జగన్ ప్యాలెస్కు అడ్డమని తొలగించిన భరతమాత-వంగవీటి రంగా విగ్రహాలు రెండు సంవత్సరాల క్రితం తొలగించిన భరతమాత, 8 సంవత్సరాల క్రితం తొలగించిన రంగా విగ్రహానికి మోక్షం లోకేష్ చొరవపై కాపు సంఘాలు, హిందూ సంస్థల హర్షం భరతమాత తాడేపల్లికి వచ్చేస్తుంది.. ఇక ఎవరూ ఆపలేరు..! ఉండవల్లికి ఆత్మగౌరవం రంగా విగ్రహం నెల రోజుల్లో అధికారికంగా విగ్రహం ఏర్పాటు? -నారా లోకేష్ వల్లే సాధ్యమైంది అంటున్న స్థానికులు తాడేపల్లి: జగన్మోహన్ రెడ్డి […]
Read Moreవైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను పునరుద్ధరిస్తాం
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అమరావతి: వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన దళిత సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. గురువారం నాడు శాసనసభలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల […]
Read Moreప్రజాప్రభుత్వంతో చీకటి నుండి వెలుగులోకి ఏపీ
– ఐదేళ్లు గంజాయి మత్తులో రాష్ట్రాన్ని ముంచిన వైసీపీ – యువత, మహిళల భవిష్యత్తును గంజాయి, డ్రగ్స్ కు బలిచ్చిన వైసీపీ – చంద్రబాబు పాలనలో యువతకు, మహిళలకు స్వర్ణయుగం – రామకుప్పం గ్రామంలో భువనేశ్వరి వ్యాఖ్య – కుప్పం నియోజకవర్గం, రామకుప్పం మండలం, రామకుప్పం గ్రామంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి రామకుప్పం: వైసీపీ ఐదేళ్ల పరిపాలనలో రాష్ట్రం చీకట్లో మగ్గిపోయిందని, 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రభుత్వంతో […]
Read Moreభూ సమస్యలు, భూ కబ్జాలపైనే అధిక అర్జీలు
– రాష్ట్ర నలుమూలల నుండి టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తుతున్న అర్జీదారులు • వైసీపీ హయాంలో ఆగిన బిల్లులకోసం పలువురు విన్నపం • పిల్లల చదువు, ఫీజు రియంబర్స్ మెంట్, విదేశీ విద్య, సీఎం ఆర్ఎఫ్ సహాయానికి పలువురు అభ్యర్థన • నామినేటెడ్ పదవులకు అర్జీలు ఇచ్చిన టీడీపీ నేతలు • ఇంకా వైసీపీకి తొత్తులుగా పనిచేస్తూ టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరిన నేతలు […]
Read Moreసోషల్ మీడియాపై ప్రత్యేక విభాగం
– సిఎం చంద్రబాబు అమరావతి: సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఏం చేయొచ్చో.. చేసి చూపిస్తాం అన్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక విభాగం పెడతామని ప్రకటించారు. కక్ష సాధింపు ఆలోచన పక్కన పెట్టండి. బాధ్యతతో వ్యవహరించాలి.. ప్రజలకు సేవ చేయాలి అని […]
Read Moreజగన్ రెడ్డి .. నీ దుర్మార్గాలే ఆ బుక్ లో ఉన్నాయి
మద్యం కుంభకోణంలో అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి సిబిసిఐడి విచారణతో పాటు ఈడీ విచారణ మాజీ మంత్రి, టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడి: శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా పారిపోయి జగన్ ఢిల్లీలో ధర్నా డ్రామా తో అభాసుపాలయ్యారు. రెడ్ బుక్ అని జగన్ రెడ్డి కలవరిస్తున్నాడు. నువ్వు చేసిన దుర్మార్గాలే ఆ బుక్ లో ఉన్నాయి. అసెంబ్లీలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్వేత […]
Read Moreదివ్యాంగులపై స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం
– మంత్రి కొండా సురేఖ హైదరాబాద్: సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఆలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటా పై తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ, ఐఎఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ స్పందించారు. దివ్యాంగుల పై స్మితా సభర్వాల్ […]
Read Moreఅంతన్నారు.. ఇంతన్నారు..
తెలంగాణ ప్రజలపై మరో గాడిద గుడ్డు మోపిండ్రు తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటిరి? రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు అన్నరు ఆ సంగతేంది? – రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు జరిగిన అన్యాయం పై మండిపడ్డ తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డా.శిల్పా రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అబద్ధాల పుట్ట. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు […]
Read Moreల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు శాసన మండలిలో బిల్లులకు ఆమోదం అమరావతి, మహానాడు : వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, సహా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించే బిల్లులను శాసనమండలి ఆమోదించింది. శాసన సభలో ఆమోదం అనంతరం బిల్లును మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసన మండలిలో ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో రెండు బిల్లులకు శాసన మండలిలో ఆమోదం లభించింది. పలువురు అధికార పార్టీ ఎమ్మెల్సీలు […]
Read Moreఅమరావతికి ఇచ్చే ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్గా మార్చాలి
`పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి ` సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం మొత్తాన్ని గ్రాంట్గా మార్చాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర విభజనతో ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ కారణాలతో అభివృద్ధికి నోచుకోని అమరావతి రాజధాని నిర్మాణం కోసం 15వేల […]
Read More