– విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో దాదాపు రూ.4-5వేల కోట్లు విలువైన 8వేల టన్నుల పట్టుబడ్డ ఎర్రచందనం – పవన్కళ్యాణ్ తన పలుకుబడిని ఉపయోగించి దీన్ని రాష్ట్రానికి రప్పించడంపై దృష్టిపెట్టాలి – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డిపై పవన్కళ్యాణ్ చేస్తున్న ఆరోపణల ప్రకారం…. 2010 నుంచి జరిగిన అక్రమ రవాణాకు చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డిలు ఇద్దరూ భాగస్వాములని అనవచ్చా? – వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తాడేపల్లి : 2010 […]
Read Moreప్రజాదర్బార్ తో సరికొత్త సాంప్రదాయానికి యువనేత నాంది
ప్రజాప్రతినిధి అంటే సేవకుడని నిరూపిస్తున్న లోకేష్ 12వ రోజు మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నపాలు అమరావతి : ప్రజా ప్రతినిధి అంటే సేవకుడని నిరూపిస్తూ కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నానని భరోసా నిస్తున్నారు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్. తొలుత మంగళగిరి ప్రజలకోసమని మొదలు పెట్టిన ప్రజాదర్బార్ కు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వినతులు వెల్లువెత్తుతున్నాయి. కేవలం వినతిపత్రాలు తీసుకోవడంతోనే తమ బాధ్యత […]
Read Moreసాంకేతిక విద్య శిక్షణా మండలి కార్యదర్శిగా విజయ కుమార్
విజయవాడ : రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి కార్యదర్శిగా వి. విజయకుమార్ నియమితులయ్యారు. సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య ఈ మేరకు ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న డాక్టర్ రమణబాబు పదవీ విరమణ పొందగా, నెల్లూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ గా బాధ్యతలలో ఉన్న విజయకుమార్ కు అవకాశం లభించింది. సాంకేతిక విద్యా శాఖలో 1982లో సివిల్ […]
Read Moreనాయకుడు – ప్రతినాయకుడు
– రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రయత్నాలు, హింసా రాజకీయాల ను ప్రోత్సహించే జగన్ తీరును పోల్చుతూ నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ – సీఎం తొలి ఢిల్లీ పర్యటన, మాజీ సీఎం తొలి జిల్లా పర్యటన లను పోల్చుతూ ట్వీట్ నాయకుడి తొలి ఢిల్లీ పర్యటన:- అధికారులు, ఎంపిలు, రాష్ట్ర మంత్రులతో కలిసి కేంద్ర మంత్రులతో సమావేశం. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు పై చర్చ. ప్రధానిని కలిసి […]
Read Moreతాపీ పట్టిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, మహానాడు : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాసేపు తాపీమేస్త్రి అవతారమెత్తారు. భవన నిర్మాణ కార్మికులతో కలిసి పార, తాపీ పట్టుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో సిమెంట్ లో నీళ్లుపోసి కలపడంతోపాటు తాపీతో మెట్ల నిర్మాణం చేపట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పంచుకుంది. కార్మికులు తమ చేతులతో దేశాన్ని నిర్మిస్తున్నారని తెలిపింది. ఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ […]
Read Moreనిరుద్యోగుల, విద్యార్థి నాయకుల అరెస్టు హేయం
బి.ఆర్.ఎస్ పార్టీ అధికార ప్రతినిధి డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ హైదరాబాద్, మహానాడు : నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు హేయమైన చర్య అని బి.ఆర్.ఎస్ పార్టీ అధికార ప్రతినిధి డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. వారి సమస్యలను వినకుండా నిర్బంధించడాన్ని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ గత ఏడు నెలలుగా నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేదు. వారి సమస్యలను వినడానికి ఒక్క మంత్రి, అధికారి […]
Read Moreచంద్రబాబు కేంద్రాన్ని ప్రత్యేక హోదా ఎందుకు అడగలేదు?
– ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచిందే జగన్మోహన్ రెడ్డి – ఎన్డీయేలో మీ సహచరుడు నితీష్ కుమార్ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నప్పుడు మీరెందుకు అడగడం లేదు చంద్రబాబు – చంద్రబాబు ఇప్పుడు ఎన్టీయే కూటమిలో చక్రం తిప్పుతున్నారు – ఇప్పుడే హోదా సాధించుకునే శక్తి ఉందని ప్రజలూ నమ్ముతున్నారు – ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు – టీడీపీకి ఓట్లు వేయలేదన్న కారణంతో పెన్షన్లు నిలిపివేయడం సరికాదు […]
Read Moreవిజయవాడ నుండి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు
– పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ఢిల్లీ: విజయవాడ నుండి కర్నూలుకు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మంత్రి టి.జి భరత్ కలిశారు. విజయవాడ నుండి కర్నూలు ఎయిర్పోర్టుకు విమానసౌకర్యం కల్పించాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో ఫ్లైట్ ల్యాండింగ్ […]
Read Moreఎంఎల్సిలు గా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక
అమరావతి,5 జూలై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎంఎల్ఏ కోటా ఎంఎల్సిలుగా తెలుగుదేశం పార్టీ తరపున సి.రామచంద్రయ్య, జనసేన పార్టీ తరపున పి.హరి ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎంఎల్సి ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం.విజయరాజు శుక్రవారం అసెంబ్లీ భవనంలో ప్రకటించారు. ఎంఎల్ఏల కోటా కింద రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎంఎల్సి స్థానాల భర్తీకి నామినేషన్ల ఉప సంహరణ గడువు శుక్రవారంతో ముగియడంతో కేవలం ఇద్దరు […]
Read Moreఎంఎల్ఏ,ఎంఎల్సి నివాస సముదాయ భవనాలను పరిశీలించిన స్పీకర్
• గత ప్రభుత్వ నిర్వాకం వల్ల భవనాలు పూర్తి చేయాలంటే అదనంగా రూ.300 కోట్లు • 9 మాసాల్లో నిర్మాణాలను పూర్తి చేయాలని సీఆర్డీఏ అధికారులకు స్పీకర్ ఆదేశం అమరావతి,5 జూలై : అమరావతి రాజధాని ప్రాంతంలోని రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఎంఎల్ఏ,ఎంఎల్సిల నివాస సముదాయ భవనాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు సిఆర్డిఏ,అసెంబ్లీ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ […]
Read More