ఈ కార్యక్రమం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు కుప్పం నియోజకవర్గం, సోమాపురంలో మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి… కుప్పం: ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, ఆడపడుచులు, మహిళా శక్తికి నా నమస్కారం. కుప్పం ప్రజలు, టీడీపీ కార్యకర్తలు గత 8 సార్లు చంద్రబాబును ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మీ నమ్మకంతో చంద్రబాబు 4సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఘనత కుప్పం ప్రజలకే దక్కుతుంది.కుప్పం ప్రజలు లేకపోతే మేము, మా కుటుంబం లేదు. […]
Read Moreఇది జన-మన బడ్జెట్
గత సర్కారు పాపాలు మోస్తున్నాం నిజాలను జనాల ముందు పెడుతున్నాం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం – బడ్టెట్ ప్రసంగంలో తెలంగాణ ఆర్ధికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ : ప్రజావాణి సక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమించాం. Everything can wait, but not agriculture.. తొలి ప్రధాని నెహ్రూ మాటల్ని బలంగా విశ్వసిస్తున్నాం.రుణమాఫీ హామికి “It always since impossible until […]
Read Moreమహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
పోలీసుల ప్రేక్షకపాత్ర అన్నమయ్య జిల్లాలో ఇదో అరాచకం ( బహదూర్) ఆడవారికి ఆడవారే శత్రువులంటారు. అనడం కాదు. నిజం. కావాలంటే అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటనను చూడండి. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు తట్టుకోలేక.. వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవటమే ఆమె చేసిన మహా పాపం. అందుకు ఆ ఊరి సభ్య సమాజం ఆమెకు విధించిన శిక్ష.. చెట్టుకు కట్టి దండించమే. అంతే కాదు కోడిగుడ్లతో దాడి కొసమెరుపు. […]
Read Moreచాలా ప్రమాదకరమైన చట్టం
అభద్రతా భావంతో ప్రజలు పౌరులు ఆస్తి హక్కును కోల్పోయే పరిస్థితి తాత ముత్తాతలు ఇచ్చిన భూములు కొట్టేసేవారు ఆస్తులను లాగేయడానికి వేసిన ఎత్తుగడలు రాజ్యాంగానికి, భారత వారసత్వ చట్టానికి విరుద్ధం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చ రాష్ట్ర 16వ శాసనసభ మూడో రోజు సీఎం ప్రసంగం అమరావతి, మహానాడు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభ సమావేశం మూడవ రోజైన బుధవారం జరిగింది. శాసన సభలో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ […]
Read Moreపాఠశాల విద్య పరీక్షల షెడ్యూల్ ఖరారు
అమరావతి, మహానాడు : రాష్ట్రంలో పాఠశాల విద్య పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 1 నుంచి 10 తరగుతుల విద్యార్థులకు పరీక్షల షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఫార్మెటివ్-1 పరీక్షలు ఆగస్టు 1 నుంచి 5 వరకు నిర్వహించనుండగా. ఫార్మెటివ్-2 పరీక్షలు సెప్టెంబరు 26-30 వరకు ఉంటాయి. సమ్మెటివ్-1 పరీక్షలు నవంబరు 1-15, ఫార్మెటివ్-3 వచ్చే జనవరి 2- 6 వరకు నిర్వహిస్తారు. పదోతరగతి విద్యార్థులకు ప్రీ […]
Read Moreచెప్పుడు మాటలు విని పక్కనబెట్టారు!
వైకాపాకు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే గుంటూరు, మహానాడు : పొన్నూరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేశాను. చెప్పుడు మాటలు విని జగన్ నాకు పొన్నూరు నియోజకవర్గం టికెట్ ఇవ్వలేదు. అన్నివిధాలా పార్టీ లో అవమానాలను ఎదుర్కొన్నానని మాజీ ఎమ్మెల్యే కిల్లారి వెంకట రోశయ్య అన్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలోని నాయకులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో కిల్లారి వెంకట రోశయ్య మాట్లాడారు. ఈ సందర్భంగా రోశయ్య మాట్లాడుతూ.. వైసీపీ పార్టీ కోసం ఎంతో కృషి చేశాను. కానీ పార్టీ అధికారంలోకి రాగానే కనీస […]
Read Moreగురువు స్థానం… గ్రేట్!
ఒకప్పుడు హెడ్ మాస్టర్లకి రాజులు ఇచ్చిన గౌరవం ఇలా ఉండేది… ఇంగ్లాండ్ కి రాజైన రెండవ చార్లెస్ కొడుకు రాజధానికి కాస్త దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతున్నాడు. ఆ పాఠశాల హెడ్మాస్టర్ పేరు బస్బీ. ఒక రోజు ఆయనకి రాజుగారి నుండి ఒక ఉత్తరం వచ్చింది. తన కుమారుడు ఎలా చదువుతున్నాడో తనిఖీ చేయడానికి ఒకసారి పాఠశాలని సందర్శిస్తానని ఆ ఉత్తరం సారాంశం.. హెడ్ మాస్టర్ తిరుగు టపాలో రాజు గారిని రావద్దని […]
Read Moreమాటలు ఘనం – నిధులు స్వల్పం
ఆశించిన స్థాయిలో నిధులేవి? కేంద్ర బడ్జెట్పై సీపీఐ (ఎం) ధ్వజం విజయవాడ, మహానాడు : కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించింది. మాటలు ఘనం నిధులు నిల్ అన్నట్లుగా బడ్జెట్ ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలనంతరం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని, భారీగా నిధులు వస్తాయని, విభజన చట్టంలోని అన్ని అంశాలు […]
Read Moreప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యం
వరుస విద్యుత్ ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి ఆగ్రహం అమరావతి, మహానాడు : రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న వరుస విద్యుత్ ప్రమాదాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదాల ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిoచాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. చనిపోయిన వారికి రూ.5లక్షల పరిహారం ఇవ్వటం ముఖ్యం కాదని, ప్రమాదాలు జరగకుండా చూసి ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని తెలిపారు. విధుల్లో విద్యుత్ […]
Read Moreమచిలీపట్నానికి మహర్ధశ!
మురుగు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి కేంద్రం బృందం అధ్యయనం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవతో కేంద్ర బృందం పరిశీలన మచిలీపట్నం, మహానాడు : మచిలీపట్నాన్ని ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మురుగు సమస్యను పరిష్కరించే విధంగా ఎంపీ వల్లభనేని బాలశౌరి చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లాకు కేంద్ర బిందువు అయిన బందరులో డ్రెయినేజీ సమస్య కారణంగా అనేక సంవత్సరాలుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి […]
Read More