కాథరిన్‌తో పెట్టుకుంటే.. అంతే!

కాథరిన్ అనబడే ఈ అమ్మాయిని జూదశాలలకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లాస్ వేగాస్, మకావ్, మోంటె కార్లో లాంటి నగరాల్లోని కేసినోలలోకి అనుమతి నిషేధించారు. కారణం? ఒకసారి పేకముక్కల కట్టను ఈ అమ్మాయి గమనించిన తర్వాత ..తన టేబుల్ వద్ద పంచబడిన పేకముక్కల్ని కన్నెత్తి చూడకుండా, ఎవరి దగ్గర ఏయే పేకముక్కలు ఉన్నాయో.. ఏయే వరుసలో ఉన్నాయో ఎంతో ఖచ్చితత్వంతో కనిపెట్టగల అఖండమేధావి కావటమే. కాథరిన్ మేధోశక్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన […]

Read More

12 రోజుల్లోనే 12 వేల కోట్లు

రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల లక్షన్నర లోపు 6.40 లక్షల రైతులకు మాఫీ అసెంబ్లీ ప్రాంగణం నుంచే రైతుల ఖాతాల్లో జమ రైతుల సంతోషం చూస్తుంటే నా జన్మ ధన్యమైంది – సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: ఆగస్టు నెలలోనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని.. ఈ ఏడాది ఆగస్టులోనే తెలంగాణలోని రైతులందరూ రుణ విముక్తులయ్యారని, రెండు లక్షల రుణ భారం తీరటంతో నిజమైన స్వేచ్ఛను పొందారని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ […]

Read More

హెపటైటిస్ ఎందుకు వస్తుంది?

(వాసు) హెపటైటిస్ అనేది కాలేయంలో సంక్రమిత వ్యాధి. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. హెపటైటిస్‌కు ప్రధానంగా వైరస్లు కారణమవుతాయి, మరియు దీని వివిధ రకాలు ఉన్నాయి: హెపటైటిస్ A, B, C, D, మరియు E. ప్రతి రకం వ్యాప్తి మార్గాలు మరియు ప్రమాద స్థాయిలు వేరుగా ఉంటాయి. హెపటైటిస్ యొక్క కారణాలు 1. హెపటైటిస్ A*: ఇది సాధారణంగా కలుషిత ఆహారం మరియు నీటితో […]

Read More

ప్రతిపక్ష హోదాపై హైకోర్టుకు జగన్‌, స్పీకర్‌కు నోటీసులు

అమరావతి: అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ హైకోర్టునుమాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జగన్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ప్రతిపక్ష హోదాకు సంబంధించిన రూల్ పొజిషన్ వివరాలను న్యాయస్థానం ముందు పెట్టాలని వెల్లడించింది. తదుపరి విచారణను 3 వారాలకు […]

Read More

జార్ఖండ్ రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి

– 20 మందికి తీవ్ర గాయాలు – కొనసాగుతున్న సహాయక చర్యలు రాంచీ: ఝార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్‌ వద్ద హావ్‌డా-సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి రైల్వే అధికారులు చేరుకున్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే రైల్వే శాఖ ఉన్నతాధికారులు […]

Read More

కార్యకర్తకు చెప్పులు తొడిగిన ఎమ్మెల్యే డాక్టర్ కొలికపూడి

బాబు సీఎం అయ్యేంతవరకూ చెప్పులు వేయనన్న కార్యకర్త శపథం అది తెలిసి స్వయంగా ఆయనకు చెప్పులు తొడిగిన తిరువూరు ఎమ్మెల్యే డాక్టర్ కొలికపూడి సోషల్‌మీడియాలో కొలికపూడికి ప్రశంసల వర్షం తిరువూరు: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తాను చెప్పులు వేసుకోనంటూ శపథం చేసి.. ఐదు సంవత్సరాలుగా ఆచరించిన కార్యకర్తకు చెప్పులు తొడిగి, ఎమ్మెల్యే డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పులు […]

Read More

అమరావతి కోసం తుమ్మల మధుస్మిత రూ.4 లక్షలు విరాళం

అమరావతి: రాజధాని అమరావతి కోసం తుమ్మల మధుస్మిత అనే మహిళ రూ.4 లక్షలు విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి ఈ మేరకు చెక్ అందజేశారు. అమెరికాలోని న్యూ జెర్సీలో పనిచేస్తున్న మధుస్మిత అమరావతికి తనవంతు సహకారంగా ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మధుస్మితను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని సిఎం పిలుపునిచ్చారు.

Read More

యూనిటీ మాల్ నిర్మాణం కోసం ప్రభుత్వం తరపున టెండర్లు

విశాఖ జిల్లా మధురవాడలో 5 ఎకరాల స్థలంలో యూనిటీ మాల్ నిర్మాణం జ్యుడీషియల్ ప్రివ్యూ కోసం టెండర్ డాక్యుమెంట్ల దాఖలు ఆసక్తి గల బిడ్డర్లు, సాధారణ ప్రజలు, స్టేక్ హోల్డర్ లు తమ సలహాలు, రిమార్కులు, అభ్యంతరాలు 6 ఆగస్టు, 2024 న సాయంత్రం 5 గంటలలోగా తెలపాలని సూచన – రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ జి. రేఖారాణి,ఐఏఎస్ విజయవాడ: విశాఖపట్నం జిల్లా మధురవాడలో యూనిటీ […]

Read More

సమగ్ర రీసర్వేపై చంద్రబాబు యూ టర్న్‌

మొన్న రద్దు.. నిన్న కొనసాగిస్తామని ప్రకటన చంద్రబాబుది నిత్యం అబద్ధాల పాలన – మాజీ మంత్రి అంబటి రాంబాబు తాడేపల్లి: నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలో భూముల సమగ్ర రీసర్వేను, ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని తీవ్రంగా తప్పు పట్టిన చంద్రబాబు.. ఇప్పుడు యూటర్న్‌ తీసుకున్నారని మాజీ మంత్రి రాంబాబు గుర్తు చేశారు. భూములు, గనులు, సహజ వనరుల దోపిడి జరిగిందంటూ, ఇటీవల శ్వేతపత్రం విడుదల […]

Read More

పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు

త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాం – ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు :  వినుకొండ పట్టణ పుర ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయనున్నట్లు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. పట్టణానికి త్రాగునీరు సరఫరా చేసే 3 సింగర చెరువులను సాగర్ జనాలతో నింపగా సోమవారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మునిసిపల్ అధికారులతో కలిసి చెరువులను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్నాడు ప్రాంత ప్రజలు త్రాగునీటికి […]

Read More