2024-25 కేంద్ర బడ్జెట్ పోలవరం దేశానికి ఆహార భాండాగారం – ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అమరావతి, మహానాడు : వికసిత ఆంధ్ర – వికసిత భారత్ ను స్పృశించేలా కేంద్ర బడ్జెట్ ఉందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. ఏపీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడోసారి కుడా నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం […]
Read Moreసాగు కష్టాలు..సాగుకు దారి
(వి. ఎల్. ప్రసాద్) భారత్ లో 70 % పైగా ప్రజలు వ్యవసాయం ఆధారంగా జీవిస్తుంటే , రాను రాను వ్యవ సాయం ఎందుకు కుంటు బడుతోంది ? ప్రభుత్వం రాను రాను వ్యవసాయంపై నిధులు తగ్గిస్తోంది ? సంక్షేమ పథకాలకు ఎందుకు ప్రాముఖ్యత పెరుగుతోంది ? విద్యా, ఆరోగ్య రంగాలను ఎందుకు పడుకో బెడుతున్నారు. డబ్బంతా ఎటుపోతోందని పరిశీలన చేస్తే , మనిషి ఎప్పుడైతే వ్యక్తిగత స్వార్థం చూసుకోవడం […]
Read Moreవరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు
– రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు అమరావతి , మహానాడు : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతోపాటు వరద ప్రభావం పడిన గ్రామాల్లోని ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలిచ్చారు. రక్షిత తాగునీరు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. అందుకు యుద్ధ […]
Read Moreజగన్ కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు
– తెదేపా జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ నరసరావుపేట, మహానాడు : ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటారని, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు అని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దేవాలయంలాంటి అసెంబ్లీలో బూతుల మంత్రులతో గౌరవసభను కౌరవసభగా మార్చి, సభ్య సమాజం తలదించుకునేలా అసెంబ్లీని మార్చిన జగన్, రాజ్యాంగం, విలువలు గురించి మాట్లాడితే […]
Read Moreమదనపల్లె ఘటన ప్రమాదం కాదు
– డీజీపీ ద్వారకా తిరుమలరావు మదనపల్లె, మహానాడు : మదనపల్లె ఘటన ప్రమాదం కాదు అని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయ రికార్డులు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన గురించి మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ.. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో గత రాత్రి 11:30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం పలు […]
Read Moreడ్రగ్స్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్
రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ అభివృద్ధి – మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, మహానాడు : డ్రగ్స్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ను తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చర్యలు చేపట్టనున్నట్లు హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డ్రగ్స్ సంబంధిత ఔషధాలు కొన్ని మెడికల్ షాపులలో బయటపడుతున్నాయన్న ఎమ్మెల్యేల పిర్యాదుతో తక్షణమే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. […]
Read Moreవరద ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి
– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఏలూరు, మహానాడు : పెద్దవాగు గండి పడి మునిగిపోయిన ప్రాంతాలు, గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి, ప్రజానీకాన్ని ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అక్కినేని వనజ, డేగ ప్రభాకర్, సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎం కృష్ణ […]
Read Moreఎమ్మెల్యేలు ‘పసుపు’ దుస్తులతో రావాలి: టీడీఎల్పీ
అమరావతి , మహానాడు : రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలకు పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో హాజరుకావాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు టీడీఎల్పీ సూచించింది. తొలుత వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి వెళ్లాలని పేర్కొంది. కాగా రేపటి నుంచి ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు.
Read Moreఅధైర్య పడొద్దు.. ధైర్యంగా ఉండండి : ఎస్పీ
పెనమలూరు, మహానాడు : గత కొద్ది రోజులుగా అదృశ్యమైన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో వెంకట రమణారావు కుటుంబాన్ని ఆదివారం జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు పరామర్శించారు. పెనమలూరు మండలం కానూరులో నివాసం ఉంటున్న ఎంపీడీవో ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి అధైర్యపడవద్దని, ధైర్యంగా ఉండాలని, ఎంపీడీవో కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన అదృశ్యానికి గల కారణాలు, ఇంకా ఇతర సమస్యలను తెలుసుకున్నారు. ఎంపీడీవో కోసం […]
Read Moreమెయిల్ ద్వారా మంత్రికి వినతి
వెంటనే సమస్య పరిష్కారం కర్నూలు, మహానాడు : తన దృష్టికి ఏ సమస్య వచ్చినా, ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్. తాజాగా తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరగా, వెంటనే ఆ సమస్యను పరిష్కరించారు. కర్నూల్ జిల్లా హొలగుంద మండలం మార్లమడి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు లేదు. దీంతో తమ గ్రామానికి బస్సు నడపాలని కోరుతూ విద్యార్థి […]
Read More