– జనం కోసం సొంత కుటుంబాన్నే పక్కన పెడతా – కోట్లాది మంది మనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా నెరవేరుద్దాం • కూటమి ఘన విజయంలో జనసేన గెలుపే వెన్నెముక • వైసీపీ నాయకుల్ని రాజకీయ ప్రత్యర్ధులుగానే చూద్దాం • ప్రతీ ఒక్క నాయకుడు విషయ పరిజ్ఞానం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి • గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చు జరిగింది • జనసేన పార్టీ పటిష్టానికి ప్రతి […]
Read Moreరాజ్యసభలో ‘పువ్వు’కు ’ఫ్యాను’గాలి కావల్సిందే
( వాసు) న్యూ ఢిల్లీ : రాజ్యసభలో ఎన్డీయే కూటమి సంఖ్యాబలం 101 కి పడిపోయింది. అలానే మరోవైపు సొంతంగా బీజేపీ సంఖ్యా బలం 86కి తగ్గింది. ఇప్పుడు ఇండియా కూటమి బలం 87కి చేరింది. రాజ్యసభలో మొత్తం 225 సీట్లు ఉండగా ఈ క్రమంలో రాజ్యసభలో ఏదైనా బిల్లు ఆమోదం పొందాలంటే 113 సంఖ్యా బలం ఉండాలి. దీంతో రాజ్యసభ మెజారిటీ మార్క్ 113 కంటే ఎన్డీయే ఎంపీల […]
Read Moreరైళ్లలో 15 గంటలు చిక్కుకుపోయిన ప్రయాణికులు
ముంబయి: భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి మహారాష్ట్రలోని కొంకణ్ రైల్వే మార్గంలో రైళ్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విన్హారే–దివాన్ ఖవాటి స్టేషన్ల మధ్య రైళ్లు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 15 గంటలకు పైగా ప్రయాణికులు రైళ్లలోనే చిక్కుకుపోయారు. ప్రయాణికుల తరలింపునకు బస్సులు ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ట్రాక్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నట్లు తెలిపారు
Read Moreకోటప్పకొండలో తొలి ఏకాదశి ఏర్పాట్లపై సమీక్ష
పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు. నరసరావుపేట, మహానాడు: తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండకు వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబులు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని ఎస్.ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ లో కోటప్పకొండలో తొలి ఏకాదశి వేడుకల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ […]
Read Moreసమస్యలను అధిగమించి ప్రగతిని సాధించాలి
అధికారులకు దిశా నిర్దేశం పల్నాడు జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు నరసరావుపేట, మహానాడు: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న సమస్యలను అధిగమించి, ప్రగతిని సాధించాలని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక” పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం […]
Read Moreఇకపై దోపిడీ కుదరదు!
ప్రతి పని పారదర్శకంగా జరగాల్సిందే జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై సమీక్ష – సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి, మహానాడు: ఇకపై దోపిడీ కుదరదు..ప్రతి పని పారదర్శకంగా జరగాల్సిందే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వెంకటాచలంలోని మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఐదు మండలాల నుంచి అధికారులు హాజరయ్యారు. మండలాల […]
Read Moreడీఎన్ఏ టెస్ట్ కు నేను సిద్ధం.. విజయసాయిరెడ్డి సిద్ధమా?
డీఎన్ఏ టెస్ట్ ద్వారా బిడ్డ ఎవరికి పుట్టారో నిరూపించాలి విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్ కు రావాల్సిందే విజయసాయిరెడ్డికి పిల్లలు లేరు.. ఆయన కోసం మగబిడ్డను కన్నానని చెప్పింది శాంతితో నేను విడాకులు తీసుకోలేదు ప్రతినెలా పిల్లల కోసం డబ్బులు పంపిస్తున్నా శాంతికి పుట్టిన మగబిడ్డతో తనకు సంబంధం లేదని సుభాష్ చెప్పాడు – ఎండోమెంట్ ఏసి శాంతి భర్త మదన్ హైదరాబాద్: 2013లో శాంతిని నేను పెళ్లి చేసుకున్నా. 2020లో […]
Read Moreగత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో సహజవనరులను సర్వం దోచేశారు
గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో సహజవనరులను సర్వం దోచేశారు ప్రభుత్వ టెర్రరిజంతో భూములు, గనులు, ఎర్రచందనం మింగేశారు ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారమే రూ.35 వేల కోట్ల విలువైన 1.75 లక్షల ఎకరాలు కబ్జా సహజ వనరులు, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న ఏ ఒక్కరినీ వదలం భూ రీసర్వే పేరుతో పాసుపుస్తకాలు, సరిహద్దు రాళ్లపై బొమ్మలకు రూ.653 కోట్లు తగలేశారు గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీ […]
Read Moreవిశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా
– చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని చంద్రగిరి, మహానాడు: విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. మండలంలోని మాజీ మిలిటరీ ఉద్యోగులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్రాంతి ఉద్యోగుల సంఘం సభ్యులు ఒక్కటై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిని ఆదివారం సన్మానించారు. చంద్రగిరి టౌన్లోని స్టేట్ బ్యాంక్ (మెయిన్ బ్రాంచ్) ముందర ఉన్న విశ్రాంతి ఉద్యోగులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశ సభకు చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి […]
Read Moreఅంబులెన్స్ అందించిన పర్వతనేని ఫౌండేషన్
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రభుత్వానికి అందజేత అమరావతి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పర్వతనేని ఫౌండేషన్ తరపున అంబులెన్స్ ను అందజేశారు. పర్వతనేని ఫౌండేషన్ – లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ అంబులెన్స్ ను ప్రభుత్వానికి అందజేశారు. దివంగత టీడీపీ నేత కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా పర్వతనేని ఫౌండేషన్ నుండి […]
Read More