లక్ష క్రియాశీలక సభ్యత్వాలే లక్ష్యం

జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గుంటూరు, మహానాడు :  గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు లక్షకు పైగా నమోదు కావాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జనసేన జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు వెలిదండి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం జిల్లా కోర్టు ఆవరణలో సభ్యత్వ నమోదు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు […]

Read More

కార్గిల్ యుద్ధానికి 25 ఏళ్ళు

75 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ గుంటూరు, మహానాడు :  కార్గిల్ యుద్ధం జరిగి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా యువ మోర్చా అధ్యక్షులు మైలా హరికృష్ణ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్బంగా 75 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీకృష్ణ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. […]

Read More

నేర రహిత రాష్ట్రమే కూటమి ప్రభుత్వ లక్ష్యం

గత ప్రభుత్వంలో దెబ్బతిన్న శాంతి భద్రతలను మళ్లీ గాడిన పెడతాం ప్రజల ప్రాణాలకు రక్షణ ఇస్తాం…ప్రజల ఆస్తులకు భరోసా ఇస్తాం శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఏ స్థాయి వ్యక్తినైనా శిక్షిస్తాం నేరస్తుడే పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరుగుతుందో గత ఐదేళ్లు అదే జరిగింది ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీలు 250 మంది, మహిళలు 2,027 మంది దారుణ హత్యకు గుర‌య్యారు వివేకా హత్యలోనూ ఊహకు కూడా అందని […]

Read More

జగన్ రెడ్డి పాలనంతా అక్రమ కేసులే

తప్పుడు కేసులతో ప్రతిపక్ష నేతల్ని వేధించారు సౌమ్యంగా ఉండే డా౹౹చదలవాడపైనా 17 కేసులు శ్వేతపత్రం విడుదల సమయంలో ప్రస్తావన నరసరావుపేట, మహానాడు :  ప్రజా సమస్యలపై పోరాడుతూ, అత్యంత సౌమ్యుడైన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబుపై కూడా గత ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధించిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేశారు.అనంతరం ప్రజా […]

Read More

కోట్లు కొల్లగొట్టారు!

వైకాపా పాలనలో అతిపెద్ద ‘చెత్త’ స్కామ్ విజిలెన్స్ విచారణ చేపట్టాలి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడి డిమాండ్ చిలకలూరిపేట, మహానాడు :  వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అతి పెద్ద చెత్త కుంభకోణంతో కోట్లు కొల్లగొట్టారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ చెత్త కుంభకోణానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి ఎన్ కిరణ్ కుమార్ కి తెలియజేస్తూ […]

Read More

ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలు రాక్షసులను చూశారు

– వైసీపీ రాక్షస పాలనపై ప్రజలు యుద్ధం చేసి గెలిచారు – 2024 ఎన్నికలు ఓ స్వాతంత్ర్య పోరాటాన్ని గుర్తు చేశాయి – పదవులు, అధికారం శాశ్వతం కాదు..మీ ప్రేమాభిమానాలే శాశ్వతం – నారాయణపురం తండా ముఖాముఖిలో భువనమ్మ వ్యాఖ్య కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, నారాయణపురం తండా గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి నారాయణపురం తండా: ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత ఐదేళ్లలో నరరూప రాక్షసులను చూశారని, రాక్షసుల […]

Read More

రామకుప్పం లో కానుకగా రూ.8.5కోట్లతో టమాటా ప్రాసెసింగ్ కంపెనీ

వైసీసీ నాయకులు సహజ వనరులను దోచుకున్నారు రాక్షస పాలనను ఓడించారు కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, ఆరిమానిపెంట గ్రామంలో శ్రీమతి నారా భువనేశ్వరి మహిళలతో ముఖాముఖి ఆరిమానిపెంట: కుప్పం ప్రజలకు, ఆరిమానిపెంట గ్రామస్తులకు, ముఖ్యంగా మహిళలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఓ పండుగ వాతావరణంలో నాకు మీరు పలికిన స్వాగతాన్ని మరచిపోలేను..ఈ స్వాగతం పలకడంలో మీ సంతోషం, మీ ఉత్సాహం నాకు కనిపించింది. నాకు మిమ్మల్ని చూడడం, కలుసుకోవడం చాలా […]

Read More

సీఎం చంద్రబాబును కలిసి సీపీఎం నేతలు

అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును సీపీఎం నేతలు కలిశారు. సచివాలయంలో గురువారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు యం.ఏ.గఫూర్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్.బాబురావు, కె ప్రభాకర్ రెడ్డి కలిసి ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై సీఎంకు అభినందనలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీ ప్రకటించి 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు […]

Read More

ఏలూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తిన నలుగురు నకిలీ విలేకరుల ముఠా అరెస్ట్

ఏలూరు: ఫుడ్ సేఫ్టీ అధికారులమంటూ వ్యాపారస్తుల్ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో నలుగురు వ్యక్తులు కలిగిన ముఠాను ఏలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏలూరు డి.ఎస్.పి శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు. ఏలూరు నగరపాలక సంస్థ 19వ డివిజన్ కొత్తూరు ఇందిరమ్మ కాలనీ చెందిన మండల అప్పలనాయుడు చిన్న హోటల్ ను నడుపుతున్నాడు. ఇటీవల కొందరు ఈజీ మనీ సంపాదనలో పడి విలేకరులు […]

Read More

వైసీపీ పాలనలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవినీతి

త‌ణుకు,విశాఖ‌,గుంటూరు,తిరుప‌తిలో భారీగా అక్ర‌మాలు అధికారుల‌తో పాటు నేత‌ల ప్ర‌మేయం ఉంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వు సీఎంతో చ‌ర్చించి విచార‌ణ క‌మిటీలు వేస్తామ‌న్న‌మంత్రి నారాయ‌ణ‌ అసెంబ్లీ ప్ర‌శ్నోత్త‌రాల్లో మంత్రి పొంగూరు నారాయ‌ణ స‌మాధానం అమ‌రావ‌తి: రాష్ట్రంలో టీడీఆర్ బాండ్ల జారీలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని మున్సిప‌ల్ శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ అసెంబ్లీ వేదిక‌గా స్ప‌ష్టం చేసారు. బాండ్ల జారీ వెనుక అధికారులున్నా,రాజ‌కీయ నాయ‌కులున్న‌ప్ప‌టికీ చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. గ‌త ఐదేళ్ల వైసీపీ […]

Read More