పోలవరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ

50 ఏళ్ల క్రితం చంద్రబాబు ఈ స్థాయికి ఎదుగుతాడని నేను ఊహించలేదు. ఎన్డీఏ ప్రభుత్వలో అవినీతి రాజ్యమేలుతోంది బిజెపి పాలిత మహారాష్ట్రలో ఐఏఎస్ అధికారుల పోస్టింగులకు మంత్రులు 5 కోట్ల రూపాయలు బేరం పెట్టారు ఒక్కో ఐఏఎస్ అధికారి నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసి, పోస్టింగులు ఇస్తున్నారు మోడీ, బిజెపి అవినీతికి ఇది నిదర్శనం కుప్పం నుంచి వలసలు అధికం కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విజయవాడ […]

Read More

జగన్‌కు భద్రత తగ్గించలేదు

– వైసీపీ నేతల ప్రచారంపై ప్రభుత్వ ఖండన విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి, విపక్షనేత జగన్‌కు ప్రభుత్వ భద్రత తగ్గించారని, ఆయనకు సమకూర్చిన వాహనాలు కూడా పనిచేయడం లేదంటూ వైసీపీ నేతలు చేస్తున్నవన్నీ దుష్ర్పచారమేనని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఎస్ఆర్‌సీ 2024సి నిబంధనల మేరకు మాజీ ముఖ్యమంత్రి భద్రతను Z+ శ్రేణిలో కల్పించాలని ఉన్నది. దానిని అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి, అలాగే అదనపు ఆక్టోపస్, ఎపిఎస్పి మొదలైన […]

Read More

రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరు రొట్టెలను వదలండి

– సీఎం నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు : నెల్లూరులో రొట్టెల పండుగ అంగ రంగ వైభవంగా జరుగుతుంది. దీనికీ జనాలు పెద్ద ఎత్తున హాజరు అవుతున్నారు. దీనికి సుమారు 20 లక్షల మంది హాజరు అవుతారని అంచనా.  ఈ రొట్టెల పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ రొట్టెల పండుగ వద్ద భక్తులతో వీడియో కాన్ఫరెన్స్ ధరసీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. […]

Read More

రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణం

మీరు జోక్యం చేసుకోండి మోదీకి జగన్ లేఖ అమరావతి: ఏపీ గత 40 రోజుల్లో జరుగుతున్న అరాచకాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. జగన్ లేఖ పూర్తి పాఠం ఇదీ.. 18.07.2024. గౌరవనీయులైన ప్రధానమంత్రిగారికి, సర్‌.. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో నెలకొన్న అత్యంత దారుణమైన పరిస్థితులను, క్షీణించిన శాంతి భద్రతల అంశాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో […]

Read More

రాష్ట్రంలో ఆటవిక పాలన

– లా అండ్ ఆర్డర్ లేదు – 45 రోజుల పాలనలో ఏకంగా 36 రాజకీయ హత్యలు – 24న ఢిల్లీలో ఆందోళన – ఏపీ హింసను ఢిల్లీ దృష్టికి తీసుకువెళ్లాం – వినుకొండలో మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్ రెడ్డి. వినుకొండ : రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతోంది. గత 45 రోజులగా రాష్ట్రంలో పరిస్థితి గురించి ఏ సామాన్యుడిని అడిగినా.. […]

Read More

పులివర్తి నాని నటనకు నంది అవార్డు ఇవ్వాలి 

– చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  తిరుపతి, మహానాడు:  నాని వ్యాపారాల కోసం నాతో పాటు, అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వాడుకున్నారని, ఇప్పుడు చంద్రబాబు దగ్గర నన్ను విలన్ గా చూపించి పదవులు పొందాలని చూస్తున్నారని, చంద్రబాబు నంది అవార్డు ఇస్తే పులివర్తి నాని నటన కు ఇవ్వాలని ఎద్దేవా చేశారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎన్నికల కౌంటింగ్ అనంతరం చంద్రగిరి […]

Read More

మన లక్ష్యం 2029 ఎన్నికలు

-జగన్ విధ్వంసాన్ని బాబు సరిచేసే పనిలో ఉన్నారు – మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమావేశం • సమస్యలు పరిష్కరించాలని టీడీ జనార్ధన్ కు వినతి • సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామని టీడీ జనార్ధన్ హామీ మంగళగిరి:  మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొటిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్థన్ అధ్యక్షన రిటైర్ట్ ఆర్మీ ఉద్యోగుల సమావేశాన్ని మంగళగిరి టీడీపీ జాతీయ కేంద్ర […]

Read More

రైతుల ధర్నాకు మద్దతివ్వని చిరంజీవి

– చిరంజీవిపై జగ్గారెడ్డి సెటైర్లు హైదరాబాద్ : మాజీ ఎంపి చిరంజీవిపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. ‘రైతుల పక్షాన ఉన్నట్లు చిరంజీవి ఖైదీ నంబర్ 150 తీశారు. రైతుల పేరుతో సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తారు. కానీ ఢిల్లీలో ధర్నా చేసిన రైతులకు మద్దతివ్వలేదు. చిరంజీవి సినిమా హిట్.. రైతులు ఫట్, పవన్, బీజేపీకే ఆయన మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్లో ఉంటే సరైన దారిలో […]

Read More

సంక్షేమం చూసి పార్టీలో చేరుతున్నారు

– ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   హైదరాబాద్, మహానాడు:  అభివృద్ధి, సంక్షేమం చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కోరుట్ల మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ మెంబర్లు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు గాంధీ భవన్ వద్ద విలేకరుల సమావేశంలో మహేష్ కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…  యూపీఏ హయాంలో 70 వేల కోట్లు రుణ మాఫీ మన్మోహన్ సింగ్ హయాంలో జరిగిందన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ […]

Read More

ఈనెల 22 నుండి అసెంబ్లీ సమావేశాలు

-పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయండి శాసన సభాపతి సిహెచ్.అయ్యన్నపాత్రుడు అమరావతి, 19 జూలై : ఈనెల 22వ తేదీ నుండి జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ సమావేశాలు సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కె.మోషేన్ రాజు,శాసన సభాపతి సిహెచ్.అయ్యన్నపాత్రుడు పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా చేపట్టాల్సిన బందోబస్ధు ఏర్పాట్లపై […]

Read More