నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: ప్రజా సమస్యల విషయంలో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించేది లేదని నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవిందబాబు హెచ్చరించారు. ఈ మేరకు రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు మంచినీటి ట్యాంక్ అభివృద్ది పనుల శంఖుస్థాపనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు వర్షాన్ని కూడా లెక్కచేయకుండా నల్లగార్లపాడు గ్రామంలో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి […]
Read Moreకోటప్పకొండ ఆలయ హుండీల లెక్కింపు
121 రోజులకు రూ.81,72,791 నరసరావుపేట, మహానాడు: రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండలో స్వయంభువుగా వెలసిన త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీలు లెక్కింపు కార్యక్రమం జరిగింది. దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఎన్.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సింగరుట్ల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, కార్యనిర్వహణాధికారి, సిహెచ్.శివనాగిరెడ్డి పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. వివిధ హుండీల ద్వారా రూ.76,63,351/- , అన్నదానం హుండీ ద్వారా రూ.5,09,440/- మొత్తం రూ.81,72,791/- (125 రోజులకు) లు వచ్చినట్లు […]
Read Moreహైదరాబాద్లో ఇక టీ స్వ్కేర్
నాలెడ్జ్ సిటీ సమీపంలో భారీ ప్లాజా బిల్లింగ్ హైదరాబాద్: హైదరాబాద్ రాయదుర్గం లోని నాలెడ్జ్ సిటీ సమీపంలో భారీ ప్లాజా నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పరిశ్రమలు మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) ఆధ్వర్యంలో టి స్క్వేర్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు టీజీఐఐసీ టెండర్లు ఆహ్వానించింది. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు, స్థానిక ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా టి […]
Read Moreజగన్ ఎలా ముద్దాయి అవుతారు?
జగన్ పై కేసు నమోదు అక్రమం పోలీసులు ఓ కొత్త సంప్రదాయానికి తెర తీశారు ఇది ఏ మాత్రం సమంజసం కాదు భవిష్యత్తులో అది వారికే ఇబ్బందిగా మారుతుంది మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి స్పష్టీకరణ తాడేపల్లి: రాష్ట్రంలో వ్యవస్ధలను, ముఖ్యంగా పోలీస్ వ్యవస్ధను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడం కోసం, పాలకపక్షం పోలీస్ వ్యవస్ధను చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రజాస్వామ్యానికి, న్యాయవ్యవస్ధకు హాని కలిగిస్తూ, ప్రాథమిక సూత్రాలకు వ్యతిరేకంగా ఎలా […]
Read Moreనాణ్యమైన సరుకులు అందించడమే లక్ష్యం
పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తాం ప్రత్యేక కౌంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే చదలవాడ నరసరావుపేట, మహానాడు: పేద ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందించేలా రాష్ట్ర పౌర సరఫరాల వ్యవస్థను పునర్నిర్మిస్తామని ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన బియ్యం,కందిపప్పు అమ్మకాల ప్రత్యేక కౌంటర్ ను ప్రారంభించారు.రేషన్ షాపులోని సరుకుల నాణ్యత, తూకం పరిశీలించారు. పలువురు కార్డుదారులకు స్వయంగా సరుకులు అందించారు. ఈ […]
Read Moreహిమాన్షు శుక్లాకు ఐ అండ్ పీఆర్ అధికారుల ఘన స్వాగతం
– ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్లా • 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లా • పుష్పగుచ్ఛాలతో అభినందలు తెలిపిన ఉద్యోగులు, సిబ్బంది • గతంలో డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు • సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న హిమాన్షు శుక్లా • సంక్షోభాలను సవాళ్లుగా తీసుకుని, సమస్యకు పరిష్కారం […]
Read Moreటిట్కో గృహాలను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే
చిలకలూరిపేట, మహానాడు: చిలకలూరిపేటలోని 52 ఎకరాల్లో ఉన్న టిట్కో గృహాలను పార్లమెంటు సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం పరిశీలించారు. టీట్కో గృహాల్లో నివసిస్తున్న వారి సమస్యలు విని, వారికి కావలసిన సదుపాయాలను రాబోయే రెండు నెలల్లో పరిష్కరిస్తామని తెలియజేశారు. ఈ సందర్బంగా పత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ… గత తెలుగుదేశం పార్టీ హయాంలో మా అది నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ […]
Read Moreఓడిన వైసీపీ అభ్యర్థి ఇంటికెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు
మడకశిర: ఇటీవల ఎన్నికల్లో తన చేతిలో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్ప ఇంటికి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు వెళ్లారు. ఇద్దరూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. రాజకీయాలు ఎన్నికలప్పుడు మాత్రమేనని, ఆ తర్వాత అందరూ ప్రజల కోసం కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు. పాలిటిక్స్ లో ఇలాంటి సానుకూల వాతావరణం ఉండాలని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ సెగ్మెంట్లో కేవలం 350 ఓట్ల తేడాతో లక్కప్ప ఓడిపోయిన విషయం తెలిసిందే.
Read Moreచంద్రబాబుకు జిల్లా నివేదిక సమర్పించిన ఎంపి కేశినేని చిన్ని
అమరావతి : విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ శుక్రవారం సెక్రటేరియట్ లో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి ఎన్టీఆర్ జిల్లాలో తను నిర్వహించిన సమీక్షా సమావేశాల నివేదికను అందించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నుంచి నిడమానురు వరకు రాబోయే ఫ్లైఓవర్ కి సంబంధించి సమగ్ర రిపోర్ట్ సిద్దం చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగే తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు కిడ్నీ బాధితుల సమస్య గురించి ,అక్కడ వున్న నీటి సమస్య వివరించారు. కిడ్నీ […]
Read Moreఅంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి
• పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన • అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి • కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించండి • జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లను భాగస్వాముల్ని చేయండి • కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు ఉప ముఖ్యమంత్రితో తేనీటి సేవనం(టీ విత్ డిప్యూటీ సీఎం) కార్యక్రమం • జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రివర్యులు, […]
Read More