి వచ్చే నీటిలో 60 వేల క్యూసెక్కులు పోతిరెడ్డి పాడు, మరి కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు, కాలువల ద్వారా పోగా 5 నాటికి […]

Read More

ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

ఢిల్లీ : ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నర్తకిగా ఖ్యాతిగాంచిన యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. దిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. 1940లో మదనపల్లెలో జన్మించారు. యామినీకి 1968లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. గతంలో తితిదే ఆస్థాన నర్తకిగా కూడా ఆమె సేవలందించారు. ఢిల్లీలో ‘యామినీ స్కూల్ […]

Read More

ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య

– వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం గా ఎడ్యుకేషన్ లో సమూల మార్పులు – నూతన విద్యా విధానంలో మరిన్ని మార్పులు తీసుకుని వచ్చేందుకు దేశవ్యాప్తంగా సెమినార్లు – ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి జి.లక్ష్మణ్ అమరావతి: దేశంలో నూతన జాతీయ విద్యావిధానం పాలసీ తీసుకురావటం వల్ల ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించగలుగుతాం. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందటం వల్ల విద్య లో కూడా సరైన […]

Read More

పథకాలు కాదు.. ఫలితాలు కనిపించాలి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష అమరావతి, మహానాడు : పథకాలు అందించడమే కాదు.. వాటి ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించే విధంగా ప్రణాళికతో పనిచేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సచివాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష చేశారు. మహిళలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. […]

Read More

ఉద్యోగులతో ముఖాముఖి సందర్భంగా..నిజాలు తెలియజేస్తున్నాం..

సీఎం రేవంత్‌కు హరీష్‌ బహిరంగ లేఖ హైదరాబాద్‌, మహానాడు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్‌ రావు, దేశపతి శ్రీనివాస్‌ బహిరంగ లేఖ రాశారు. పదోన్నతి పొందిన వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులతో మీరు ముఖాముఖి నిర్వహిస్తున్నందుకు అభినందనీయం అన్నారు. కానీ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తమవి అని చెప్పుకుంటున్న కొన్ని అంశాలు గత బీఆర్‌ ఎస్‌ ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాలు కావడం వల్ల నిజాలు […]

Read More

రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ విధానంలో సమూల మార్పులు

పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయం ద్వారా అందుబాటులో నిత్యావసర వస్తువులు సివిల్ సప్లై శాఖపై సమీక్షలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి: ఫౌర సరఫరాల శాఖపై సిఎం నారా చంద్రబాబు నాయడు సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ విధానం, రేషన్ బియ్యం సరఫరా, డోర్ డెలివరీ విధానం పనితీరు, నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో సచివాలయంలో శుక్రవారం సమీక్షించారు. గత ప్రభుత్వం ధాన్యం […]

Read More

ఈనెల 5,6 తేదీల్లో జరిగే కలెక్టర్ల సమావేశంపై సి ఎస్ వీడియో సమావేశం

అమరావతి,2 ఆగస్టు: ఈనెల 5,6 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన అంశాలపై ఆయా శాఖల కార్యదర్శులతో శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కలెక్టర్ల సమావేశానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను శాఖల వారీగా సమీక్షించారు. రానున్న 100 రోజుల కార్యాచరణపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు కలెక్టర్లకు దిశా […]

Read More

అమరావతి రైతులకు ఇచ్చే కౌలు, పింఛన్లు మరో ఐదేళ్లపాటు పొడిగింపు

– పురపాలక ,పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, ఆగస్టు 2: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తున్న వార్షిక కౌలును, రైతు కూలీలకు ఇచ్చే పింఛన్లను మరో ఐదేళ్లపాటు పొడిగించేలా సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా […]

Read More

చిత్రకారుడు జెస్టిస్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

వినుకొండ, మహానాడు : వినుకొండ ప్రముఖ జాతీయ చిత్రకారుడు డాక్టర్‌ వజ్రగిరి జెస్టిస్‌కు జాతీయ కుంచె గురు అవార్డు దక్కింది. కర్ణాటక రాష్ట్ర చిత్రకారుల సమాఖ్య భారతీయ నామఫలక కుంచె కళావిరద సంఘ్ వారు భారత జాతీయ స్థాయిలో నిర్వహించిన చిత్రకారుల మహాసభలో ఈ అవార్డును ప్రదానం చేశారు. గత బుధవారం ఆయన అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వినుకొండ పట్టణ రాజకీయ ప్రముఖులు కవులు కళాకారులు, పాస్టర్‌లు, న్యాయవాదులు, […]

Read More