కళ్లు చెదిరే భవనాలు.. ముద్దొచ్చే రోడ్లు అమెరికా.. దుబాయ్.. అన్నీ అమరావతిలోనే ( మార్తి సుబ్రహ్మణ్యం) ఊహలకు రెక్కలు వస్తే ఎలా ఉంటుంది? అందమైన కల నిజమైతే ఎంత బాగుంటుంది? జరగదనుకున్నది కళ్లెదుటే ఆవిష్కృతమైతే ఎంత అద్భుతంగా ఉంటుంది? అసలు అసాధ్యమనుకున్నది సుసాధ్యమైతే మనసెంత ఉల్లాసంగా ఉంటుంది? ప్రపంచంలోని అన్ని అద్భుతాలన్నీ మన పక్కనే.. మన ఎదుటే.. మన ముందే ప్రత్యక్షమైతే ఎంత ఆనందంగా ఉంటుంది? మన ఊహలకు రెక్కలు […]
Read More16న నవతరం పార్టీ “ప్రజావారధి”
పోస్టర్ ఆవిష్కరించిన తెదేపా నేత జనార్ధన్ మంగళగిరి, మహానాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కారం కోసం నవతరం పార్టీ ఆధ్వర్యంలో జూలై 16న చేపట్టనున్న ప్రజావారధి అధ్బుతమైన కార్యక్రమం అని తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి.జనార్ధన్ అన్నారు. ప్రజలు ప్రభుత్వం మధ్య వారధిగా నిలిచేందుకు ముందుకు వచ్చిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం చొరవ అభినందనీయం అన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, […]
Read Moreపూర్వజన్మ సుకృతం
నూతన పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విజయవాడ, మహానాడు: విజయవాడ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించటం పూర్వ జన్మ సుకృతమని రాజశేఖర్ బాబు అన్నారు. శనివారం విజయవాడ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాజశేఖర్ బాబు మాట్లాడుతూ.. నా బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తా. ప్రజల్లో నమ్మకాన్ని భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది. వినూత్న రీతిలో పోలిసింగ్ నిర్వహిస్తాం. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం పై దృష్టి పెడతాం. ఫిర్యాదుదారుల్లో నమ్మకం కలిగించేలా […]
Read Moreశరవేగంగా అమరావతి పనులు
పెద్ద మొత్తంలో కేంద్రం నిధులు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు. శనివారం ఉదయం 4వ డివిజన్ ఫిల్మ్ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి పర్యటించారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్మ్ కాలనీ మెయిన్ రోడ్డు, 1, […]
Read Moreఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్, మహానాడు: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా ఉన్నత చదువులు చదివిన వారు. వీరికి ఏజెన్సీల […]
Read Moreసీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
తాడేపల్లి, మహానాడు: తాడేపల్లి మండలం కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో శనివారం జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మీ , జిల్లా ఎస్పీ తుషార్ దూడి , తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్ లతో కలసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి ముఖ్యమంత్రి పాల్గొనే […]
Read Moreఅచ్చెనాయుడుని కలిసిన ఎమ్మెల్యే ప్రవీణ్
పెదకూరపాడు, మహానాడు: సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజారపు అచ్చెనాయుడుని పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రవీణ్ నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని మంత్రిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కింజారపు అచ్చెనాయుడు మనమంతా కలసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేద్దామన్నారు.
Read Moreఎయిర్ పోర్టుకు 1,200 ఎకరాల భూమి అవసరం
అనంతపురంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుపై రామ్మోహన్ నాయుడు స్పందన భూమి చూపిస్తే విమానాశ్రయం ఏర్పాటుపై అధ్యయనం చేస్తామని వెల్లడి ఎయిర్ పోర్ట్ కోసం ఇటీవల రామ్మోహన్ నాయుడుకి విన్నవించిన పయ్యావుల అమరావతి: ఏపీలో కొత్త ఎయిర్ పోర్టులను నిర్మించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. బెంగళూరుకు సమీపంలో ఉండే అనంతపురంను కూడా పరిశీలిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… అనంతపురంలో అనువైన భూమి […]
Read Moreతిరునాళ్లను విజయవంతం చేయాలి
అధికారులు సమన్వయంతో పనిచేయాలి తొలి ఏకాదశి తిరునాళ్ల ఏర్పాట్లపై కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష వినుకొండ, మహానాడు: ఈనెల 17న తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వినుకొండలో జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి “కొండ”తిరుణాళ్ల ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులకు సూచించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు […]
Read Moreనెల్లూరు జైల్లో రెండోరోజు పిన్నెల్లికి 65 ప్రశ్నలు
మాచర్ల, మహానాడు: సీఐపై దాడి కేసులో అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం రెండోరోజు విచారించారు. కారంపూడి దాడిపై పోలీసులు 65 ప్రశ్నలు సంధించగా పిన్నెల్లి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం. పోలింగ్ తర్వాత రోజు ఇంటి నుంచి బయటకి వెళ్లలేదు. కారంపూడి ఎలా వెళ్తా? సీఐపై దాడి ఎలా చేస్తా? ‘ఆ ఘటనతో తనకు సంబంధం […]
Read More