– సీఎం నారా చంద్రబాబు నాయుడు – వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ తో చర్చించిన ముఖ్యమంత్రి అమరావతి : అట్టడుగు స్థాయి వ్యక్తి జీవితాన్ని మార్చేలా ప్రభుత్వ విజన్ ఉండాలని ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంట్ పై నీతి ఆయోగ్ తో చంద్రబాబు చర్చించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి […]
Read Moreరుణమాఫీతో బీజేపీ, బీఆర్ఎస్ కు నిద్ర పట్టడం లేదు
బీజేపీ ఎన్ని వేలకోట్లు రుణమాఫీ చేశారో చెప్పగలరా? – టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్, మహానాడు: సోనియా గాంధీ,రాహుల్ గాంధీ డైరెక్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ రెండో దశలో 2లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను కల్లా అవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. మూడు […]
Read Moreజర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కి ఎన్నికలు జరపండి
– హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని వినతి – కో ఆపరేటివ్ కమిషనర్ ని కోరిన జర్నలిస్టులు హైదరాబాద్: జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ కు హైకోర్టు ఉత్తర్వుల మేరకు వెంటనే ఎన్నికలు జరపాలని కోరుతూ జెసిహెచ్ఎస్ఎల్ కోర్ కమిటీ ఆధ్వర్యంలో కో ఆపరేటివ్ కమీషనర్ మరియు రిజిస్ట్రార్ కో ఆపరేటివ్ సోసైటీస్ పి.ఉదయ్ కుమార్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నికలు […]
Read Moreక్షేత్రస్థాయి పర్యటనలో కలెక్టర్ సృజన బిజీ బిజీ
హాస్టళ్లలో ఆకస్మిక తనిఖీలు బాలికలతో కలసి భోజనం చేసిన కలెక్టర్ సృజన విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులపై దృష్టి సారించారు. ఆ మేరకు ఆమె జిల్లాలోని హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు, అధికారుల పనితీరు, స్కూళ్లలో పరిస్థితులను ఆమె సునిశితంగా తనిఖీ చేస్తున్నారు. తాజాగా సృజన.. ఏ.కొండూరు మండలం పెద తండా అంగన్వాడీ సెంటర్, తిరువూరు […]
Read Moreవినతులతో టీడీపీ కార్యాలయానికి పోటెత్తిన అర్జీదారులు
• ప్రతి సమస్యను ఓపిగ్గా విన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు • సమస్యలపై సంబంధిత ఎమ్మెల్యేలు, అధికారులకు ఫోన్ చేసి పరిష్కారానికి ఆదేశం • భూ సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, అక్రమ కేసులపై అధికంగా వినతులు • ఫీజు రీయింబర్స్ మెంట్ సమస్యలు, పింఛన్ సమస్యలపై పలువురు నుండి వినతులు స్వీకరణ • పార్టీకోసం పనిచేసిన నేతలు నామినేటెడ్ పదవుల కోసం వినతుల సమర్పణ • ఇంకా […]
Read Moreగ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలిస్తాం
ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తాం బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి.. కేసుల పాలైతే మీరే నష్టపోతారు. – గ్రూప్ 2 అభ్యర్థులతో సచివాలయం లో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు – నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరివారానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం […]
Read Moreపేదరిక నిర్మూలనలో తెలంగాణ రెండో స్థానం
నీతి ఆయోగ్ నివేదికపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్ హైదరాబాద్, మహానాడు: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మోడల్ విజయం సాధించిందని ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తాజాగా నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పేదరిక నిర్మూలనలో భారతదేశంలో రెండవ స్థానంలో నిలిచిందని, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన ప్రగతిని కొనియాడారు. 2020-21తో పోలిస్తే 2023-24లో 74 […]
Read Moreరైతుబంధు డబ్బుతో రుణమాఫీ!
కాంగ్రెస్ సర్కార్ అన్నదాతలను మోసం చేస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, మహానాడు: తెలంగాణలో రైతుల పంట రుణాల మాఫీ ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. మూడు దఫాలుగా.. చేయనున్న ఈ రుణమాఫీని ఆగస్టు 15 లోపు ప్రభుత్వం పూర్తి చేసేందుకు ప్రణాళికలు రచించింది. ఇందులో భాగంగా.. ఈ రోజు లక్ష రూపాయల మేర రుణాలు ఉన్న రైతుల అకౌంట్లతో డబ్బు జమ చేసింది. ఈ క్రమంలో.. […]
Read Moreపుకార్లు నమ్మొద్దు!
గోదావరికి గండి పడలేదు… తాత్కాలిక రహదారి మాత్రమే దెబ్బతింది ప్రజల రక్షణ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం – కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అమలాపురం, మహానాడు: సామాజిక మాధ్యమాలు, ఎలక్ట్రానిక్ మీడియాలో గోదావరి నదికి గండి పడిందని వసున్న కథనాలలో ఎంత మాత్రం వాస్తవం లేదని, పుకార్లు నమ్మొద్దని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… కేవలం […]
Read Moreవ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన హత్య
పులివెందుల సంస్కృతిని తీసుకొచ్చిన జగన్ – మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎండీ ఫరూక్ వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణంలో ఇరు వ్యక్తుల వ్యక్తిగత కక్షల కారణంగా జరిగిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి ఎండీ ఫరూక్ అన్నారు. గురువారం వినకొండకు వచ్చిన ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వినుకొండకు చెందిన షేక్ […]
Read More