తిరుమలలో వారి అక్రమాలపై విచారించండి సీఐడీ విచారణ జరిపించాలి ఏపీ సీఎస్కు టీడీపీ నేత విజయకుమార్, మాల్యాద్రి వినతి అమరావతి: టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలపై సీఎస్ నీరభ్ కుమార్కు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, రాష్ట్ర అధికార ప్రతినిధి నీలయపాలెం విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. వైసీపీకి లబ్దీ చేకూర్చేందుకు ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అక్రమాలకు […]
Read Moreప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ద్వేయం
– సచివాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి అమరావతి : ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ద్వేయమని తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకు సత్వరమే పరిష్కారం చూపుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మంత్రి వినతులు […]
Read Moreతెలంగాణలో ఎస్సీ, ఎస్టీల డిక్లరేషన్ ఇంకెప్పుడు?
బీజేపీ తెలంగాణ ఎస్సీ మోర్చ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా హైదరాబాద్, మహానాడు : తెలంగాణలో ఎస్సీ, ఎస్టీల డిక్లరేషన్ ఇంకెప్పుడు అమలు చేస్తారని బీజేపీ తెలంగాణ ఎస్సీ మోర్చ మాజీ రాష్ట్ర అధ్యక్షులు కొప్పు బాషా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సీట్లు తప్ప ప్రజా సంక్షేమం పట్టదన్నారు. […]
Read Moreఅంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు
మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, మహానాడు : అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన వస్తువులు సరఫరా అయ్యేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కొన్ని అంగన్వాడీ కేంద్రాలకు నాసిరకం గుడ్లు సరఫరా అవుతున్నాయన్న వార్తలపై అధికారుల నుంచి నివేదిక కోరారు. నాణ్యత లేని […]
Read Moreఅర్హులైన వారందరికీ సూపర్ సిక్స్
మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ నెల్లూరు , మహానాడు : అర్హులైన వారందరికీ సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా పనిచేయాలని సచివాలయ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ అన్నారు. ఏసీ నగర్ బీసీకేసీ కళ్యాణ మండపంలో 14వ డివిజన్ కు సంబంధించిన మూడు సచివాలయాల సిబ్బందితో భువనేశ్వర్ ప్రసాద్ సమావేశమై తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలు త్వరలో అమలు […]
Read Moreకాంగ్రెస్ వచ్చి ఏడు నెలలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
-బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్, మహానాడు : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతున్నా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బీఆర్ఎస్ నేతలు జి.దేవి ప్రసాద్, మన్నె గోవర్ధన్ రెడ్డి, పల్లె రవికుమార్, రాంబాబు నాయక్ లు అన్నారు. తెలంగాణ భవన్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రావడానికి అశోక్ నగర్ కోచింగ్ సెంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టారన్నారు. మెగా డీఎస్సీ అని […]
Read Moreస్టడీ సర్కిల్స్ ను వైఎస్సార్ ప్రభుత్వం విస్మరించింది
డీఎస్సీకి ఉచిత శిక్షణ ఇవ్వాలి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి అమరావతి, మహానాడు : స్టడీ సర్కిల్స్ ను వైఎస్సార్ ప్రభుత్వం విస్మరించిందని, వాటిని వెంటనే పునరుద్ధరించి డీఎస్సీకి ఉచిత శిక్షణ (కోచింగ్) ఇవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి సీఎం చంద్రబాబును కోరారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మ […]
Read Moreరాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం
ఉప ముఖ్యమంత్రి భట్టి సమర్థించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, మహానాడు : వైఎస్సార్ అంటే సంక్షేమం, వైఎస్సార్ ఆశయం అంటే అభివృద్ధి, వైఎస్సార్ లక్ష్యం అంటే ఈ దేశమంతా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. వైఎస్సార్ ను అభిమానించే నాయకులంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. మనమంతా […]
Read Moreప్రజాభవన్ లో వైఎస్సార్ ఫోటో ఎగ్జిబిషన్
భావోద్వేగాలకు లోనైన నాయకులు వైఎస్సార్ 75వ జయంతి వేడుకలు హైదరాబాద్ , మహానాడు : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ప్రజాభవన్ లో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, తెలంగాణ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కెవిపి రామచంద్రరావు, ఇతర సీనియర్, ముఖ్య నాయకులు సోమవారం తిలకించారు. ఫోటో […]
Read Moreగొల్లకుర్మగా నాకు మంత్రి పదవి ఇవ్వాలి
ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భువనగిరి, మహానాడు : గొల్లకుర్మగా నాకు మంత్రి పదవి ఇవ్వాలని సీఎం, డిప్యూటీ సీఎం, మిగతా మంత్రులను కలిసి తన అభిప్రాయాన్ని చెప్పినట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… మంత్రి పదవి ఆశిస్తున్నట్లు నా అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాను. సీఎం సానుకూలంగా స్పందించారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో […]
Read More