టీటీడీ లెటర్స్పై మండలిలో ఆసక్తికర చర్చ అమరావతి, మహానాడు : టీటీడీ లెటర్స్పై మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేల మాదిరి సమానంగా చూడాలని ఎమ్మెల్సీలు లక్ష్మణ రావు, రవీంద్ర, వేంకటేశ్వరరావు కోరారు. ఇప్పటి వరకు నాలుగు రోజులు లెటర్కు 6 మందికి దర్శనం అనుమతి ఇచ్చారని ఎమ్మెల్సీలు పేర్కొన్నారు. వారంలో ఆరు రోజులకు లెటర్కు 10 మందికి దర్శనానికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్సీలు కోరారు. ఎమ్మెల్యేలతో సమానంగా […]
Read Moreడబుల్ ఇంజన్ సర్కార్ పరుగులు పెట్టిస్తుంది
బడ్జెట్ సందర్బంగా పీఎం చిత్రపటానికి పాలాభిషేకం అమరావతి, మహానాడు : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు అన్నారు. కేంద్రం బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు వేల కోట్లు కేటాయించిన సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, బాణాసంచా కాల్చి హోరెత్తించారు. ఈ సందర్బంగా మిట్టా […]
Read Moreబడ్జెట్ ప్రవేశపెట్టక పోవడంపై సీఎం క్లారిటీ
అమరావతి, మహానాడు : ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆ కారణంగానే ప్రస్తుతం రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోతున్నామని చంద్రబాబు తెలిపారు. అందుకే కాస్త సమయం తీసుకొని బడ్జెట్ ప్రవేశ పెడతామని అన్నారు. కనీసం రెండు నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనకు వచ్చామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ అంశంపై చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. పీవీ నరసింహా రావు ఆర్థిక సంస్కరణలను ప్రవేశ పెట్టిన […]
Read Moreఇది బడ్జెట్ కాదు ఎన్నికల మేనిఫెస్టో!
ఏపీకి 12 లక్షల కోట్లు కావాలి హోదానే ఏపీకి సంజీవని 15 వేల కోట్లకు పండుగ చేసుకోవాలా ? – ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అమరావతి, మహానాడు : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోలా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో ఏది పడితే అది చెప్పొచ్చు, ఏదైనా హామీ ఇవ్వొచ్చు. బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి, కాలపరిమితి ఉండాలి. ఇది పూర్తిగా […]
Read More‘రాజ్యాంగ విచ్ఛిన్నం’ సంగతేమిటి జగన్?
– జగన్ జమానా రాజ్యాంగ విచ్ఛిన్నంగా హైకోర్టు వ్యాఖ్యలు – రాష్ట్రంలో రాజ్యాంగ విచ్చిన్నం జరిగిందన్న జస్టిస్ రాకేష్కుమార్ – అదే మాటను రికార్డు చేస్తామని హెచ్చరిక – సుప్రీంకోర్టుకు వెళ్లి నిలుపుదల చేసుకున్న జగన్ సర్కారు – ఇంకా పెండింగ్లో ఉన్న ఆ కేసు – రెడ్డి గౌతం దంపతులను కిడ్నాప్ చేసిన విశాఖ, బెజవాడ ఖాకీలు – మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనుమడి కిడ్నాప్పై హెబియస్కార్పస్ […]
Read Moreకేంద్రం 15 వేల కోట్లు ఇవ్వడం హర్షనీయం
– మంత్రి కొలుసు పార్ధసారధి అమరావతి, మహానాడు : అమరావతి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా కేంద్రం 15వేల కోట్లు ఇవ్వడం హర్షనీయమని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి 15వేల కోట్ల ఆర్థిక సహాయం అందించడం సంతోషదాయకం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు […]
Read Moreనాడు-నేడు పై సమగ్ర విచారణ జరపాలి
– పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ పొన్నూరు, మహానాడు : గత ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడుపై సమగ్ర విచారణ జరిపించాలని పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు – నేడు కింద దాదాపు 9000 కోట్ల రూపాయలు ఫేజ్ – 1, ఫేజ్ – 2 కింద ఖర్చు పెట్టారన్నారు. ఇంకా దాదాపు 4700 కోట్ల రూపాయలు […]
Read Moreమూడు ముక్కలాటతో అమరావతి నాశనం
అమరావతి పూర్తయితే ప్రపంచంలో నెంబర్ వన్ రాజధాని గ్రామాల్లో రైతుల సమస్యలు పరిష్కరిస్తాం ఆగస్ట్ 15 నాటికి 100 అన్న క్యాంటీన్లు – మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, మహానాడు : గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతిని నాశనం చేసిందని మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్ తో కలిసి రాజధానిలో పలు […]
Read Moreసాగర్ కుడి కాలువపై దృష్టి పెట్టండి
జగన్ రెడ్డి కుడికాలువ నిర్వహణను గాలికొదిలేశారు అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే డా౹౹చదలవాడ వినతి నరసరావుపేట, మహానాడు : వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే నాగార్జున సాగర్ కుడికాలువ ఆధునికీకరణ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అసెంబ్లీ వేధికగా ప్రభుత్వాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు విజ్ఞప్తి చేశారు.నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా 136 కిలోమీటర్ల మేర సాగునీరు అందుతోందన్నారు. 2014-19 మధ్య కాలంలో రూ.5 వేల కోట్లతో […]
Read Moreచంద్రబాబుకు జగన్కు తేడా ఇది!
ఊసరవెల్లులు సైతం సిగ్గుపడేలా జగన్ వ్యవహార శైలి కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యంపై ఎమ్మెల్యే జీవీ హర్షం వినుకొండ , మహానాడు : ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి మధ్య తేడా ఏంటో కేంద్ర బడ్జెట్ కేటాయింపులు స్పష్టంగా చాటి చెప్పాయన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. సమర్థుడి చేతుల్లో రాష్ట్రం ఉంటే ఎలా ఉంటుంది? జగన్ లాంటి అసమర్థుల వల్ల […]
Read More