గురుపౌర్ణమి మహోత్సవంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి చిలకలూరిపేట, మహానాడు : సమాజంలో గురుస్థానం అత్యంత విశిష్ఠం, దానిని ఎవరూ భర్తీ చేయలేనిదన్నారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అజ్ఞానపు చీకట్ల నుంచి విజ్ఞానపు వెలుగుల్లోకి నడిపించే మహోన్నత వ్యక్తి గురువు అని కొనియాడారు. అలాంటి గొప్పవ్యక్తి గురువుకి దైవత్వాన్ని ఆపాదించి, అత్యున్నత పీఠంపై నిలిపి పూజించే ఘనమైన సంస్కృతి భారతదేశానిది అన్నారు. చిలకలూరిపేట పురుషోత్తపట్నంలోని శ్రీ షిర్డీ సాయి […]
Read Moreప్రయాణంలో భద్రత ముఖ్యం
రోడ్ సేఫ్టీ అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ – ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు : ప్రాణం అనేది అత్యంత విలువైంది.. దాన్ని కాపాడుకోవాల్సిన బాద్యత మనపైనే ఉంటుంది. కాబట్టి ప్రయాణంలో భద్రత ముఖ్యమని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రోడ్డు సేఫ్టీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.కె.దుర్గ పద్మజ రూపొందించిన రోడ్డు భద్రతా అవగాహన పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన […]
Read More700 కోట్లతో అల్యూమినియం టిన్నుల యూనిట్
500 మందికి ఉపాధి – మంత్రి శ్రీధర్ బాబు బీర్లు, శీతల పానీయాలు, పర్ ఫ్యూముల ఇండస్ట్రీకి అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే ‘బాల్ బెవరేజ్ ప్యాకేజింగ్’ కంపెనీ రాష్ట్రంలో రూ.700 కోట్ల పెట్టుబడితో ఉత్పాదన యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ యూనిట్ ప్రారంభమైతే 500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ‘బాల్’ ఇండియా కార్పోరేట్ వ్యవహారాల […]
Read Moreరేవంత్ అంకుల్.. మా ప్రాణాలు కాపాడండి
కుక్కల నుంచి కాపాడండి సారూ.. – ఠాణా మెట్లెక్కిన చిన్నారులు – కొంపెల్లిలో ఇదో విచిత్రం కుత్బుల్లాపూర్: కొంపల్లి లోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తూ…దొరికిన వాళ్ళని వేటాడుతున్నాయి. ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయిందని, కొంపల్లి మున్సిపల్ కమిషనర్,చైర్మన్ ల పై చర్యలు తీసుకోవాలని పలు కాలనీలకు చెందిన చిన్నారులు. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంత మంది […]
Read Moreహైదరాబాద్ లో రూ. 5 కే టిఫిన్
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ లో ప్రస్తుతం 320 కి పైగా అన్నపూర్ణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. రోజూ మధ్యాహ్నం రూ. 5 కే భోజనం అందిస్తున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం టిఫిన్ అందుబాటు లోకి తీసుకు వచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి తోడుగా మరో 50 కేంద్రాలను జీహెచ్ఎంసీ పరిధిలో అందుబాటు లోకి తేవాలని అధికారులు నిర్ణయించారు..
Read Moreవ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలి
– రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ కు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు […]
Read Moreవారెవ్వా… కలెక్టర్!
ఏలూరు, మహానాడు: పది రోజుల క్రితమే జిల్లాకు మహిళా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వరద నీరు ఉగ్రరూపం దాల్చింది. జిల్లా కార్యాలయంలో కూర్చుని ఆదేశాలివ్వొచ్చు.. కానీ అలా చేయకుండా. వర్షం కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవాలని ప్రజల్లోకి వచ్చారు. ఆమె తెగువను చూసి వారెవ్వా… కలెక్టర్ అనక మానరు. ఆ అధికారి మరెవరో కారు. కొత్తగా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ వెట్రీ […]
Read Moreపార్లమెంటరీ సమావేశంలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ
అమరావతి, మహానాడు: టీడీపీ పార్లమెంటరీ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారాన్ని రాబట్టాలని ఎంపీలకు చంద్రబాబు ఆదేశించారు. కేంద్రంతో కూడా మంత్రులు సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అవసరమైతే ఎంపీలు మంత్రులను వెంటబెట్టుకుని కేంద్రమంత్రులను కలవాలని సీఎం సూచించారు.
Read Moreనిరుద్యోగుల భవిష్యత్తును తాకట్టు పెట్టిన సీఎం
– బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ బీజెవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా హైదరాబాద్, మహానాడు: నిరుద్యోగుల భవిష్యత్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాకట్టు పెట్టారని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవెళ్ల మహేందర్ అన్నారు. ఇందిరా పార్క్ వద్ద బీజెవైఎం ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా మహేందర్ మాట్లాడుతూ… నిరుద్యోగుల పక్షాన బీజేపీ పోరాటాలు చేస్తోంది. బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటాన్ని నీరుగార్చేలా కార్యకర్తలను, నిరుద్యోగులను ప్రభుత్వం అరెస్టు చేసింది. […]
Read Moreప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడీ ఫోకస్
ఒకే బ్రాండ్ తెలంగాణ కంటే ఏపీలో ఎక్కువకు కొనుగోలు – శివ శంకర్ చలువాది అమరావతి , మహానాడు: ఏపీలో గత ప్రభుత్వ మద్యం అక్రమాలపై సీఐడీ కూపి లాగుతోంది. అధికారుల నుంచి అక్రమాలు జరిగిన తీరుపై సీఐడీ వివరాలు తీసుకుంటుంది. వాసుదేవరెడ్డి పాత్రపై వెలుగులోకి సంచలన వాస్తవాలు వస్తున్నాయి. మద్యం కొనుగోళ్లలో భారీగా అవకతవకలకు వాసుదేవరెడ్డి తెరలేపారు. ఒకే రకమైన బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధర […]
Read More