అధైర్యపడొద్దు

తాడేపల్లి, మహానాడు :  మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్‌ తాడేపల్లి క్యాంప్‌ ఆఫీస్‌లో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. బుధవారం జరిగిన సమావేశంలో అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దు, పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.  రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా […]

Read More

రేవంతన్నా.. మోసం చేసిందెవరన్నా?

-రేవంత్ విమర్శలపై సబిత తనయుడు, బీఆర్‌ఎస్ యువనేత కార్తీక్‌రెడ్డి ట్వీట్ హైదరాబాద్: తనను సబితా ఇంద్రారెడ్డిమోసం చేశారంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సభలో చేసిన ఆరోపణలకు సబిత స్పందించగా.. ఆ తర్వాత ఆమె తనయుడైన బీఆర్‌ఎస్ యువనేత కార్తీక్‌రెడ్డి కూడా ఎక్స్ వేదికగా రేవ ంత్ వ్యాఖ్యలకు స్పందించారు. కార్తీక్ ఏమన్నారంటే.. సరే రేవంత్ అన్న, మీరు 2019 సంవత్సరంలో మేము నిన్ను వదిలి పార్టీ మారాము అనేది మీ […]

Read More

కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత 

– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ    పెనుకొండ, మహానాడు : కూటమి ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి విద్యార్థి చదువు పట్ల ఆసక్తితో పాటు లక్ష్యాన్ని ఏర్పరచుకొని, దానిని సాధించేందుకు కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ అన్నారు. సత్యసాయి జిల్లా పెనుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలను మంత్రి సవితమ్మ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి  మంత్రి […]

Read More

చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డిని అరెస్టు చేయాలి

తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి  చిత్తూరు , మహానాడు : రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాని దద్దమ్మ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..  ఒక రాజధాని కట్టలేని పనికిమాలిన మంత్రి ముప్పై రాజధానులు కడతాను అని బడుగు బలహీన వర్గాల పేద ప్రజల భూములను అక్రమంగా దోచుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రాచకొండ లక్ష్మయ్య అన్నారు. […]

Read More

చావడం కాదు బతకడం ముద్దు 

ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం గీతన్న నేతన్న వేరు కాదు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్   హైదరాబాద్, మహానాడు :  చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించి ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో అన్నారు. సిరిసిల్ల చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని రాజకీయాలకు అతీతంగా చావడం కాదు బతకడం ముద్దు అని, పోరాడడం ముఖ్యం అని పేర్కొన్నారు. ఈ […]

Read More

గంజాయి నివారణకై మంత్రివర్గ ఉపసంఘం 

ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష విశాఖపట్నం , మహానాడు :  రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీలతో విశాఖలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్టు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని చెప్పారు. గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అనిత […]

Read More

సైబర్ నేరగాళ్ల కు వృద్ధులే టార్గెట్

పరువు పోతుందని రూ.7 లక్షలు పంపారు లక్షల్లో వదిలించుకున్న మరో వృద్ధుడు (శివ శంకర్ చలువాది) సోషల్ మీడియాలో యువతుల తియ్యని మాటలు విని, నిజమేననుకొని నమ్మి కాల్‌ చేసి మోసిపోయిన వారు ఎందరో. న్యూడ్‌ కాల్స్‌ పేరుతో నిలువు దోపిడీ ఉదంతాలు ఎన్నో. విద్యార్థులు, యువకులు, ఉద్యోగులే వీరి లక్ష్యం. కానీ తాజాగా రూటు మార్చిన అమ్మాయిలు వృద్ధులకు ఎర వేస్తున్నారు. వీరి వలకు చిక్కిన వృద్ధులు విలవిలలాడుతున్నారు.ఇటీవల […]

Read More

ఎన్టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీని 1వతేదీ ఉ.6గం.లకే ప్రారంభించాలి

• ఆగస్టు నెలకు 64.82లక్షల పింఛన్లకు రూ.2737.41 కోట్లు విడుదల • 1వతేదీనే 96శాతం పంపిణీ,2వ తేదీతో నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి • పింఛన్ల పంపిణీ ప్రక్రియలో జిల్లా కలక్టర్లు పాల్గొనాలి • పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి • గత నెలలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ […]

Read More

హామీలు బారెడు నిధులు మాత్రం జానెడు 

తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీ! కౌలు రైతుల గోస పట్టించుకునే నాథుడే లేడు! బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి హైదరాబాద్, మహానాడు : ఎన్నికల హామీలు బారెడు నిధులు మాత్రం జానెడు అనే విధంగా తెలంగాణ బడ్జెట్ అంకెల గారడీగా మారిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి అన్నారు. రుణ మాఫీకి 30 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరం అని చెప్పారు. కానీ అంత బడ్జెట్ పెట్టలేదు. సీఎం చెప్పిన లెక్కల […]

Read More

ఏపీలో పాల్ అమలు శభాష్

నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ ప్రశంస అమరావతి: అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో పాల్ కార్యక్రమం అమలు తీరు బాగుందని యూనివర్శిటీ ఆప్ చికాగో ప్రొఫెసర్, పాల్ పరిశోధకులు, నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ ప్రశంసించారు. మంగళవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయానికి కార్యాలయానికి విచ్చేసి రాష్ట్రంలో పాల్ కార్యక్రమం అమలు తీరు గురించి చర్చించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన. శశిధర్ సమగ్ర శిక్షా […]

Read More