జీహెచ్‌ఎంసీ స్పందించకపోతే మేమే శ్రమదానం చేస్తాం

– స్థానికుల సమస్యలు పరిష్కరించటంలో జీహెచ్ఎంసీ వ్యవహరిస్తున్న తీరుపై కేటీఆర్ ఆగ్రహం – ఎన్ని ఫిర్యాదులు చేసిన మేయర్ పట్టించుకోవటం లేదంటూ కేటీఆర్ కు ఓ నెటిజన్ ట్వీట్ – ట్వీట్ పై స్పందిస్తూ జీహెచ్ఎంసీ స్పందించకపోతే తామే శ్రమదానం చేస్తామని హెచ్చరించిన కేటీఆర్ హైద‌రాబాద్‌: ప్రజలు తమ కాలనీల్లో సమస్యలున్నాయంటూ ఎన్ని ఫిర్యాదులు చేసిన జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోకపోవటంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం […]

Read More

పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ కు విధివిధానాలు రూపొందించండి

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల తగ్గుదలపై మంత్రి ఆందోళన ఉన్నతవిద్య శాఖపై అధికారులతో మంత్రి నారాలోకేష్ సమీక్ష అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు విద్యాదీవెన, వసతిదీవెన స్థానంలో పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలుచేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్నతవిద్యశాఖ పరిధిలో నెలకొన్న సమస్యలపై మంత్రి లోకేష్ సోమవారం అధికారులతో […]

Read More

పారదర్శకంగా ప్రజాహిత పాలన

ప్రజాపాలనే మా ప్రధమ ప్రాధాన్యం ప్రజల ప్రయోజనాలు అర్ధం చేసుకుని పనిచేయండి భాషతోపాటు తెలంగాణ సంస్కృతిలో భాగస్వాములు కావాలి కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ దిశానిర్దేశం ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే పథకాలను చివరి లబ్ధిదారుల వరకు చేరవేసే బాధ్యత కలెక్టర్లదే ఏసీ గదులకే పరిమితమైతే ఎలాంటి సంతృప్తి ఉండదు కలెక్టర్లు అందరూ క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందే అయిదేండ్లలో రూ. లక్ష కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికీ […]

Read More

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు:  చంద్రబాబు నాయుడు, ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని గళ్ళా మాధవి అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉద్యోగ నగర్ లోని సంజయ్ ఆర్కేడ్ అపార్ట్మెంట్ లో ఎమ్మెల్యే గళ్ళా మాధవికి అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడూతూ.. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు చాలా అనతి కాలములోనే తనను ఎంతగానో ఆదరించారని, నియోజకవర్గ […]

Read More

ఆటోనగర్ పూర్తి చేసి చిలకలూరిపేటకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాం

ఏపీఐఐసీ అధికారులతో కలిసి ఆటోనగర్‌ను పరిశీలించిన ప్రత్తిపాటి బుధవారం సాగర్ కుడి కాలువ ద్వారా నీటి విడుదల సోమ లేదా మంగళవారానికి చిలకలూరిపేట చెరువుకు సాగర్ జలాలు చిలకలూరిపేట, మహానాడు:  చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన ఆటోనగర్‌ను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి చిలకలూరిపేటకే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సకల సౌకర్యాలతో త్వరలోనే లబ్ధిదారులకు క్కడ కేటాయించిన […]

Read More

జౌళి పరిశ్రమకు బకాయిల విడుదలకు కృషి

పరిశ్రమ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమైన చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కారం రాష్ట్రంలోని అన్ని వ్యవస్ధలను బ్రస్టు పట్టించిన జగన్ మోహన్ రెడ్డి  అమరావతి, మహానాడు:  జౌళి పరిశ్రమకు గత ప్రభుత్వం నుండి రావలసిన బకాయిల విడుదల చేయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత హామీ ఇచ్చారు.  కల్తీ కాటన్ […]

Read More

రుణ మాఫీ మిగతా వారికి కూడా వర్తింపు   

మంత్రి తుమ్మల  హైదరాబాద్, మహానాడు:  ప్రభుత్వం దగ్గర అందరి వివరాలు ఉన్నాయి. కుటుంబ నిర్ధారణ కాగానే రుణ మాఫీ మిగతా వారికి కూడా వర్తింపు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్బంగా  ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే, ఏక కాలంలో 2లక్షల రుణమాఫీ హర్షించాల్సిన విషయమన్నారు. రుణమాఫీ 2018 లో అవలంబించిన విధానాలే 2024 లో కుడా అమలు చేస్తామన్నారు. అప్పుడు 2018 […]

Read More

ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు

అమరావతి, మహానాడు:  రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024-25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ జీవో యం.యస్ నెం. 82 ను జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ తెలిపింది. జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ. 2 లక్షల వరకు విలువ చేసే వైద్యసేవలు అందుతాయని, ఇలా సంవత్సర కాలంలో […]

Read More

డీఎస్సీ హాల్ టికెట్లలో గందరగోళం

అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో, సిగ్నేచర్ అమ్మాయి హాల్‌టికెట్‌పై అబ్బాయి ఫొటో, సిగ్నేచర్‌ హైదరాబాద్, మహానాడు:  తెలంగాణ డీఎస్సీ హాల్ టికెట్లలో గందరగోళం నెలకొంది. అబ్బాయి హాల్ టికెట్ పై అమ్మాయి ఫోటో, సిగ్నేచర్, అమ్మాయి హాల్‌టికెట్‌పై అబ్బాయి ఫొటో, సిగ్నేచర్‌ ప్రచురితమవడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ, బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన వల్లెపు రామచంద్రయ్య డీఎస్సీలో స్కూల్‌ అసిస్టెంట్‌ […]

Read More

ఓటమితో మానసిక ఒత్తిడిలో జగన్

జగన్ కు మానసిక ఒత్తి‘ఢీ’ ….అయినా తీరు మారలేదు…ఆతని మాట మారలేదు ఒక ప్యాలెస్ నుంచి ..మరో పెద్ద ప్యాలెస్ కు జగన్ పయనం ఓటమిని జీర్ణించుకోలేని జగన్….నాయకులను, కార్యకర్తలను కలవడానికి అయిష్టత మళ్లీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి యలహంక ప్యాలెస్ కు నిలిచిపోయిన అక్రమ సంపాదన…బయటపడుతున్న వేల కోట్ల అక్రమాలు జగన్ విధ్వంస, దోపిడీ పాలనపై ఎన్నికల అనంతరం కూడా ప్రజల్లో తీవ్ర చర్చ దీంతో తీవ్రమైన మానసిన […]

Read More